Diwali Gift: దీపావళి గిఫ్ట్పై గొడవ.. యజమాని చేతిలో హత్యకు గురైన వ్యక్తి..
- దీపావళి గిఫ్ట్ ఇవ్వలేదని యజమానితో గొడవ..
- యజమాని చేతిలో హత్యకు గురైన 27 ఏళ్ల వ్యక్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diwali Gift: దీపావళి రోజు గిఫ్ట్ ఇవ్వని కారణంగా చెలరేగిన వివాదం ఒకరి హత్యకు కారణమైంది. తన యజమాని నుంచి దీపావళి రోజు ఏదో ఒక గిఫ్ట్ వస్తుందని భావించిన వ్యక్తిని నిరాశ ఎదురుకావడంతో, అతను తన యజమానికి ఫోన్ చేసి దుర్భాషలాడటంతో హత్య జరిగింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. దీపావళి గిఫ్ట్ ఇవ్వలేదని 27 ఏళ్ల వ్యక్తి తన యజమానిని తిట్టాడు. దీంతో యజమాని తన స్నేహితులతో కలిసి అతడిని హత్య చేశారు.
Also Read
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
- TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
నితేష్ థాకరే అనే వ్యక్తి చంద్రపూర్లో తమలపాకుల దుకాణం నిర్వహిస్తున్న 25 ఏళ్ల సుజిత్ గన్వీర్ వద్ద పనిచేసే వాడు. దీపావళి సందర్భంగా థాకరే తన యజమాని నుంచి కొత్త బట్టలు లేదా మరేదైనా గిఫ్ట్ వస్తుందని ఆశించాడు. అయితే, థాకరేకి తన యజమాని నుంచి ఎలాంటి బహుమతి రాలేదనే కోపంతో, గన్వీర్కు ఫోన్ చేసి తిట్టాడు.
కోపంతో గన్వీర్ తన స్నేహితులతో కలిసి థాకరేని చంపడానికి పథకం వేశారు. ఈ ప్రణాళికను అమలు చేయడానికి గన్వీర్ ఆన్లైన్ నుంచి కత్తిన ఆర్డర్ చేసి, సినిమా చూద్ధామని థాకరేను బయటకు తీసుకెళ్లాడు. చంద్రపూర్లోని ఒక లా కాలేజీ వెనక ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. గన్వీర్ మరో ఐదుగురు నిందితులు థాకరేని కొట్టి, పొడిచి చంపారు. నిందితులు ఆధారాలు నాశనం చేయడానికి ప్రయత్నించారు. ఆరుగురు నిందితులు-కరణ్ మెష్రామ్ (22), యశ్ ఛోటేలాల్ రౌత్ (19), అనిల్ రామేశ్వర్ బోండే (22), ప్రతీక్ మాణిక్ మెష్రామ్ (22), తౌసిఫ్ షేక్ (23), సుజిత్ గన్వీర్ (25)లను గంట వ్యవధిలో పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?