UK-India: నేడు యూకేతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోనున్న భారత్
- యూకేలో ప్రధాని మోడీ పర్యటన
- నేడు యూకేతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకోనున్న భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ రెండు దేశాల పర్యటన కోసం బుధవారం లండన్ చేరుకున్నారు. గురువారం యూకేతో భారత్ కీలక ఒప్పందం జరగనుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరగనున్నాయి. వాణిజ్యం, ఆరోగ్యం, ఇంధనం, విద్య, భద్రత వంటి అంశాలపై యూకే ప్రధాని కీర్ స్టార్మర్తో మోడీ చర్చలు జరపనున్నారు. అనంతరం సంతకాలు జరగనున్నాయి.
ఇది కూడా చదవండి: Rakul Preet : ఓ వైపు వర్షాలు.. రకుల్ అందాల సోయగాలు..
Also Read
- Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
- US-Iran War: 'ట్రంప్ను చంపేస్తాం'.. శవపేటికలో అమెరికా అధ్యక్షుడు..ఇరాన్ ప్రచారం..
- Earthquake: న్యూజిలాండ్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
- JD Vance-Iran: జేడీ వాన్స్కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
ప్రధాని మోడీతో వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ కూడా ఉన్నారు. మూడు సంవత్సరాల చర్చల తర్వాత మే 6న రెండు దేశాలు వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు ముగిసినట్లు ప్రకటించాయి. 2030 నాటికి రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యాన్ని రెట్టింపు చేసి 120 బిలియన్ డాలర్లకు చేర్చే ప్రయత్నంలో బ్రిటన్ నుంచి విస్కీ, కార్ల దిగుమతులను చౌకగా చేస్తూ…తోలు, పాదరక్షలు మరియు దుస్తులతో కూడిన ఉత్పత్తుల ఎగుమతిపై పన్నులను తొలగించాలని వాణిజ్య ఒప్పందం జరిగింది.
ఇది కూడా చదవండి: HHVM : సంధ్య థియేటర్ వద్ద ఫ్యాన్స్ హంగామా.. భారీగా పోలీసుల మోహరింపు..
రెండు దేశాల వాణిజ్య మంత్రులు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై గురువారం సంతకాలు చేయనున్నారు. ఇప్పటికే మోడీ మంత్రివర్గం ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. అమల్లోకి రావడానికి ముందు బ్రిటిష్ పార్లమెంట్లో కూడా ఆమోదం పొందవలసి ఉంటుంది.
ఇక లండన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ.. కింగ్ చార్లెస్ను కలవనున్నారు. అనంతరం మాల్లీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ఆహ్వానం మేరకు మాల్దీవులు వెళ్తారు. జాతీయ దినోత్సవ వేడుకల్లో మోడీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నాయి. ముయిజ్జు అధ్యక్షుడయ్యాక మోడీ మాల్దీవుల్లో పర్యటించడం ఇదే తొలిసారి.
Touched by the warm welcome from the Indian community in the UK. Their affection and passion towards India’s progress is truly heartening. pic.twitter.com/YRdLcNTWSS
— Narendra Modi (@narendramodi) July 23, 2025
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!