Delhi: ఆర్థికాభివృద్ధిలో భారత్ ముందుకు.. అగ్రరాజ్యాలు వెనక్కు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: రాబోయే సంవత్సరంలో అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థ పైన డబ్ల్యూఈఎఫ్ నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. నిలకడ లేని రాజకీయ, ఆర్థిక విషయాలు అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థ పైన ప్రభావం చూపనున్నాయి.
read Also:Mumbai: డబుల్ డెక్కర్ బస్సులకి కాలం చెల్లింది.. వాటిస్థానంలో ఎం రానుంది?
Also Read
- Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
- Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
రాజకీయ, ఆర్థికపరమైన ఒడిదుడుకుల కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోలేక పోవచ్చని 10 మందిలో 6 మంది నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు నివేదిక పేర్కొంది.
అలానే ప్రస్తుతం భౌగోళిక రాజకీయాలలో చోటు చేసుకున్న ఉద్రిక్తలు కూడా అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థపైన తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని 75 % మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా అంతర్జాతీయ పరంగా చోటు చేసుకుంటున్న ఒడిదుడుకుల ప్రభావం అభివృద్ధి చెందిన దేశాలపైనే అధిక ప్రభావాన్ని చూపే అవకాశం ఉండొచ్చని ఆర్ధిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
read Also:CM YS Jagan: చంద్రబాబు అరెస్ట్పై తొలిసారి స్పందించిన సీఎం జగన్.. బాబు, పవన్పై సంచలన వ్యాఖ్యలు
చాలా దేశాల్లో ఆహార భద్రత, వాతావరణం, జీవ వైవిధ్య పరిరక్షణ వంటి విషయాల్లోనూ పురోగాభివృధి తగ్గుముఖం పడుతుందని నివేదిక పేర్కొంది. ఈ సంవత్సరం ఆగ్నేయాసియా దేశాలు ఆర్థికపరంగా ముందుండే అవకాశం ఉందని, ముఖ్యంగా భారత్ అధిక ఆర్థికాభివృద్ధి సాధించే అవకాశం ఉందని 90 శాతం మంది ఆర్థికవేత్తలు అంచనా వేశారు.
అమెరికా లోను 2023 మరియు 2024 లో అధిక వృద్ధి ఉండొచ్చని 10 లో 8 మంది అభిప్రాయం వ్యక్తంచేశారు. కాగా ఈ సంవత్సరం ఐరోపా దేశం వృద్ధి పరంగా వెనకబడొచ్చని 77 శాతం మంది అంచనా వేశారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!