Burger murder: గర్ల్ఫ్రెండ్కి ఆర్డర్ చేసిన బర్గర్ తిన్నాడని స్నేహితుడి హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. తన గర్ల్ఫ్రెండ్కి ఆర్డర్ చేసిన బర్గర్ తిన్నాడని, ఓ వ్యక్తి ఏకంగా అతని స్నేహితుడిని హత్య చేశాడు. ఈ ఘటన కరాచీలోని హైప్రొఫైర్ ఏరియా డిఫెన్స్ ఫేజ్-5 ఏరియాలో ఫిబ్రవరి 8న జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన కేసు దర్యాప్తును పోలీసులు ముగించారు. ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తిని సెషన్స్ జడ్జి కుమారుడు అలీ కిరియో(17)గా గుర్తించారు.
Read Also: Gyanvapi: జ్ఞానవాపీ మసీదు సర్వేకి ఆదేశించిన జడ్జికి బెదిరింపు కాల్స్..
Also Read
- Nepal Floods: 5 వేల మీటర్ల ఎత్తున.. అసలేం జరిగింది? హిమాలయాల గుండెల్లో దాగిన మిస్టరీ!
- Explainer: చైనా దాచిన మహా ప్రళయం! 2.3లక్షల మంది హతం.. ఆ రాత్రి ఏం జరిగింది?
- US-Venezuela Oil Deal: అమెరికా-వెనిజులా బిగ్ డీల్.. ట్రంప్ సంచలన ప్రకటన
- ISI Spy Trap: పాక్ ISI స్పై ట్రాప్.. ‘నగ్న ఫొటోలు’ ఎరగా వేసి భారత రక్షణ అధికారులను టార్గెట్ చేస్తున్న పాక్ ISI?
నిందితుడు దనియల్ తన స్నేహితురాలి కోసం ఆర్డర్ చేసిన బర్గర్ తినడంతో అలీ కిరియోల మధ్య వివాదం చెలరేగి, హత్యకు దారి తీసిందని పాక్ మీడియా బుధవారం వెల్లడించింది. నిందితుడు దనియల్ ఎస్పీ నజీర్ అహ్మద్ మిర్బహర్ కొడుకు. దనియల్ తన గర్ల్ఫ్రెండ్ షాజియాను తన నివాసానికి ఆహ్వానించాడని విచారణతో తేలింది. ఈ కార్యక్రమంలో దనియల్ ఇతర స్నేహితులు అలీ కీరియో, అతని సోదరుడు అహ్మెర్ కూడా పాల్గొన్నారు.
దనియల్ తన గర్ల్ఫ్రెండ్ షాజియా కోసం రెండు బర్గర్లను ఆర్డర్ చేశాడు. అయితే, వీటిని అలీ కీరియో తినడంతో వివాదం చెలరేగింది. దీంతో దనియల్ ఒక గార్డు రైఫిల్తో అతడిపై కాల్పులు జరిపాడు. తీవ్రగాయాలపాలైన కిరియో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. సమగ్ర విచారణ తర్వాత, ఈ ఘటనలో దనియల్ని బాధ్యుడిగా చేస్తూ నివేదికను సీనియర్ అధికారులకు సమర్పించారు. ప్రస్తుతం దనియల్ నజీర్ కస్టడీలో ఉన్నాడు. దీనిపై న్యాయస్థానంలో వాదనలు జరగాల్సి ఉంది.
తాజావార్తలు
-
King 100 Glimpse: పుట్టినరోజున అదిరిపోయే సర్ప్రైజ్.. నాగార్జున ‘కింగ్ 100’ గ్లింప్స్ అదుర్స్.. డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్.!
-
PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. పని గంటలపై కీలక నిర్ణయం.
-
DC OTT Release: రెండు ఓటీటీలలో లోకేష్ కనగరాజ్ ‘డీసీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే?
-
Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్లో కొత్త సంక్షోభం..!
-
AP Municipal Law Amendment: ఏపీ మున్సిపల్ చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం.. కీలక మార్పులు ఇవే
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!