Kakinada Crime: ఇద్దరి అనుమానాస్పద మృతి కేసులో సంచలన ట్విస్ట్..
- కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో దారుణం..
- ఇద్దని చంపి బావిలో పడవేసినట్టుగా ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakinada Crime: కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో ఇద్దరు వ్యక్తుల అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి.. ఊరి చివర పొలాల మధ్య బావిలో అదే గ్రామానికి చెందిన సూరిబాబు, శ్రీను మృతదేహాలు గుర్తించారు స్థానికులు.. ఇద్దరినీ అదే గ్రామానికి చెందిన గంగాధర్ చంపి మృతదేహాలు బావిలో పడేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.. ఇద్దరు మృతులు, నిందితుడు గంగాధర్ సమీప బంధువులు అవుతారు.. మృతులు ఇద్దరి దగ్గర అప్పు తీసుకున్న గంగాధర్.. ఆ అప్పును తిరిగి చెల్లించకుండా ఉండేందుకు ప్లాన్ చేశారు.. ఆ ఇద్దరిని చంపేస్తే అప్పు తీర్చక్కర్లేదని.. అందుకే ఇద్దరని హత్య చేయాలని ప్రణాళిక రూపొందించాడు.. అందులో భాగంగా.. మందు పార్టీ ఇస్తానని చెప్పి ఇద్దరినీ పిలిచిన గంగాధర్.. వారికి ఫుల్ గా మద్యం పట్టించి.. ఆ తర్వాత చంపి.. మృతదేహాలను బావిలో పడవేశాడు..
Read Also: 12GB ర్యామ్, 6,000mAh బ్యాటరీ, IP64 రేటింగ్ లతో Redmi 15R 5G లాంచ్!
Also Read
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
- Delhi: ఘోరం.. వెబ్ సిరీస్ చూసి భార్యను చంపిన టెకీ.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
మరో వైపు, అదే గ్రామానికి చెందిన సూరిబాబును కూడా చంపి సుద్ధ గడ్డ వాగులో పడేయాలని ముందుగానే ప్లాన్ చేశాడట గంగాధర్.. అతని వ్యవహారంతో అనుమానం వచ్చిన సూరిబాబు.. పారిపోయాడు.. సూరిబాబు దగ్గర కూడా అప్పు తీసుకున్న గంగాధర్.. అతడికి అప్పును తిరిగి చెల్లించే ఉద్దేశం లేకపోవడంతో.. మర్డర్ ప్లాన్ చేశాడట.. కానీ, సూరిబాబు తప్పించుకున్నాడు.. ఇక, ఇద్దరు వ్యక్తుల అనుమానాస్పద మృతిపై విచారణ చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.. అప్పు డబ్బులు ఎగ్గొట్టడం కోసమే.. సూరిబాబు, శ్రీనును గంగాధర్ హత్య చేసినట్టు ప్రాథమికంగా ఓ నిర్ధారణకు వచ్చారు.. తాడిపర్తి గ్రామానికి చెందిన మృతులు రంపం శ్రీను(48), తోలాటం సూరిబాబు (34) గా గుర్తించారు.. ఈ కేసులో రంపం గంగాధర అనే వ్యక్తిని అదుపులో తీసుకుని విచారణ చేపట్టడంలో ఈ కేసు మిస్టరీ వీడినట్టు అయ్యింది..
తాజావార్తలు
-
Modi-Yogi Meeting: మోడీతో యోగీ భేటీ.. యూపీ ఎన్నికలపై చర్చ..!
-
EPFO New Rules: PFలో 8 కీలక మార్పులు ఇవే! క్లెయిమ్, విత్డ్రాయల్, నామినేషన్పై ప్రభావం
-
Trump: ట్రంప్నకు సెనేట్ షాక్.. అధ్యక్షుడి ప్రాతిపాదనకు ఎదురుదెబ్బ
-
Hyderabad Traffic : వాహనదారులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ రూట్లలో నో ఎంట్రీ.!
-
NDA: డీలిమిటేషన్కు బాదల్ మద్దతు.. బీజేపీ-అకాలీదళ్ పొత్తుకు బీజం..
ట్రెండింగ్
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!