Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Bengaluru Firms Ceo Managing Director Killed Ex Employee Barged In With Sword

Bengaluru: టెక్ కంపెనీ సీఈఓ, ఎండీని పొడిచి చంపిన మాజీ ఉద్యోగి..

Published Date :July 11, 2023 , 10:27 pm
By Venu Goapl Reddy
Bengaluru: టెక్ కంపెనీ సీఈఓ, ఎండీని పొడిచి చంపిన మాజీ ఉద్యోగి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bengaluru: బెంగళూర్ లో దారుణం జరిగింది. ఓ టెక్ కంపెనీ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్లు హత్యకు గురయ్యారు. మంగళవారం బెంగళూర్ లో జరిగి ఈ జంట హత్యలు కలకలం రేపాయి. హత్య చేసిన వ్యక్తి ఆ సంస్థలో పనిచేసిన మాజీ ఉద్యోగి అని తేలింది. బాధితులు ఫణీంద్ర సుబ్రమణ్య ,విను కుమార్ వరుసగా ఏరోనిక్స్ ఇంటర్నెట్ కంపెనీకి ఎండీ, సీఈఓగా ఉన్నారు. బెంగళూర్ లోని అమృతహళ్లి అనే ప్రాంతంలో వీరిద్దరిని ఫెలిక్స్ అనే వ్యక్తి హత్య చేశాడు.

Read Also: Brij Bhushan Singh: మహిళా రిపోర్టర్‌ పట్ల అనుచితంగా ప్రవర్తించిన బ్రిజ్ భూషణ్ సింగ్..

తనపై తీవ్ర వ్యతిరేక వ్యక్తం చేసి ఫణీంద్రపై అనుమానితుడు పగ పెంచుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నిందితుడు కత్తితో ఏరోనిక్స్ కార్యాలయంలోకి ప్రవేశించాడు. అక్కడే ఉన్న ఫణీంద్ర, వినుకుమార్ పై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఈశాన్య బెంగళూర్ డీసీపీ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ.. నిందితుడితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారని, ప్రస్తుతం ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపారు. వీరిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, ఈ కేసుపై తదుపరి విచారణ కోనసాగుతుందని తెలిపారు. అయితే హత్యకు గల కారణాలు పూర్తిస్థాయిలో తెలియరాలేదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bengaluru
  • crime
  • Crime News
  • karnataka
  • murder case

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions