Israel: బందీలను విడిచే దాకా ఎలాంటి ఒప్పందం ఉండదు.. దాడులు ఆపబోం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel:బందీలను అప్పగించే వరకు ఎలాంటి ఒప్పందం లేదన ఇజ్రాయిల్ స్పష్టం చేసింది. యుద్ధం నిలిపేస్తే చర్చలకు సిద్ధమని హమాస్ ప్రకటించిన నేపథ్యంలో ఇజ్రాయిల్ ఈ వ్యాఖ్యలు చేసింది. బందీలను అప్పగించడం ఒప్పందంలో భాగం కాకుంటే గాజాలో పోరాటాన్ని ఆపేది లేని శుక్రవారం ఇజ్రాయిల్ సీనియర్ భద్రతా అధికారి చెప్పారు. గాజాలో ఇజ్రాయిల్ పోరాటాన్ని నిలిపేసినంత కాలం, పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తే ఇజ్రాయిల్ బందీలను విడుదల చేసేందుకు సిద్ధంగా ఒక ఒప్పందాన్ని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల హమాస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేసింది.
Read Also: Nivetha Pethuraj : పోలీసులతో నివేతా వాదన.. అస్సలు విషయం బయట పడిందిగా..
Also Read
- China: కొత్త గేమ్కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
- Israel-Iran: పర్వతం కింద అణు పదార్థం.. ఇరాన్పై ఇజ్రాయిల్ సంచలన రిపోర్ట్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్కు స్పష్టమైన సందేశం..
- Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
బందీల విడుదల ఒప్పందంలో భాగంగా కానీ ఏ సంధికి ఇజ్రాయిల్ ఒప్పుకోదని ఇజ్రాయిల్ చెప్పింది. ఇప్పటికే ఈజిప్టు సరిహద్దుల్లో ఉన్న గాజాలోని దక్షిణ భాగాన్ని ఇజ్రాయిల్ టార్గెట్ చేసింది. రఫాపై క్రమం తప్పకుండా దాడులు చేస్తోంది. ఇన్నాళ్లు ఉత్తరాన ఉన్న గాజా పట్టణాన్ని జల్లెడ పట్టినప్పటికీ, ఇజ్రాయిల్ బందీలను కనుగొనలేకపోయింది. దీంతో దక్షిణాన ఉన్న రఫా ప్రాంతంలో బందీలు ఉన్నట్లు ఇజ్రాయిల్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే రఫాలోని హమాస్ స్థావరాలను నేలమట్టం చేసేందుకు దాడులు చేపడుతోంది. మరోవైపు ఇటీవల రఫాలోని శరణార్థి శిబిరంపై జరిగిన దాడిలో పదుల సంఖ్యలో పిల్లలతో పాటు సాధారణ ప్రజలు మరణించడం అంతర్జాతీయంగా ఇజ్రాయిల్ విమర్శలు ఎదుర్కొంది.
గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయిల్పై హమాస్ టెర్రరిస్టులు దాడులకు పాల్పడి 1200 మందిని హతమార్చారు. దీంతో పాటు 240 మందిని బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లారు. గతంలో కుదిరిన సంధిలో హమాస్ మిలిటెంట్లు కొంతమంది బందీలను విడుదల చేయగా, ఇజ్రాయిల్ పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. మరో 90 మంది వరకు బందీలు హమాస్ చెరలో ఉన్నారు. ఇదిలా ఉంటే, హమాస్ దాడి తర్వాత గాజాపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. ఈ యుద్ధంలో 36 వేల మంది వరకు అమాయకపు పాలస్తీనా పౌరులు మరణించారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!