USA: భారత సంతతి కుటుంబంలో విషాదం.. దంపతులతో పాటు ఇద్దరు పిల్లల మరణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
USA: అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన కుటుంబంలో విషాదం నిండింది. దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు శవమై కనిపించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తేజ్ ప్రతాప్ సింగ్(43), సోనాల్ పరిహార్(42)తోపాటు వారి 10,6 ఏళ్ల వయసున్న పిల్లలు ప్లెయిన్స్బోరో లోని వారి ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్నారు.
Read Also: Honey Rose : పవన్ కళ్యాణ్ కు జోడిగా హనీ రోజ్?
Also Read
అక్టోబర్ 4 సాయంత్రం ప్లెయిన్స్ బోరోలోని నివాసాన్ని తనిఖీ చేయాల్సిందిగా 911కి కాల్ వచ్చింది. పోలీసు అధికారులు తనిఖీ చేయడా నలుగురు చనిపోయి ఉండటాన్ని గమనించారు. ప్రస్తుతం చనిపోయిన వారికి శవపరీక్షలు జరుగుతున్నాయని, కేసు దర్యాప్తులో ఉందని ప్లెయిన్స్బోరో టౌన్షిప్ పోలీస్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఈ ప్రాంతానికి చెందిన సమాచారం, నిఘా ఫుటేజీ ఉంటే పోలీసుల్ని సంప్రదించాలని కోరారు.
అంతకుముందు కుటుంబానికి చెందిన కొన్ని ఫోటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హోళీ పండగలో కుటుంబం మొత్తం పాల్గొన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ విషాదాన్ని పోలీసులు హత్య-ఆత్మహత్యగా పరిణిస్తున్నారు. మృతుడు తేజ్ ప్రతాప్ సింగ్, అతని భార్య పరిహార్ ఐటీ, హెచ్ఆర్ ఉద్యోగాలు చేస్తున్నట్లు బంధువులు తెలిపారు.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!