Bangladesh: భారత్కు బంగ్లాదేశ్ లేఖ.. షేక్ హసీనాను తిరిగి పంపించాలని వినతి
- భారత్కు బంగ్లాదేశ్ లేఖ
- షేక్ హసీనాను తిరిగి ఢాకా పంపించాలని వినతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తిరిగి తమకు అప్పగించాలని మహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం భారత్కు లేఖ రాసింది. బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో షేక్ హసీనా ప్రధాని పీఠం నుంచి తప్పుకున్నారు. అనంతరం దేశాన్ని వదిలిపెట్టి భారత్కు వచ్చేశారు. ఆగస్టు 5 నుంచి భారత్లోనే నివాసం ఉంటుంన్నారు. ఈ తరుణంలో హసీనాను తమకు అప్పగించాలని మహమ్మద్ యూనస్ నేృత్వంలోని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం భారత్కు లేఖ రాసింది.
ఇది కూడా చదవండి: Vinod Kambli: మళ్లీ క్షీణించిన మాజీ క్రికెటర్ ఆరోగ్యం.. ఆస్పత్రిలో చికిత్స
Also Read
- Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
- IRGC attack US 5th Fleet: ఇరాన్ ప్రతీకారం.. అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంపై IRGC దాడి!
- Pakistan Airstrikes Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
- US Strikes on Iran: ఇరాన్పై అమెరికా దాడులు.. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. చమురు సరఫరాపై ఆందోళనలు
షేక్ హసీనాతో పాటు పలువురు మాజీ కేబినెట్ మంత్రులు, సలహాదారులుపై హత్యాయత్నం కేసులు నమోదు అయ్యాయి. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతుంది. తాజాగా షేక్ హసీనాను విచారించేందుకు సిద్ధమైంది. భారత్లో ఉన్న ఆమెను తిరిగి స్వదేశానికి రప్పించే దిశాగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో షేక్ హసీనాను తమకు అప్పగించాలని భారత్కు లేఖ రాసినట్లు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి తౌహిద్ హుస్సేన్ మీడియాకు తెలిపారు. భారత్తో దౌత్యపరమైన కమ్యూనికేషన్ జరుగుతోందని వెల్లడించారు.
హసీనాను అప్పగించేందుకు వీలుగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు తన కార్యాలయం లేఖ పంపిందని హోం సలహాదారు జహంగీర్ ఆలం తెలిపారు. ఆమెను అప్పగించేందుకు సంబంధించి విదేశాంగ శాఖకు లేఖ పంపామని, ప్రస్తుతం ప్రక్రియ కొనసాగుతోందని ఆయన మీడియాకు తెలిపారు. ఢాకా మరియు న్యూఢిల్లీ మధ్య హసీనా అప్పగింత ఒప్పందం ఉందని ఆ ఏర్పాటు ప్రకారం బంగ్లాదేశ్కు తిరిగి తీసుకెళ్లవచ్చని ఆలం చెప్పారు.
ఇది కూడా చదవండి: Delhi: విద్యార్థులకు షాక్.. నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసిన కేంద్రం
తాజావార్తలు
-
Pawan Kalyan : యాక్టింగ్’కు దూరంగా పవన్?
-
Manav Suthar: ఒక్క టెస్ట్ మ్యాచ్తో ఊహించని ఆఫర్ కొట్టేసిన మానవ్ సుతార్.. ఇక దూకుడే..
-
Mamata Banerjee: దీదీనే దేశ ప్రధాని అన్నది, ఇప్పుడు షాక్ ఇచ్చిన సాయోని ఘోష్..
-
Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
-
Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!