Bengaluru: టెక్ కంపెనీ సీఈఓ, ఎండీని పొడిచి చంపిన మాజీ ఉద్యోగి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru: బెంగళూర్ లో దారుణం జరిగింది. ఓ టెక్ కంపెనీ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్లు హత్యకు గురయ్యారు. మంగళవారం బెంగళూర్ లో జరిగి ఈ జంట హత్యలు కలకలం రేపాయి. హత్య చేసిన వ్యక్తి ఆ సంస్థలో పనిచేసిన మాజీ ఉద్యోగి అని తేలింది. బాధితులు ఫణీంద్ర సుబ్రమణ్య ,విను కుమార్ వరుసగా ఏరోనిక్స్ ఇంటర్నెట్ కంపెనీకి ఎండీ, సీఈఓగా ఉన్నారు. బెంగళూర్ లోని అమృతహళ్లి అనే ప్రాంతంలో వీరిద్దరిని ఫెలిక్స్ అనే వ్యక్తి హత్య చేశాడు.
Read Also: Brij Bhushan Singh: మహిళా రిపోర్టర్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన బ్రిజ్ భూషణ్ సింగ్..
Also Read
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
తనపై తీవ్ర వ్యతిరేక వ్యక్తం చేసి ఫణీంద్రపై అనుమానితుడు పగ పెంచుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నిందితుడు కత్తితో ఏరోనిక్స్ కార్యాలయంలోకి ప్రవేశించాడు. అక్కడే ఉన్న ఫణీంద్ర, వినుకుమార్ పై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఈశాన్య బెంగళూర్ డీసీపీ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ.. నిందితుడితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారని, ప్రస్తుతం ముగ్గురు పరారీలో ఉన్నారని తెలిపారు. వీరిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, ఈ కేసుపై తదుపరి విచారణ కోనసాగుతుందని తెలిపారు. అయితే హత్యకు గల కారణాలు పూర్తిస్థాయిలో తెలియరాలేదు.
తాజావార్తలు
-
Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
-
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
-
Explainer: రెస్టారెంట్ కిచెన్లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
-
Toxic – Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!