దారుణం: భర్త ఆ పని చేశాడని.. పిల్లలను బాత్ టబ్ లో ముంచి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం వివాహ బంధంలో ప్రేమ కన్నా అనుమానమే ఎక్కువ కనిపిస్తుంది. ఆ అనుమానంతో భార్యాభర్తలు ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు. ఇటీవల భార్య అనుమానించిందని ఆమెను, కన్న బిడ్డలని కడతేర్చి భర్త కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎంతటి సంచలనాన్ని రేకెత్తించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా అలాంటి సంఘటనే జర్మనీలో వెలుగుచూసింది.
వివరాలలోకి వెళితే.. జర్మనీలోని సోలెంగెన్ పట్టణానికి చెందిన ఒక మహిళకు కొన్నేళ్ల క్రితం ఒక వ్యక్తితో పెళ్ళైంది. వీరికి ఆరుగురు పిల్లలు. ఎప్పుడు సంతోషంగా ఉండే వీరి కాపురంలో అనుమానం చిచ్చుపెట్టింది. భర్త వేరొక మహిళతో చనువుగా ఉన్న ఫోటో ఒకటి భార్య కంటపడింది. దీంతో ఆమె ఆగ్రహానికి గురైంది. కోపంలో అనుకోని దారుణ నిర్ణయం తీసుకుంది. భర్త మీద కోపంతో ఇంట్లో ఉన్న ఐదుగురు పిల్లలను బాత్ టబ్ లో ముంచి హత్య చేసింది.
Also Read
- Fake Experience Certificates & CVs: ఫేక్ CV, ఫేక్ సాలరీ స్లిప్లతో జాబ్ కొట్టేశారా?.. తర్వాత ఎదురయ్యే చట్టపరమైన చిక్కులు తెలుసా?
- Bengaluru Murder: మృతదేహాన్ని బెడ్షీట్లో చుట్టి.. ఇంట్లోనే వదిలేసి తాళం వేశాడు..బెంగళూరులో ప్రకంపనలు రేపుతోన్న వివాహిత మరణం!
- RTC Bus Stolen: కదిరిలో విచిత్ర దొంగ.. పెంపుడు కుక్కను ఎక్కించుకుని ఆర్టీసీ బస్సుతో పరారీ.. ట్విస్ట్ ఏంటంటే..?
- Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
అనంతరం ఆమె కూడా దగ్గర్లోని రైల్వే ట్రాక్ మీదకు వెళ్లి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. అక్కడ స్థానికులు ఆమెను ఆపి పోలీసులకు అప్పగించారు. భర్త, పెద్ద కుమారుడు బయటికి వెళ్లడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన గతేడాది జరుగగా.. ఇటీవల కోర్టు ఆమెకు తగిన శిక్షను విధించింది. ఆమెకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునివ్వగా.. ఆమెకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కోరుతూ ఒక లాయర్ పిటిషిన్ పెట్టడం మరో సంచలనంగా మారింది. ఆమెకు మానసిక స్థితి సరిగ్గా లేదని, అందుకే ఆమె అలా చేసిందని కోర్టులో తెలిపాడు. దీనికి న్యాయస్థానం వివరణ కావాలని, ఆమె పిల్లలను చంపిన తర్వాత భర్తకు ఇక నా పిల్లలను చూసే అవకాశం నీకు లేదని మెసేజ్ పెట్టింది.. అంటే మానసిక స్థితి సరిగ్గా లేనివారు అలాంటి మెసేజ్ ఎలా పెట్టగలరు అని తెలుపూతూ బెయిల్ ని నిరాకరించింది.
తాజావార్తలు
-
Rahul Gandhi: ఆయోధ్య ‘చందా చోరీ’ స్కిట్పై ఫిర్యాదు.. రాహుల్గాంధీతో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్
-
Watpally Police Station : సంగారెడ్డి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. వట్పల్లి పోలీస్ స్టేషన్పై గ్రామస్తుల దాడి.!
-
Alibaba: ప్రముఖ ఈ-కామర్స్ అలీబాబా చైర్మన్ దంపతులు విడాకులు.. 30 ఏళ్ల బంధానికి గుడ్బై!
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్లో నిజం ఎంత.!
-
Low Rice Price: తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు.. రేపటి నుంచే అందుబాటులోకి…
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!