Crime: డబ్బు కోసం స్నేహితులతో భార్యపై అత్యాచారం.. మూడేళ్లుగా నరకం..
- ఉత్తర్ ప్రదేశ్ బులంద్షహర్లో దారుణం..
- డబ్బుల కోసం భార్యపై స్నేహితులతో అత్యాచారం..
- మూడేళ్లుగా సాగుతున్న అఘాయిత్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: కలకాలం భార్యని కాపాడాల్సిన భర్త దారుణానికి ఒడిగట్టాడు. యూపీలో బులంద్షహర్లో ఒక వ్యక్తి తన భార్యపై స్నేహితులతో అత్యాచారం చేయించాడు. ఈ చర్యను వారు వీడియో రికార్డ్ చేశారు. ముగ్గురిపై కేసు నమోదైంది. భర్త తన స్నేహితులకు తనపై అత్యాచారం చేయడానికి అనుమతించాడని ఫిర్యాదులో మహిళ పేర్కొంది. గత మూడు సంవత్సరాలుగా తనపై అత్యాచారానికి పాల్పడుతున్నట్లుగా చెప్పింది. తాను గర్భవతినని, తన భర్త సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడని వెల్లడించింది.
Read Also: Telangana: “భూభారతి”కి గవర్నర్ ఆమోదం.. వీలైనంత త్వరగా అమలులోకి
Also Read
- POCSO Case : బ్లాక్మెయిల్ నుంచి పోక్సో కేసు వరకు.. తిరుపతిలో కలకలం రేపిన ఘటన.!
- Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
- Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
- Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
తనపై అత్యాచారానికి అనుమతించడం ద్వారా ఇద్దరు స్నేహితుల నుంచి భర్త డబ్బులు తీసుకున్నాడని 35 ఏళ్ల మహిళ ఆరోపించింది. తన బాధను చెప్పుకుంటే, ఎవరితో చెప్పవద్దని కోరినట్లు ఆమె చెప్పింది. ఇద్దరు నిందితులు లైంగిక చర్యల్ని రికార్డ్ చేసేవారని, తన భర్త సౌదీ అరేబియాలో వీడియోలు చూసేవాడని తెలిపింది.
నివేదిక ప్రకారం.. సదరు మహిళకు 2010లో బులంద్షహర్ వ్యక్తితో వివాహం జరిగింది. ఆ దంపతులకు నలుగురు పిల్లలు ఉన్నారు. సౌదీ అరేబియాలో ఆటోమొబైల్ మెకానిక్గా పనిచేస్తున్న ఆమె భర్త ఏడాదికి రెండుసార్లు సొంతూరుకి వస్తాడు. మూడేళ్ల క్రితం భర్త ఇంటికి వచ్చినప్పుడు తన ఇద్దరు స్నేహితులు ఆమెపై అత్యాచారం చేయడానికి అనుమతించాడని తెలిసింది. భర్త సౌదీకి వెళ్లిన తర్వాత కూడా ఈ అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. పిల్లల కోసం ఇదంతా మౌనంగా భరించినట్లు చెప్పింది, ఎవరితో అయినా చెబితే విడాకులు ఇస్తానని బెదిరించేవాడని వెల్లడించింది. ఇటీవల బంధువుల్లో ఒకరు ఆమె ఇంటికి వెళ్లగా విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబం అండగా నిలవడంతో ఆమె తన భర్తపై ఫిర్యాదు చేసింది. ఇప్పటి వరకు నిందితుల అరెస్ట్ జరగలేదని, తదుపరి విచారణ జరుగుతోందని తెలిసింది.
తాజావార్తలు
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
VishnuPriya : ఏడ్చి ఏడ్చి విసిగిపోయా, ఇక నోరు మూసుకునేది లేదు: విష్ణుప్రియ ఫైర్!
-
Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
-
RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
ట్రెండింగ్
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!