Crime: అత్తాపూర్ లో శవమైన కనిపించిన ఓ వ్యక్తి.. చంపేశారంటూ పీఎస్ ముందు ధర్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగారెడ్డి జిల్లాలోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ ముందు గులామ్ హుస్సేన్ కుటుంబ సభ్యుల ధర్నాకు దిగారు. గత 17 రోజుల క్రితం అత్తాపూర్ గోల్డన్ ప్యాలెస్ హోటల్ దగ్గర శవమై తేలిన గులామ్ హుస్సేన్ ను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు అని వారు ఆరోపించారు. విచక్షణారహితంగా కొట్టి చంపి శవాన్ని గోల్డన్ ప్యాలెస్ హోటల్ వెనుక పడేసారంటూ హుస్సేన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దానికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి.. పోలీసులు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు అని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.
Read Also: Bhagavanth kesari: ఏంది అనిల్ బ్రో.. ఇంత త్వరగా ముగించేస్తున్నావ్
Also Read
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
- TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
- HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
ఇప్పటి వరకు ఎందుకు దర్యాప్తు చేయలేదంటూ పోలీసులను నిలదీస్తూ పోలీస్ స్టేషన్ ముందు గులామ్ హుస్సేన్ కుటుంబ సభ్యులు బైటాయించారు. అత్తాపూర్ కల్లు కంపౌడ్ యాజమాన్యంపై పలు అనుమానాలను వ్యక్తం చేశారు. వాళ్లే గులామ్ హుస్సేన్ ను చంపి శవాన్ని గోల్డెన్ ప్యాలెస్ హోటల్ సమీపంలో పడేసారంటూ ఆరోపించారు. సీసీ టీవి కెమారాలో ఈ దృశ్యాలు రికార్డు అయినట్లు వారు పేర్కొన్నారు.
Read Also: Hyper Aadhi: ఎట్టకేలకు ప్రేమించిన అమ్మాయిని పరిచయం చేసిన ఆది..?
గులామ్ హుస్సేన్ హత్యపై పోలీసులు ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని బాధిత కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. కనీసం కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేయలేదు అని వాపోయారు. తమకు న్యాయం కావాలి అని డిమాండ్ చేశారు. గులాం హుస్సేన్ ను చంపిన వారిని కఠినంగా శిక్షించాలి అని మృతుడి బంధువులు కోరారు. అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు జరపాలి.. మొత్తం ఈ కేసులో నాలుగురి ప్రమేయం ఉంది అని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!