Israel: ఇరాన్ మంత్రితో హిజ్బుల్లా చీఫ్ భేటీ.. ఇజ్రాయిల్పై హిజ్బుల్లా రాకెట్ దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: ఇరాన్ ప్రాక్సీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దోల్లాహియాన్తో బీరుట్లో సమావేశమయ్యారని లెబనీస్ మూమెంట్ గురువారం తెలిపింది. అక్టోబర్ 7న ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి లెబనాన్, ఇజ్రాయిల్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇజ్రాయిల్ ఉత్తర సరిహద్దుపై హిజ్బుల్లా మిలిటెంట్లు దాడులకు పాల్పడుతున్నారు.
ఈ దాడులకు ఇరాన్ మద్దతు ఇస్తుందని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. తాజాగా ఇరాన్ మంత్రి, హిజ్బుల్లా చీఫ్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. పాలస్తీనా, లెబనాన్, గాజా స్ట్రిప్పై ఇజ్రాయిల్ దురాక్రమణను అంతం చేసే ప్రయత్నాలను ఇరు పక్షాలు సమీక్షించాయి. ఇరాన్ మంత్రి బుధవారం యుద్ధం అదుపు తప్పుతుందని హెచ్చరించారు.
Also Read
- Lightning Strike: పక్కనే పిడుగు పడినా బతికాడు.. షాక్లో సైంటిస్టులు..ఈ కుర్రాడిలో అంతుచిక్కని శక్తులున్నాయా?
- US-IRAN WAR: ఇరాన్పై భారీ దాడికి సిద్ధమైన యూఎస్, ఇజ్రాయిల్..!
- World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
- Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
Read Also: Andhra Pradesh: ప్రేమ పేరుతో మోసం చేసి అత్యాచారం చేసిన హిందీ టీచర్
ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ ఉత్తర భాగంపై మరోసారి హిజ్బుల్లా మిలిటెంట్లు దాడికి తెగబడ్డారు. ఇజ్రాయిల్ మిలిటరీ పోస్టులపై 50కి పైగా రాకెట్లు ప్రయోగించించి, దాడికి పాల్పడింది. అంతకు ముందు రోజు ఇజ్రాయిల్, దక్షిణ లెబనాన్పై దాడి చేసి ఐదుగురు మిలిటెంట్లను చంపేసింది.
ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత హమాస్కి హిజ్బుల్లా మద్దతు తెలిపింది. హమాస్ తరుపున యుద్దంలో పాల్గొంటామని వెల్లడించింది. అయితే ఇరాన్ వీరికి మద్దతు ఇస్తుందని ఇజ్రాయిల్ ఆరోపించింది. అక్టోబర్ 7 నాటి దాడిలో హమాస్ 1200 మంది ఇజ్రాయిల్ ప్రజలను చంపడమే కాకుండా.. 240 మందిని బందీలుగా చేసుకుంది. ఆ తర్వాత నుంచి గాజాపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. ఇజ్రాయిల్ దాడుల్లో 13 వేల మంది మరణించారు.
తాజావార్తలు
-
YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
-
Peddi: పెద్ది ట్రైలర్’పై చిరు రివ్యూ.. డైలాగ్ లీక్
-
NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
-
Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
-
PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..