Pakistan Envoy: అమ్మాయితో పాక్ దౌత్యవేత్త అశ్లీల వీడియోలు
- వివాదంలో చిక్కకున్న పాకిస్తాన్ హైకమిషనర్ సయ్యద్ అహ్మద్ మరూఫ్..
- బంగ్లాదేశీ అమ్మాయితో మరూఫ్ అశ్లీల వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్..
- సున్నితమైన నిఘా సమాచారాన్ని అమ్మాయితో మరూఫ్ పంచుకున్నాడు అనుమానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Envoy: బంగ్లాదేశ్లో పాకిస్తాన్ హైకమిషనర్గా వ్యవహరిస్తున్న సయ్యద్ అహ్మద్ మరూఫ్ వివాదంలో చిక్కుకున్నారు. ఓ బంగ్లాదేశీ అమ్మాయితో ఆయన అశ్లీల వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో అప్రమత్తమైన పాక్ విదేశాంగశాఖ ఆయనను సెలవుపై పంపింది. అయితే, అహ్మద్ మరూఫ్ మే 11న ఢాకా విడిచి వెళ్లినట్లు స్థానిక మీడియా కథనాలు ప్రచురించింది. దుబాయ్ మీదుగా అతడు ఇస్లామాబాద్ వెళ్లినట్లు తెలుస్తుంది. కాగా, మరూఫ్ సెలవు గురించి పాకిస్తాన్ హైకమిషన్, బంగ్లాదేశ్ విదేశాంగ శాఖకు అధికారికంగా సమాచారం వచ్చినట్లు తెలుస్తుంది.
Read Also: Tech Layoffs: ఆందోళనలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు.. మైక్రోసాఫ్ట్ భారీగా లేఆఫ్స్
Also Read
- Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
- India-Nepal Border Dispute: భారత్తో సరిహద్దు వివాదం.. ఒప్పంద పత్రాలు పోగొట్టుకున్న నేపాల్..
- Iran-Trump: ‘హార్ముజ్ మా కంట్రోల్లోనే ఉంది’.. ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్
- Trump: ట్రంప్ ప్రభుత్వంలో కీలక మార్పు.. వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఔట్
అయితే, సయ్యద్ అహ్మద్ మరూఫ్ ఎందుకు వెళ్లారు?ఎన్ని రోజులు సెలవులో ఉంటారనేది మాత్రం ఇప్పటి వరకు వెల్లడించలేదు. మరోవైపు, పాక్ విదేశాంగశాఖ కూడా దీనిపై ఎలాంటి ప్రకటన రిలీజ్ చేయలేదు. మరూఫ్ స్థానంలో పాక్ డిప్యూటీ హైకమిషనర్ ఆసిఫ్ తాత్కాలికంగా హైకమిషనర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా, మరూఫ్కు సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. ఓ బంగ్లాదేశీ యువతితో అతడు క్లోజ్ గా ఉన్న ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. ఆమెతో పాక్ దౌత్యవేత్తకు సన్నిహిత అనుబంధం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే సున్నితమైన నిఘా సమాచారాన్ని మరూఫ్ సదరు యువతితో షేర్ చేసుకుని ఉంటారనే అనుమానాలు ఉన్నాయి.
Read Also: Chandrayangutta Murder: చాంద్రాయణగుట్టలో వీడిన మహిళ హత్య కేసు.. పెళ్లి చేసుకోమనడంతో..!?
భారత్తో ఉద్రికత్తల వేళా పాకిస్తాన్ ఇతర దేశాల సాయం కోసం వేచి చూస్తుంది. ఈ సమయంలో ఇలాంటి ఘటనలు జరగడం.. ఆ దేశాన్ని మరింత ఇబ్బందుల్లో పడేస్తుంది. ఇప్పటికే గూఢచర్యానికి పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కార్యాలయ అధికారి ఒకరిని భారత్ బహిష్కరించింది. 24 గంటల్లోగా ఇండియా వీడి వెళ్లిపోవాలని గడువు విధించింది మోడీ సర్కార్.
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!