Alwar Fire: గుడిసెకు అంటుకున్న మంటలు.. బూడిదైన రూ.10 లక్షల నగదు
- గుడిసెలో నిద్రిస్తుండగా.. అకస్మాత్తుగా మంటలు
- తృటిలో తప్పించుకున్న రైతు కుటుంబం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ రైతు కుటుంబం తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కానీ ఈ ఘటనలో రూ. 10 లక్షల నగదు పూర్తిగా కాలి బూడిదైపోయింది.
Read Also:School Theft: స్కూల్లో చోరీతో పాటు కళా నైపుణ్యాలను ప్రదర్శించిన దొంగలు
Also Read
- Tragedy: ఘోర ప్రమాదం.. నిర్మాణంలో ఉన్న చర్చి పైకప్పు కూలి ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
- Mobile Addiction Turns Fatal: భోజనం చేస్తూ రీల్స్ చూస్తుండగా.. పదేపదే నెట్వర్క్ ప్రాబ్లం.. మహిళ షాకింగ్ నిర్ణయం
పూర్తి వివరాల్లోకి వెళితే.. అల్వార్లోని మలియార్ జాట్ గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒక రైతు కుటుంబం మొత్తం తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. అయితే ₹10 లక్షల నగదును కోల్పోయింది. బన్వారీ నాథ్ (40) అనే రైతు కుటుంబం గుడిసెలో నిద్రిస్తుండగా.. అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి.
Read Also:Woman Gives Birth: ట్రైన్ లోనే మహిళ ప్రసవం.. చప్పట్లతో మారుమోగిన కంపార్ట్మెంట్
పిల్లలు కేకలు వేయడంతో బన్వారీ నాథ్ వెంటనే మేల్కొని కుటుంబ సభ్యులందరినీ సురక్షితంగా తరలించారు. అదృష్టవశాత్తూ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు. కానీ ఈ ఘటనలో కానీ వారికి ప్రభుత్వం తరఫు నుంచి పరిహారంగా వచ్చిన రూ.10లక్షల నగదు పూర్తిగా కాలి బూడిదైపోయింది.
Read Also:Delhi: విదేశీ కోచ్లపై వీధికుక్కల దాడి.. ఇది దేశ ప్రతిష్టకు మచ్చ-బీజేపీ లీడర్
సమాచారం అధికారులు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. ఇంట్లో సామాగ్రి అంతా పూర్తిగా కాలిపోయింది. నష్టాన్ని అంచనా వేసి వెంటనే నివేదికను సిద్ధం చేయాలని సూచనలు ఇవ్వబడ్డాయి, తద్వారా బాధిత కుటుంబాలకు విపత్తు నిర్వహణ నిధి నుండి సహాయం అందించబడుతుంది. కాలిన నోట్లను నిబంధనల ప్రకారం మార్పిడి చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయని కూడా తిజారా SDM సంజీవ్ కుమార్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?