Charlie Kirk: చార్లీ కిర్క్ హత్యపై జిమ్మీ కిమ్మెల్ ఎగతాళి.. లైవ్షో బహిష్కరిస్తున్నట్లు నెక్స్స్టార్ ప్రకటన
- చార్లీ కిర్క్ హత్యపై జిమ్మీ కిమ్మెల్ ఎగతాళి
- లైవ్షో బహిష్కరిస్తున్నట్లు నెక్స్స్టార్ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రంప్ సన్నిహితుడు, జాతీయవాది చార్లీ కిర్క్ సెప్టెంబర్ 10న అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. ఉతా వ్యాలీ యూనివర్సిటీలో దుండగుడు జరిపిన కాల్పుల్లో చార్లీ కిర్క్ ప్రాణాలు కోల్పోయాడు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయానికి చార్లీ కిర్క్ విశేష కృషి చేశారు. ఇక చార్లీ కిర్క్ హత్య తర్వాత ఆయన అభిమానులు, ఆయన మద్దతుదారులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఇది కూడా చదవండి: Ahmedabad Plane Crash: విమాన ప్రమాదంపై తుది నివేదిక వచ్చేది ఎప్పుడంటే..!
Also Read
- Vladimir Putin: "భారత్ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం".. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
- Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
- Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
ఇలాంటి సమయంలో చార్లీ కిర్క్ హత్యపై టెలివిజన్ హోస్ట్ జమ్మీ కిమ్మెల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అతనిలో ఏదో తప్పు ఉంది కాబట్టే ఇలా జరిగిందంటూ చార్లీ కిర్క్ను ఉద్దేశించి జమ్మీ కిమ్మెల్ పేర్కొన్నాడు. అంతేకాకుండా ట్రంప్ తీరును కూడా తప్పుపడుతూ వ్యాఖ్యానించాడు. చార్లీ కిర్క్కు సంతాపాన్ని వ్యక్తం చేసే సమయంలో ట్రంప్ దు:ఖించిన విధానాన్ని కూడా జమ్మీ కిమ్మెల్ ఎగతాళి చేశాడు. నాలుగేళ్ల పిల్లవాడు గోల్డ్ ఫిఫ్ కోసం దు:ఖించినట్లుగా ఉందని అపహాస్యం చేశాడు.
ఇది కూడా చదవండి: Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. యాంటీఫాను ఉగ్రవాద సంస్థగా ప్రకటన
జిమ్మీ కిమ్మెల్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో ఏబీసీలో జిమ్మీ కిమ్మెల్ లైవ్షోను బహిష్కరిస్తున్నట్లు నెక్స్స్టార్ ప్రకటించింది. అతడి షోను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఏబీసీ న్యూస్ వెల్లడించింది. ఇక ఈ ప్రకటనను ట్రంప్ స్వాగతించారు. చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అయితే ఈ నిర్ణయాన్ని డెమెక్రటిక్ శాసనసభ్యులు తప్పుపట్టారు. వాక్ స్వాతంత్ర్యం దాడికి గురవుతుందని అన్నారు. ఏబీసీ నిర్ణయంపై ఇంకా జిమ్మీ కిమ్మెల్ స్పందించలేదు.
నెక్స్స్టార్ మీడియా గ్రూప్.. 32 ఏబీసీ అనుబంధ సంస్థలు కలిగి ఉంది. జిమ్మీ కిమ్మెల్ షోలు వీటిల్లో ప్రసారం అవుతుంటాయి. అయితే చార్లీ కిర్క్ హత్యను అపహాస్యం చేయడంతో జిమ్మీ కిమ్మెల్ షోలను నిలిపివేస్తున్నట్లు ఏబీసీ ప్రకటన చేసింది. చార్లీ కిర్క్పై కిమ్మెల్ చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకంగా ఉన్నాయని నెక్స్స్టార్ ప్రసార విభాగం అధ్యక్షుడు ఆండ్రూ ఆల్ఫోర్డ్ అన్నారు.
ఇదిలా ఉంటే సోమవారం టెక్సాస్ యూనివర్సిటీలో చార్లీ కిర్క్ స్మారక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒక విద్యార్థి ఎగతాళి చేశాడు. దీంతో యూనివర్సిటీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.
తాజావార్తలు
-
Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
-
Vladimir Putin: “భారత్ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం”.. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
-
Peddi Controversy : ‘పెద్ది’ ముద్దుపై బుచ్చిబాబు ఫస్ట్ రియాక్షన్… ఏమన్నారంటే?
-
Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆకస్మిక ధన లాభాలు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!