AP Crime: రూ.300 కోసం ఘర్షణ.. ఒకరు మృతి
- 300 రూపాయల కోసం ఘర్షణ..
- కర్రపై ఓ వ్యక్తిపై దాడి చేసిన మరో వ్యక్తి..
- కృష్ణా జిల్లా పామర్రు మండలం చాట్లవానిపురంలో ఘటన..
- ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితుడు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: డబ్బుల కోసం, ఆస్తుల కోసం ఘర్షణలు అనేది చాలా చిన్న విషయంగా మారిపోయింది.. బంధాలు, బంధుత్వాలు తర్వాత.. ముందు పైసలే కావాలి అనేలా పరిస్థితులు తయారయ్యాయి.. డబ్బుల కోసం అయినవారు.. బయటివారు అనే తేడా లేకుండా.. దాడులు, ప్రతిదాడులు.. కొన్నిసార్లు ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్తున్నారు.. చివరకు 10 రూపాయలు, వంద రూపాయలకు కూడా ప్రాణాలు పోయిన ఘటనలు కొన్ని చోటు చేసుకున్న విషయం విదితమే కాగా.. ఇప్పుడు 300 రూపాయల కోసం ఒక ప్రాణం తీసిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది..
Read Also: Delhi: ఢిల్లీలో టూర్లో షిండే ఫ్యామిలీ.. మోడీ, నడ్డా, అమిత్ షాతో భేటీ
Also Read
కృష్ణా జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా పామర్రు మండలం చాట్లవానిపురంలో ఈ నెల 20వ తేదీన ఇరువురు వ్యక్తుల మధ్య రూ.300 విషయమై ఘర్షణ జరిగింది.. అదికాస్తా దాడికి దారిసింతి.. చాట్ల సతీష్ (27) పై కర్రతో దాడి చేశాడు వెంకటేశ్వరావు అనే వ్యక్తి.. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలయ్యారు చాట్ల సతీష్.. దీంతో, అతడిని ఆస్పత్రికి తరలించారు స్థానికులు.. కానీ, విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి సతీష్ మృతి చెందాడు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. అయితే, నిందితుడు వెంకటేశ్వరరావు పరార్ కావడంతో.. అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు..
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!