Pakistan: ‘‘మహాప్రభో మమ్మల్ని కాపాడండి’’.. సౌదీ, యూఏఈ సాయం కోరిన పాక్ ప్రధాని..
- ‘‘ఉద్రిక్తతల్ని తగ్గించేలా భారత్పై ఒత్తిడి చేయండి’’..
- సౌదీ, యూఏఈ, గల్ఫ్ దేశాల సాయాన్ని కోరిన పాక్ ప్రధాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు పోయిన తర్వాత, పాకిస్తాన్ ఇప్పుడు భారత్ నుంచి తనను తాను రక్షించుకోవడానికి అన్ని ప్రయత్నాలను చేస్తోంది. ఈ దాడిలో పాక్ ప్రమేయం ఉన్నట్లు, పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా పాల్పడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఉగ్రదాడి జరిగనప్పటి నుంచి పాకిస్తాన్ భయంతో వణుకుతోంది. బయటికి మాత్రం ఆ దేశ రాజకీయ నేతలు పెద్దపెద్ద స్టేట్మెంట్లు ఇస్తూ, అక్కడి ప్రజల్ని నమ్మిస్తున్నారు తప్పితే, లోలోపల మాత్రం భారత్ ఏం చేస్తుందో అని భయపడుతున్నారు.
Read Also: GT vs SRH: వీరబాదుడు బాదిన జీటి బ్యాటర్లు.. ఎస్ఆర్హెచ్ ముందు భారీ టార్గెట్!
Also Read
- Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
- Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. "మరచిపోలేని గుణపాఠం చెబుతాం" అంటూ ఖమేనీ హెచ్చరిక
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఇదిలా ఉంటే, పాకిస్తాన్ ప్రభుత్వం ప్రపంచ సాయం కోరుతోంది. ఇప్పటికే, చైనా, రష్యాల సాయం కోరింది. ఈ దాడిపై తటస్థ, పారదర్శక విచారణకు సహకరిస్తామని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అన్నారు. రెండు దేశాల మధ్య ఘర్షణను తగ్గించాలని కోరారు. షహబాజ్ షరీఫ్ ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రస్తో మాట్లాడారు. ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
‘‘ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి భారతదేశంపై ఒత్తిడి తీసుకురావాలని ఈ రోజు పాక్ ప్రధాని సౌదీ అరేబియా, యూఏఈతో సహా ఇతర గల్ఫ్ దేశాలను కోరారు. దక్షిణాసియాలో శాంతి, స్థిరత్వాం కోసం పాకిస్తాన్ పనిచేస్తుంది అని పునరుద్ఘాటించారు’’ అని పాకిస్తాన్లోని సౌదీ రాయబారి నవాఫ్ బిన్ సయీద్ అల్-మాలికితో సమావేశంలో పాక్ ప్రధాని చెప్పిటన్లు పీఎం ఆఫీస్ ప్రకటన తెలిపింది. పాకిస్తాన్లోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబారి హమద్ ఒబైద్ ఇబ్రహీం సలేం అల్-జాబీతో కూడా పాక్ ప్రధాని ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కువైట్ రాయబారి నాసన్ అబ్దుల్ రెహ్మాన్ జాసన్కి కూడా కలిశారు.
తాజావార్తలు
-
Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. ‘418’తో భయపెట్టేందుకు సిద్ధం!
-
Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
-
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
-
Google Pixel 11a: గూగుల్ పిక్సెల్ 11a.. 8GB RAM, 120Hz డిస్ప్లే, Tensor G6 చిప్సెట్.. కొత్త ఫీచర్లు ఇవే!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!