Germany: దెబ్బకొట్టిన ‘నోకియా’.. అక్కడ వన్ప్లస్, ఒప్పో ఫోన్లపై నిషేధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనాకు చెందిన ఒప్పో, వన్ ప్లస్ ఫోన్లపై జర్మనీ నిషేధం విధించింది. నోకియా కంపెనీ పేటెంట్ హక్కులకు సంబంధించి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన మాన్హీమ్ రీజినల్ కోర్టు ఆదేశాలతో జర్మనీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యూరప్ వ్యాప్తంగా నోకియా సంస్థ 5G నెట్వర్క్లో వైఫై కనెక్షన్లను స్కానింగ్ చేసే టెక్నాలజీపై పేటెంట్ హక్కులను కలిగి ఉంది. దీని కోసం నోకియా సుమారు 129 బిలియన్ యూరోలను పెట్టుబడిగా పెట్టింది. అయితే ఒప్పో, వన్ ప్లస్ సంస్థలు నోకియాతో ఒప్పందం చేసుకోకుండా, నోకియా నుంచి ఎలాంటి లైసెన్స్ తీసుకోకుండా ఈ టెక్నాలజీని వాడుతున్నాయంటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో నోకియా కంపెనీ గత ఏడాది జూలైలో యూరప్లోని పలు దేశాల్లో ఒప్పో, వన్ ప్లస్ కంపెనీలపై కేసులు నమోదు చేసింది.
Read Also: Work From Home: ఆ దేశంలో ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఉద్యోగుల హక్కు.. ఇవ్వకపోతే నేరమే..!!
Also Read
- Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
- Intelligent Bird : ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షి! దీనికి 5 ఏళ్ల పిల్లాడి తెలివితేటలు...
- Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
- Sick Leave Denial Case: 'సిక్ లీవ్ కావాలి' అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్రూమ్లో మృతి!
తాజాగా నోకియా ఫైల్ చేసిన కేసుపై మాన్హీమ్ కోర్టు విచారించి తీర్పు వెల్లడించడంతో జర్మనీలో ఒప్పో, వన్ ప్లస్ కంపెనీలు తమ ఉత్పత్తులను విక్రయించే అవకాశం లేదు. అయితే కోర్టు తీర్పును తాము హైకోర్టు సవాల్ చేస్తామని ఒప్పో వెల్లడించింది. తమ సంస్థ సొంత, థర్డ్ పార్టీలకు చెందిన టెక్నాలజీలను గౌరవిస్తుందని.. మొబైల్ తయారీ పరిశ్రమలో లైసెన్సింగ్ సహకారానికి ఒప్పో కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. పిటిషన్లు, లా సూట్ల ద్వారా లబ్ధి పొందే విధానాన్ని ఒప్పో వ్యతిరేకిస్తుందని తెలిపింది. అటు నోకియా కంపెనీ గతంలో కూడా యాపిల్, లెనోవాలపై లాసూట్ ఫైల్ చేసింది. వీటికి సంబంధించి రెండు బిలియన్ డాలర్ల మొత్తాన్ని నోకియా కంపెనీకి చెందిన ఎన్ఎస్ఎన్, అల్కాటెల్-లూసెంట్ అనే సంస్థలకు యాపిల్ చెల్లించింది.
- Tags
- germany
- Nokia
- ONE PLUS
- Oppo
- Technology
తాజావార్తలు
-
Indian Crew Tanker Incident: భారత్ నౌకపై దాడి.. మృతుల్లో విశాఖ వాసి
-
Varalaxmi Sarathkumar: హీరోయిన్ వరలక్ష్మికి ‘పోలీస్ కంప్లైంట్’ డైరెక్టర్ బహిరంగ క్షమాపణ
-
ODI World Cup 2027: ఆఫ్రికా వేదికగా 2027 వన్డే ప్రపంచకప్.. 54 మ్యాచ్లు.. షెడ్యూల్ ఖరారు..
-
AP DSC Recruitment: మరో డీఎస్సీ.. నిరాశ చెందిన అభ్యర్థులకు గుడ్న్యూస్
-
Dravid: ద్రవిడ్ వారసుడు వచ్చేస్తున్నాడు.. అండర్-19 జట్టుకు ఎంపికైన రాహుల్ ద్రవిడ్ కుమారుడు..
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!