Pakistan Envoy: అమ్మాయితో పాక్ దౌత్యవేత్త అశ్లీల వీడియోలు
- వివాదంలో చిక్కకున్న పాకిస్తాన్ హైకమిషనర్ సయ్యద్ అహ్మద్ మరూఫ్..
- బంగ్లాదేశీ అమ్మాయితో మరూఫ్ అశ్లీల వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్..
- సున్నితమైన నిఘా సమాచారాన్ని అమ్మాయితో మరూఫ్ పంచుకున్నాడు అనుమానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Envoy: బంగ్లాదేశ్లో పాకిస్తాన్ హైకమిషనర్గా వ్యవహరిస్తున్న సయ్యద్ అహ్మద్ మరూఫ్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ బంగ్లాదేశీ అమ్మాయితో ఆయన అశ్లీల వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన పాక్ విదేశాంగశాఖ ఆయనను సెలవుపై పంపింది. అయితే, అహ్మద్ మరూఫ్ మే 11న ఢాకా విడిచి వెళ్లినట్లు స్థానిక మీడియా కథనాలు ప్రచురించింది. దుబాయ్ మీదుగా అతడు ఇస్లామాబాద్ వెళ్లినట్లు తెలుస్తుంది. కాగా, మరూఫ్ సెలవు గురించి పాకిస్తాన్ హైకమిషన్, బంగ్లాదేశ్ విదేశాంగ శాఖకు అధికారికంగా సమాచారం వచ్చినట్లు తెలుస్తుంది.
Read Also: Tech Layoffs: ఆందోళనలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు.. మైక్రోసాఫ్ట్ భారీగా లేఆఫ్స్
Also Read
- Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
- US-Iran Tensions: "ఆ ఒప్పందం కేవలం ఊహాగానమే".. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఇరాన్!
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
- UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
అయితే, సయ్యద్ అహ్మద్ మరూఫ్ ఎందుకు వెళ్లారు?ఎన్ని రోజులు సెలవులో ఉంటారనేది మాత్రం ఇప్పటి వరకు వెల్లడించలేదు. మరోవైపు, పాక్ విదేశాంగశాఖ కూడా దీనిపై ఎలాంటి ప్రకటన రిలీజ్ చేయలేదు. మరూఫ్ స్థానంలో పాక్ డిప్యూటీ హైకమిషనర్ ఆసిఫ్ తాత్కాలికంగా హైకమిషనర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా, మరూఫ్కు సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. ఓ బంగ్లాదేశీ యువతితో అతడు క్లోజ్ గా ఉన్న ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. ఆమెతో పాక్ దౌత్యవేత్తకు సన్నిహిత అనుబంధం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే సున్నితమైన నిఘా సమాచారాన్ని మరూఫ్ సదరు యువతితో షేర్ చేసుకుని ఉంటారనే అనుమానాలు ఉన్నాయి.
Read Also: Chandrayangutta Murder: చాంద్రాయణగుట్టలో వీడిన మహిళ హత్య కేసు.. పెళ్లి చేసుకోమనడంతో..!?
భారత్తో ఉద్రికత్తల వేళా పాకిస్తాన్ ఇతర దేశాల సాయం కోసం వేచి చూస్తుంది. ఈ సమయంలో ఇలాంటి ఘటనలు జరగడం.. ఆ దేశాన్ని మరింత ఇబ్బందుల్లో పడేస్తుంది. ఇప్పటికే గూఢచర్యానికి పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయ అధికారి ఒకరిని భారత్ బహిష్కరించింది. 24 గంటల్లోగా ఇండియా వీడి వెళ్లిపోవాలని గడువు విధించింది మోడీ సర్కార్.
తాజావార్తలు
-
Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే షాకిచ్చిన బులియన్ మార్కెట్!
-
Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి ‘రోమాన్స్ స్కామ్’ కథ వింటే నోరెళ్లబెడతారు!
-
Ben Stokes-ECB: పూర్తిస్థాయి నిషేధంపై ఆలోచిస్తున్నాం.. బాంబ్ పేల్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు!
-
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి భయపడి ప్రీ పోన్ చేసుకుంటోన్న బాలీవుడ్ ఫిల్మ్స్
-
2027 ODI World Cup: హార్దిక్ పాండ్యా ఎందుకు.. ఆ తెలుగోడే ‘సరైనోడు’!
ట్రెండింగ్
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..