Israel:100 మంది ఇజ్రాయిల్ పౌరులు, సైనికులను కిడ్నాప్ చేసిన హమాస్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: ఇజ్రాయిల్ పై హమాస్ మిలిటెంట్లు జరిపిన భీకరదాడిలో ఇప్పటి వరకు 300కు పైగా మంది మరణించారు. గాజా నుంచి ఇజ్రాయిల్ భూభాగంలోకి వచ్చిన ఉగ్రవాదులు పలువురు ఇజ్రాయిల్ పౌరులను, సైనికులను కిడ్నాప్ చేశారు. ఇందులో కొందర్ని చంపిన వీడియోలు బయటకు వస్తున్నాయి. హమాస్ ఉగ్రదాడిలో కనీసం 100 మంది ఇజ్రాయిల్ పౌరులను, సైనికులను బందీలుగా చేసుకున్నట్లు అమెరికాలోని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసింది.
Read Also: Hamas Attack On Isreal: “నన్ను చంపొద్దు”.. ఉగ్రవాదుల్ని వేడుకున్న ఇజ్రాయిల్ యువతి.. వీడియో వైరల్..
Also Read
300 మంది హత్య చేయబడ్డారు, 5000 కంటే ఎక్కువగా రాకెట్లను ఫైర్ చేశారిన రాయబార కార్యాలయం తెలిపింది. హమాస్ గ్రూప్ చేసిన ఆకస్మిక ఉగ్రదాడి జరిగిన మొదటి గంటలోనే ఎక్కువ భాగం కిడ్నాప్ మరియు బందీలు జరిగాయి. ఇజ్రాయిల్ కి రక్షణగా ఉంచిన కంచెను బుల్డోజర్లతో ధ్వంసం చేశారు. ఇంజిన్లతో పనిచేసే పారాగ్లైడర్లతో రక్షణ ఉన్న కంచెను దాటుకుని ఉగ్రవాదులు ఇజ్రాయిల్ లోకి చొరబడ్డారు.
తాజావార్తలు
-
Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్లో…
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
CM Vijay: ఆ స్థానాలే కొనసాగించాలి.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో విజయ్ తీర్మానం
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
TTD: తిరుమలకు వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?