Pune: “క్యారెక్టర్పై అనుమానం”.. మహిళా టెక్కీని చంపేసిన బాయ్ఫ్రెండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pune: పూణేలో దారుణం జరిగింది. ప్రేయసిని బాయ్ఫ్రెండ్ దారుణంగా హత్య చేశాడు. ఐటీ ఉద్యోగం చేస్తున్న మహిళను హోటల్ గదిలో కాల్చి చంపినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ ఘటన శనివారం పింప్రి చించ్వాడ్లోని హింజవాడి ప్రాంతంలోని ఓయో టౌన్ హౌస్ హోటల్లో చోటు చేసుకుంది. నిందితుడు రిషమ్ నిగమ్ని ముంబైలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Miryalguda Accident: మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి..
Also Read
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
వందనా ద్వివేది అనే మహిళా ఐటీ ప్రొఫెషనల్ హింజవాడిలోని ప్రముక ఐటీ కంపెనీలో పనిచేస్తుంది. ఉత్తర్ ప్రదేశ్ లక్నోకి చెందిన రిషబ్ నిగమ్తో ప్రేమలో ఉంది. గత పదేళ్లుగా వీరిద్దరి మధ్య పరిచయం ఉంది. వీరిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు. వందనను కలిసేందుకు రిషబ్ పూణేకు ఇచ్చాడు. ఇద్దరూ కలిసి జనవరి 25 నుంచి హింజవాడిలోని హోటల్ బుక్ చేసుకున్నారు.
అయితే, గత కొన్ని రోజులుగా వందన క్యారెక్టర్పై రిషబ్ అనుమానంతో ఉన్నాడు. దీంతోనే ఆమెను చంపేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వందనపై కాల్పులు జరిపిన తర్వాత రిషబ్ శనివారం రాత్రి 10 గంటల సమయంలో హోటల్ గది నుంచి బయటకు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీలో తేలింది. పూణే నుంచి ముంబైకి పారిపోయిన రిషబ్ని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..