2026 సంవత్సరం ప్రారంభంలోనే స్మార్ట్ఫోన్ మార్కెట్లో సందడి నెలకొంది. ప్రముఖ చైనా బ్రాండ్ ‘ఒప్పో’ తన తాజా రెనో 15 సిరీస్ను భారత్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ సిరీస్లో Reno 15, Reno 15 Pro, Reno 15 Pro Mini అనే మూడు మోడల్స్ ఉన్నాయి. ఒప్పో కంపెనీ ఫోటోగ్రఫీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ స్మార్ట్ఫోన్లలో శక్తివంతమైన ప్రాసెసర్, అమోలెడ్ డిస్ప్లేలు, భారీ ర్యామ్ ఆప్షన్లతో టెక్ ప్రియులను ఆకట్టుకునేలా ఉన్నాయి. రెనో…
చైనా మొబైల్ తయారీ కంపెనీ ‘ఒప్పో’ అభిమానులకు గుడ్న్యూస్. ఒప్పో రెనో 15 సిరీస్ నేడు భారత్లో అధికారికంగా లాంచ్ కానుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఒప్పో నాలుగు కొత్త స్మార్ట్ఫోన్లను ఒకేసారి విడుదల చేస్తోంది. ఈ సిరీస్లో OPPO Reno 15, Reno 15 Pro, Reno 15 Pro Mini, Reno 15c మోడళ్లు ఉన్నాయి. వీటిలో Reno 15 Pro Mini ఇప్పటివరకు చైనాలో లాంచ్ కాకపోవడం విశేషం. భారత్లో నేడు…
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘ఒప్పో’ తన రెనో 15 సిరీస్ను భారత్లో జనవరి 8న లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్లో Oppo Reno 15, Oppo Reno 15 Pro, Oppo Reno 15 Pro Mini మోడళ్లను లాంచ్ చేయనుంది. రెనో సిరీస్లో తొలిసారిగా చిన్న సైజ్లో వచ్చే ప్రో మినీ వేరియంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఒప్పో రెనో 15 స్టాండర్డ్ వేరియంట్లో 50MP ప్రైమరీ కెమెరాను అందించనుండగా..…
చైనాకు చెందిన చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘ఒప్పో’ తన రెనో 15 సిరీస్ను భారతదేశంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవలి లీక్లు, నివేదికల ప్రకారం.. ఈ సిరీస్ 2026 జనవరి 8న భారత మార్కెట్లోకి రావచ్చు. లాంచ్ తేదీని కంపెనీ ఇంకా అధికారికంగా ధృవీకరించనప్పటికీ.. జనవరి 2026లో లాంచ్ కానుంది. ఒప్పో రెనో 15 సిరీస్లో మూడు మోడళ్లు రిలీజ్ అవుతున్నట్లు సమాచారం. ఒప్పో రెనో 15, ఒప్పో రెనో 15 ప్రో, ఒప్పో…
చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో భారత్ లో ఒప్పో A6x 5G ని విడుదల చేసింది. ఈ స్మార్ట్ఫోన్ ఒప్పో ఇండియా ఆన్లైన్ స్టోర్తో సహా దేశంలోని అనేక ఇ-కామర్స్ ప్లాట్ఫామ్లలో నేటి నుండి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఇది ట్రిపుల్ RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్లు, రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్కు మద్దతు ఇచ్చే 6,500mAh బ్యాటరీతో వస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6000 సిరీస్…
ఒప్పో నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. ఒప్పో A6 5G చైనాలో ఆవిష్కరించారు. కొత్త హ్యాండ్సెట్ 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 7,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ చిప్ ద్వారా శక్తిని పొందుతుంది. 12GB వరకు RAM, 512GB వరకు స్టోరేజ్ తో జత చేయబడింది. ఇది Mali-G57 MC2 GPUని కూడా కలిగి ఉంది. ఈ హ్యాండ్సెట్ ప్రస్తుతం కంపెనీ వెబ్సైట్లో మూడు కలర్ ఆప్షన్స్, స్టోరేజ్…
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘ఒప్పో’ రెండు ప్రీమియం స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. ఫైండ్ ఎక్స్ 8 సిరీస్లో ఒప్పో ఫైండ్ ఎక్స్8, ఒప్పో ఫైండ్ ఎక్స్ 8 ప్రోలను లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లూ ఔటాఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 15, మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్సెట్తో వస్తున్నాయి. నాలుగు సెన్సర్ల కెమెరాలు, 5910 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్రో మోడల్ వస్తోంది. ఈ ఫోన్ ధర లక్ష ఉండడం విశేషం. ఒప్పో…
OPPO Offers for Diwali 2024: దీపావళి పండగ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘ఒప్పో’ మరోసారి గ్రాండ్ సేల్తో ముందుకువచ్చింది. ‘పే జీరో, వర్రీ జీరో, విన్ రూ.10 లక్షలు’ పేరిట దీపావళి 2024 సేల్ను ఒప్పో ఇండియా భారత్లో తీసుకొచ్చింది. ఇప్పటికే ప్రారంభమైన ఈ సేల్.. నవంబర్ 5 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్లో ఒప్పో రెనో 12 ప్రో 5జీ, ఒప్పో ఎఫ్27 ప్రో+…
కొత్త స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్ఫోన్ మేకర్ ఒప్పో నుంచి సరికొత్త రెనో 5జీ మోడల్ వస్తోంది. ఒప్పో రెనో 12 5జీ సిరీస్ పేరుతో కంపెనీ ఈ నెలలోనే భారత్లో ఈ 5జీ ఫోన్లను లాంచ్ చేయనుంది. ఈ సిరీస్లో ఒప్పో రెనో 12 5జీ, ఒప్పో రెనో 12 ప్రో 5జీ ఉంటాయి.
OPPO F27 Pro Plus 5G Sales Starts in Flipkart: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘ఒప్పో’ ఇటీవల కొత్త 5జీ ఫోన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఎఫ్ సిరీస్లో ‘ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్’ స్మార్ట్ఫోన్ను జూన్ 13 రిలీజ్ చేయగా.. జూన్ 20 నుంచి అమ్మకాలు మొదలయ్యాయి. ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఒప్పో ఆన్లైన్ స్టోర్లలో ఈ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ సేల్లో భాగంగా ఫ్లిప్కార్ట్లో భారీ డిస్కౌంట్…