Student Died: బావిలో ఈతకు వెళ్లి.. తిరిగిరాని లోకాలకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనగామ జిల్లాలో విషాదం నెలకొంది. ఈత సరదా ప్రాణాల మీదకు తెస్తోంది. తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఈతకు వెళ్ళి నదుల్లో, బావుల్లో ప్రమాదాలకు గురై కన్నవారికి కడుపుకోత, అయినవారికి కన్నీళ్ళు మిగులుస్తున్నారు. జనగామ జిల్లా యశ్వంత్ పూర్ లోని వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లిన సోషల్ వెల్ఫేర్ స్కూల్ విద్యార్థి మరణించడం విషాదం నింపింది. మృతుడు జనగామ జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.
పాఠశాల గోడదూకి దొంగతనంగా యశ్వంత్ పూర్ రైల్వే ట్రాక్ పక్కన ఉన్న వ్యవసాయ బావిలో ఈతకు వెళ్ళారు ఏడుగురు విద్యార్ధులు. ప్రమాదవశాత్తు ఒక విద్యార్ధి గల్లంతయ్యాడు. ఈతకు వెళ్లి మృతి చెందిన విద్యార్థి రఘునాథపల్లి మండలం శ్రీమాన్ నారాయణ పురం గ్రామానికి చెందిన మద్దూరి రంజిత్ గా గుర్తించారు. ఈతకు వెళ్ళిన మిగతా విద్యార్ధులు బయటకు రాగా రంజిత్ కనిపించకుండా పోయాడు. విద్యార్ధుల సమాచారంతో గతఈతగాళ్ళు రంజిత్ కోసం గాలించారు. రంజిత్ మరణించడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇది కేవలం పాఠశాల టీచర్ల నిర్లక్ష్యం అంటున్నారు గ్రామస్తులు.
Also Read
- Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- School Van Hit by Train: ఘోర ప్రమాదం... స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టిన రైలు.. ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి
తాజావార్తలు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!