Triple Murder Case: సామర్లకోటలో ట్రిపుల్ మర్డర్ కలకలం- తల్లి, కూతుళ్లను కిరాతకంగా!
- సామర్లకోటలో ట్రిపుల్ మర్డర్ కేసు కలకలం..
- తల్లితో పాటు ఇద్దరు కూతుర్లను హత్య చేసిన దుండగులు..
- భర్త ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
Triple Murder Case: కాకినాడ జిల్లా సామర్లకోటలో ట్రిపుల్ మర్డర్ కేసు కలకలం రేపుతుంది. తల్లి మాధురి, ఇద్దరు కూతుర్లు కుమారి ,జెస్సీలను అతి కిరాతకంగా గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. తలపై సుత్తితో కొట్టి ముగ్గురిని దుండగులు హత్య చేశారు. అలాగే, తొడల దగ్గర బ్లేడుతో పోసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అయితే, మాధురి భర్త ప్రసాద్ బొలెరో డ్రైవర్.. రాత్రి డ్యూటీకి వెళ్లి ఉదయం వచ్చి చూసేసరికి ముగ్గురు రక్తపు మడుగులో ఉన్నారని చెప్పుకొచ్చాడు.
Read Also: MLC Kavitha: రేపటి నుంచే దీక్ష.. 72 గంటలపాటు నీళ్లు కూడా తాగకుండా..
Also Read
ఇక, భార్య, పిల్లలు తలుపులు తీయకపోవడంతో చుట్టుపక్కల వారిని పిలిచి తాళాలు పగలగొట్టి భర్త ప్రసాద్ ఇంటి లోపలికి వెళ్ళాడు. విషయం తెలుసుకున్న పోలీసులు భర్త ప్రసాద్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అలాగే, ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పెద్దాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భర్త చంపాడా? వేరే ఎవరైనా చంపారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Vaazha2 : కేరళ ‘వాల 2’ విధ్వంసం.. ఆల్టైమ్ నంబర్ 1 ఇండస్ట్రీ హిట్గా రికార్డు!
-
Trump: ‘‘ఆ..చెత్తంతా చదవొద్దు’’.. జర్నలిస్ట్పై ట్రంప్ ఆగ్రహం
-
IPL 2026లో కొంపముంచుతున్న క్యాచ్ డ్రాప్లు.. మారిపోతున్న మ్యాచ్ల లెక్కలు..
-
Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
-
Tollywood : మే 1 నుంచి థియేటర్ల బంద్?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!