Vizag Crime: రూ.6 కోట్లు ఖర్చు చేసి పెళ్లి.. అదనపు కట్నం కోసం వేధింపులు..! వివాహిత ఆత్మహత్య..
- విశాఖపట్నంలో దారుణం..
- అదనపు కట్నం కోసం అత్తింటివారి వేధింపులు..!
- హత్య చేశారని ఆరోపణలు..
Vizag Crime: విశాఖపట్నంలో దారుణమైన ఘటన వెలుగుచూసింది.. ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేసి పెళ్లి చేశారు.. కానీ, అదనపు కట్నం కోసం వేధింపులు ఆగలేదు.. చివరకు అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ప్రాణాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది.. అత్తింటివారి అదనపుకట్నం కోసం వేధించారు.. అంతేకాదు తమ కూతురిని హత్య చేశారని తల్లి తరపువాళ్లు ఆరోపిస్తు్నారు.. తమ కూతురు మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.. కోట్లలో కట్నం తీసుకున్నా.. అదనపు కట్నం కోసం వేధింపులు ఏంటి అంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు.. అయితే, సత్య ప్రియ అనే వివాహిత ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు..
Read Also: Samagra Kutumba Survey: అసలు ప్రక్రియ మొదలు.. నేటి నుంచి వివరాల సేకరణ..
Also Read
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
ఈ ఘటన విశాఖలోని ద్వారక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో సత్య ప్రియకి చార్టర్డ్ అకౌంటెంట్ కార్తికేయకి వివాహం జరిపించారు ఇరు కుటుంబాలు.. అయితే, కొంతకాలం వారి కాపురం సవ్యంగా సాగినా.. ఆ తర్వాత అదనపుకట్నం కావాలంటూ వేధించారని మృతురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.. ఈ నేపథ్యంలో.. తమ కూతురుని హత్య చేశారని ఆరోపిస్తున్నారు.. ఇక, మృతురాలి భర్త, మమాలని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. మృతురాలి భర్త, తండ్రి.. ఇద్దరూ అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వద్ద చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నారు.. అయితే, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని బంధువుల డిమాండ్ చేస్తున్నారు.. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది..
తాజావార్తలు
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
-
Shreyas Iyer: “నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను”.. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!