Afghanistan: ఆఫ్ఘానిస్తాన్ మసీదులో పేలుడు.. ఏడుగురు మృతి, 40 మందికి గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Afghanistan: తాలిబాన్ పాలనలో ఉన్న ఆఫ్ఘానిస్తాన్ మరోసారి నెత్తురోడింది. శుక్రవారం ప్రార్థనల సమయంలో మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. బగ్లాన్ ప్రావిన్సు రాజధాని పోల్-ఏ-ఖోమ్రీలోని ఓ మసీదులో ఈ ఘటన జరిగింది. దేశంలో మైనారిటీ వర్గమైన షియా మసీదులో ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించగా.. 40 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అయితే గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నగరంలోని ఇమామ్ జమాన్ మసీదులో శుక్రవారం ప్రార్థనల కోసం షియా ప్రజలు గుమిగూడుతుండగా పేలుడు సంభవించిందని స్థానికులు తెలిపారు.
Read Also: Anil Ravipudi: మహేష్ తో సినిమా.. అసలు నిజం చెప్పిన అనిల్ రావిపూడి
Also Read
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Gurudwara Demolished: పాకిస్థాన్కి ఎంత బలుపు.. 125 ఏళ్ల నాటి చారిత్రక గురుద్వారా కూల్చివేత! భారత్ రియాక్షన్ ఇదే..
- Trump: ఇరాన్తో చర్చలు బాగున్నాయి.. ఖతార్ భేటీపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
తాలిబాన్లు ఆఫ్ఘన్ లో అధికారం చేపట్టిన తర్వాత నుంచి అక్కడ జరిగిన ఉగ్రదాడులన్నింటికీ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) బాధ్యత వహిస్తోంది. గతంలో అనేక మసీదుల్లో ఇలానే ఆత్మాహుతి బాంబర్లు తమను తాము పేల్చుకుని మరణించారు. ఈ సంఘటనల్లో ఐఎస్ ఉగ్రసంస్థ హస్తం ఉంది. ముఖ్యం షియాలను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు.
తాలిబాన్ పాలన తిరిగి వచ్చిన తర్వాత ఐఎస్ రెచ్చిపోతోంది. కాబూల్ లోని దౌత్యకార్యాలయాలను కూడా టార్గెట్ చేస్తోంది. ఇద్దరు ప్రావిన్షియల్ గవర్నర్లను హత్య చేసింది. 2022 సెప్టెంబర్ లో రాజధానిలోని మైనారిటీ షియా స్టడీ హాలుపై బాంబు దాడి చేసింది. దీంట్లో 46 మంది బాలికలతో సహా 53 మంది మరణించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!