Madhya Pradesh: గర్ల్ఫ్రెండ్స్తో పిక్నిక్ వెళ్లిన ఇద్దరు ఆర్మీ అధికారులపై దాడి.. ఒకరిపై అత్యాచారం..
- గర్ల్ఫ్రెండ్స్తో కలిసి పిక్నిక్ వెళ్లి ఇద్దరు ఆర్మీ అధికారులు..
- ఆర్మీ అధికారులపై దుండగుల దాడి.. ఒక యువతిపై అత్యాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: మధ్యప్రదేశ్ ఇండోర్లో దారుణం జరిగింది. బుధవారం ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి ఇద్దరు యువ ఆర్మీ అధికారు విహారయాత్రకు వెళ్లారు. అయితే, నేరస్తులు ఇద్దరు అధికారులను కొట్టడమే కాకుండా, అందులో ఒక మహిళపై అత్యాచారం చేశారు. మోవ్ కంటోన్మెంట్ పట్టణంలోని ఇన్ఫాంట్రీ స్కూల్లో యంగ్ ఆఫీసర్స్(వైఓ) కోర్సు చదువుతున్న 23, 24 ఏళ్ల అధికారులు తమ గర్ల్ ఫ్రెండ్స్తో కలిసి పిక్నిక్ కోసం వెళ్లినప్పుడు ఘటన జరిగినట్లు బద్గొండ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ లోకేంద్ర సింగ్ హిరోర్ తెలిపారు.
Read Also: Devara Censor Report: దేవర మూవీ సెన్సార్ రిపోర్ట్.. సినిమా రన్టైమ్ ఎంతో చూడండి?
Also Read
- Murder Plan: భార్యను బొందపెట్టడం ఎలా..? మగాళ్లను చంపడం ఎలా..? మార్కెట్లోకి కొత్త బుక్స్...
- Parents Kill Son: కొడుకుకు యాసిడ్ తాగించి హత్య చేసిన తల్లిదండ్రులు.. కారణం ఏంటంటే..
- Day Care: డేకేర్ సెంటర్లో మీ పిల్లల్ని జాయిన్ చేయించారా..? అయితే జాగ్రత్త.. వీళ్లేంచేస్తున్నారో చూడండి..
- Ram Mandir Donation Scam: రోజూ రూ.6-8 లక్షలు మాయం..? రామ మందిరం కేసులో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు మోవ్-మండలేశ్వర్ రహదారిలోని పిక్నిక్ స్పాట్ సమీపంలోకి వచ్చిన ఏడుగురు గుర్తుతెలియని దుండగులు కారులో ఉన్న అధికారులలో ఒక అధికారిని, అతడి స్నేహితురాలిని కొట్టడం ప్రారంభించారు. కారు నుంచి దూరంగా ఉన్న రెండో అధికారి సంఘటన గురించి సీనియర్ అధికారులకు తెలియజేశారు. ఆ తర్వాత సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నట్లు హిరోర్ తెలిపారు. పోలీసులను చూసి నేరస్తులు అక్కడ నుంచి పారిపోయారని చెప్పారు.
నలుగురు బాధితులను ఉదయం 6.30గంటలకు వైద్య పరీక్షల కోసం మోవ్ సివిల్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యులు చెప్పిన వివరాల ప్రకారం.. అధికారుల శరీరాలపై గాయాల ఆనవాళ్లు ఉండటంతో పాటు ఓ మహిళపై దుండగులు అత్యాచారం చేసినట్లు తేలింది. ఇండోర్ రూరల్ ఎస్పీ హితికా వాసల్ విలేకరులతో మాట్లాడుతూ.. దోపిడి, అత్యాచారం, ఆయుధాల చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. నాలుగు పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది రంగంలోకి దిగి నేరస్తుల కోసం గాలింపు చేపట్టినట్లు చెప్పారు.
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!