JEE Main 2025: జేఈఈ మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ విడుదల..
- జేఈఈ మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ విడుదల
- అక్టోబర్ 28 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ
- నవంబర్ 22 రాత్రి 11:50 గంటల వరకు అవకాశం
- వచ్చే ఏడాది జనవరి 22- 31 మధ్య పరీక్ష
- 2025 ఏప్రిల్లో రెండో సెషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్స్ 2025 పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్ను jeemain.nta.nic.in లేదా nta.ac.inలో చూడవచ్చు. షెడ్యూల్ ప్రకారం.. ఈ రోజు అక్టోబర్ 28 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జేఈఈ మెయిన్స్ 2025 మొదటి సెషన్ కోసం నమోదు చేసుకోవచ్చు. నవంబర్ 22 రాత్రి 11:50 గంటల వరకు రిజిస్ట్రేషన్ లింక్ యాక్టివ్గా ఉంటుంది.
READ MORE: Dulquer Salmaan: తెలుగులో ఈ హీరోలతో దుల్కర్ సల్మాన్ మల్టీస్టారర్?
Also Read
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Top AI Courses 2026: టెక్ ప్రపంచాన్ని రూల్ చేయబోతున్న టాప్ AI కోర్సులు ఇవే.. మీకు జాబ్ పక్కా!!
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
- Arunachal Pradesh: రాత్రిపూట 65 కిలోమీటర్లు నడిచిన 90 మంది బాలికలు.. ఎందుకో తెలుసా...
జేఈఈ మెయిన్స్ పరీక్షల నమోదు ప్రక్రియ అక్టోబర్ 28 నుంచి నవంబర్ 22 వరకు కొనసాగుతుంది. పరీక్ష 2025 జనవరి 22- 31 మధ్య నిర్వహించబడుతుంది.ఇందుకోసం పరీక్షకు మూడు రోజుల ముందు అభ్యర్థులకు అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచుతారు. పరీక్ష జరిగే నగరం గురించిన సమాచారం అభ్యర్థులకు ఒక వారం ముందుగానే ఇవ్వబడుతుంది. కాగా.. రెండో సెషన్ ఏప్రిల్లో ప్రారంభమవుతుంది.
READ MORE:Ukraine-Russia: ఉక్రెయిన్పై యుద్ధానికి ఉత్తర కొరియా సైన్యం.. ధృవీకరించిన నాటో
పూర్తి సమాచారం..
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ – 22 నవంబర్ 2024 రాత్రి 09 గంటల వరకు
ఫీజు డిపాజిట్ చేయడానికి చివరి తేదీ – నవంబర్ 22 నుంచి రాత్రి 11:50 వరకు.
పరీక్ష నగర సమాచారం – జనవరి 2025 మొదటి వారంలో విడుదల చేయబడుతుంది.
అడ్మిట్ కార్డ్- పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు జారీ చేయబడుతుంది.
పరీక్ష షెడ్యూల్- 22 జనవరి నుంచి 31 జనవరి 2025 వరకు.
పరీక్ష ఫలితం- 12 ఫిబ్రవరి 2025
వెబ్సైట్- nta.ac.in, jeemain.nta.nic.in.
తాజావార్తలు
-
Nepal Floods: 538కి చేరిన నేపాల్ మృతుల సంఖ్య..
-
Irumudi: మాస్ మహారాజా రవితేజ ఊచకోత.. 135 కోట్లతో ‘ఇరుముడి’ ఫస్ట్ వీక్ సెన్సేషన్!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Nepal Floods: నేపాల్ వరదలు.. కొట్టుకొచ్చిన బంగారం, వెండి, డబ్బులు..
-
Nepal Floods: 90 నిమిషాల్లో నేపాల్కు పెను ముప్పు.. మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్..
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!