Pakistan Envoy: అమ్మాయితో పాక్ దౌత్యవేత్త అశ్లీల వీడియోలు
- వివాదంలో చిక్కకున్న పాకిస్తాన్ హైకమిషనర్ సయ్యద్ అహ్మద్ మరూఫ్..
- బంగ్లాదేశీ అమ్మాయితో మరూఫ్ అశ్లీల వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్..
- సున్నితమైన నిఘా సమాచారాన్ని అమ్మాయితో మరూఫ్ పంచుకున్నాడు అనుమానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Envoy: బంగ్లాదేశ్లో పాకిస్తాన్ హైకమిషనర్గా వ్యవహరిస్తున్న సయ్యద్ అహ్మద్ మరూఫ్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ బంగ్లాదేశీ అమ్మాయితో ఆయన అశ్లీల వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన పాక్ విదేశాంగశాఖ ఆయనను సెలవుపై పంపింది. అయితే, అహ్మద్ మరూఫ్ మే 11న ఢాకా విడిచి వెళ్లినట్లు స్థానిక మీడియా కథనాలు ప్రచురించింది. దుబాయ్ మీదుగా అతడు ఇస్లామాబాద్ వెళ్లినట్లు తెలుస్తుంది. కాగా, మరూఫ్ సెలవు గురించి పాకిస్తాన్ హైకమిషన్, బంగ్లాదేశ్ విదేశాంగ శాఖకు అధికారికంగా సమాచారం వచ్చినట్లు తెలుస్తుంది.
Read Also: Tech Layoffs: ఆందోళనలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు.. మైక్రోసాఫ్ట్ భారీగా లేఆఫ్స్
Also Read
- Trump-Zelensky: మరోసారి వైట్హౌస్కు జెలెన్స్కీ.. ట్రంప్తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
- Bangladesh: బంగ్లాదేశ్ అధ్యక్షుడు షహాబుద్దీన్ రాజీనామా.. ఫోన్ సంభాషణే కారణమా?
- Imran Khan: ‘‘1100 రోజులుగా జైలులో ఉన్నాడు, కాపాడండి’’.. ఇమ్రాన్ ఖాన్ కుమారుడి వేడుకోలు..
- UK: లండన్లో సౌదీ యువరాజు అబ్దుల్లా బిన్ మృతి
అయితే, సయ్యద్ అహ్మద్ మరూఫ్ ఎందుకు వెళ్లారు?ఎన్ని రోజులు సెలవులో ఉంటారనేది మాత్రం ఇప్పటి వరకు వెల్లడించలేదు. మరోవైపు, పాక్ విదేశాంగశాఖ కూడా దీనిపై ఎలాంటి ప్రకటన రిలీజ్ చేయలేదు. మరూఫ్ స్థానంలో పాక్ డిప్యూటీ హైకమిషనర్ ఆసిఫ్ తాత్కాలికంగా హైకమిషనర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా, మరూఫ్కు సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. ఓ బంగ్లాదేశీ యువతితో అతడు క్లోజ్ గా ఉన్న ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. ఆమెతో పాక్ దౌత్యవేత్తకు సన్నిహిత అనుబంధం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే సున్నితమైన నిఘా సమాచారాన్ని మరూఫ్ సదరు యువతితో షేర్ చేసుకుని ఉంటారనే అనుమానాలు ఉన్నాయి.
Read Also: Chandrayangutta Murder: చాంద్రాయణగుట్టలో వీడిన మహిళ హత్య కేసు.. పెళ్లి చేసుకోమనడంతో..!?
భారత్తో ఉద్రికత్తల వేళా పాకిస్తాన్ ఇతర దేశాల సాయం కోసం వేచి చూస్తుంది. ఈ సమయంలో ఇలాంటి ఘటనలు జరగడం.. ఆ దేశాన్ని మరింత ఇబ్బందుల్లో పడేస్తుంది. ఇప్పటికే గూఢచర్యానికి పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయ అధికారి ఒకరిని భారత్ బహిష్కరించింది. 24 గంటల్లోగా ఇండియా వీడి వెళ్లిపోవాలని గడువు విధించింది మోడీ సర్కార్.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్హౌస్కు జెలెన్స్కీ.. ట్రంప్తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!