Karnataka: క్రికెట్ బాల్ కోసం టీచర్ని కత్తితో పొడిచిన వ్యక్తి..
- క్రికెట్ బాల్ కోసం ఇద్దరి మధ్య వాగ్వాదం..
- టీచర్ని పొడిచిన వ్యక్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటకలోని బాగల్కోట్లో చిన్న వివాదం కత్తిపోట్ల వరకు వెళ్లింది. క్రికెట్ బాల్ కోసం ఓ వ్యక్తి టీచర్ని విచక్షణారితంగా కత్తితో పోడిచాడు. టీచర్ ఇంట్లో బాల్ పడటంతో అది తీసుకుని రావడానికి వెళ్లిన సమయంలో టీచర్, యువకుడికి మధ్య జరిగిన వాగ్వాదం ఏకంగా ప్రాణాలు తీసే వరకు వెళ్లింది.
Also Read
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
మంగళవారం క్రికెట్ ఆడుతుండగా, ప్రాథమిక పాఠశాలలో టీచర్గా పనచేస్తున్న 36 ఏళ్ల రామప్ప పూజారి ఇంట్లో పడింది. బాల్ని తీసుకురావడానికి 21 ఏళ్ల పవన్ జాదవ్ అనే వ్యక్తి ఇంట్లోకి వెళ్లాడు. అయితే, బాల్ టు రాలేదని రామప్ప అతడికి చెప్పాడు. దీనిపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కొంత సమయం తర్వాత రామప్పని పవన్ జాదవ్ కొట్టడం ప్రారంభించాడు. విరిగిన బాటిల్, కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో ఉపాధ్యాయుడి ముఖం, తలపై గాయాలయ్యాయి. ప్రస్తుతం, అతను ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..