Tragedy In Holi Festival: హోలీ సంబరాల్లో విషాదం.. ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy In Holi Festival In Telangana: మన భారతదేశంలో హోలీ సంబరాలను ఎంత ఘనంగా జరుపుకుంటారో అందరికీ తెలుసు. చిన్న, పెద్ద, వర్గ బేధాలేమీ లేకుండా.. ప్రతిఒక్కరూ ఈ వేడుకను జరుపుకుంటారు. అందరూ రోడ్లమీదకొచ్చి.. రంగులు పూసుకుంటారు. చివరికి శతృవులు కూడా తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టేసి.. ఈ వేడుకల్లో ఎంజాయ్ చేస్తారు. అలాంటి ఈ హోలీ సంబరాల్లో.. ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. కేవలం రంగు పూసిన పాపానికి.. ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేశారు. పెట్రోల్ పోసి మరీ నిప్పంటించారు. తెలంగాణలోని మెదక్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
Kishan Reddy: కేసీఆర్కు జవాబిచ్చే సంస్కారం లేదు.. కిషన్ రెడ్డి ఫైర్
Also Read
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
రేగోడ్ మండలం మర్పల్లిల్లో అందరూ హోలీ సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రతిఒక్కరూ సరదాగా హోలీ ఆడుతూ.. ఆ క్షణాలను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అంజయ్య, షబ్బీర్ ధమ్య ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. షబ్బీర్ మీద రంగు పూసేందుకు అజయ్య ప్రయత్నించాడు. తన మీద రంగు పూయొద్దని చెప్పినా.. అంజయ్య వినకుండా రంగు పూశాడు. దీంతో కోపాద్రిక్తుడైన షబ్బీర్.. ఆ వ్యక్తితో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి, వివాదం ముదిరింది. అప్పుడు షబ్బీర్ పెట్రోల్ తీసుకొచ్చి, అంజయ్యపై పోసి, నిప్పంటించాడు. ఈ నిప్పుల్లో అంజయ్య శరీరం చాలా వరకు కాలింది. స్థానికులు వెంటనే స్పందించి.. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. అనంతరం అతడ్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అంజయ్య పరిస్థితి విషమంగానే ఉంది.
Puri- Charmi: ఏయ్.. ఏయ్.. ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు కెమెరా కంటికి చిక్కారు
మరోవైపు.. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, వెంటనే రంగంలోకి దిగారు. సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. అంజయ్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన షబ్బీర్ని అదుపులోకి తీసుకున్నారు. కేవలం రంగు పూసిన కోపంలోనే షబ్బీర్ ఈ దారుణానికి పాల్పడ్డాడా? లేకపోతే గతంలో వీరి మధ్య గొడవలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అటు.. అంజయ్య తీవ్ర గాయాలతో ఆసుపత్రిపాలవ్వడంతో, అతని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
MLA Ravi Shankar: రవిశంకర్ సవాల్.. రేవంత్రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలి
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..