Stock Market: స్టాక్ మార్కెట్ ఢమాల్.. భారీ నష్టాల్లో సూచీలు
- స్టాక్ మార్కెట్ ఢమాల్
- భారీ నష్టాల్లో సూచీలు
- మధ్యప్రాచ్య యుద్ధంతో కుదేల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రాచ్య యుద్ధంతో దేశీయ స్టాక్ మార్కెట్ కుదేల్ అయిపోతుంది. ఈ వారం మార్కెట్ ప్రారంభం నుంచి భారీ నష్టాలను ఎదుర్కొంటోంది. ఇప్పటికే లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. ఇప్పట్లో యుద్ధం కూడా ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. తాజాగా యుద్ధం మరింత తీవ్రత పెరిగింది. దీంతో మార్కెట్ వాతావరణం ఇలానే ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Modi-Trump: యుద్ధం వేళ భారత్కు గుడ్న్యూస్.. రష్యా చమురు కొనుగోలుకు అమెరికా అనుమతి
Also Read
- Windfall Tax: పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ పన్ను అకస్మాత్తుగా పెంపు
- IRCTC Beta Website 2026: ఐఆర్ సీటీసీ కొత్త వెబ్సైట్ వచ్చేసింది.. కొత్త బీటా వెబ్సైట్లో ఏమేం మారాయంటే?
- New Railway Station: మరో కొత్త రైల్వే స్టేషన్ అందుబాటులోకి.. జులై 17న ప్రారంభం..
- Gas Cylinder: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త.. ఇక నిమిషాల్లోనే సిలిండర్ డెలివరీ..
ప్రస్తుతం సెన్సెక్స్ 452 పాయింట్లు నష్టపోయి 79, 563 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 130 పాయింట్లు నష్టపోయి 24, 635 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీలో భారత్ ఎలక్ట్రానిక్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎన్టీపీసీ, విప్రో ప్రధాన లాభాలను ఆర్జించగా… ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐషర్ మోటార్స్, మాక్స్ హెల్త్కేర్, ఎల్ అండ్ టీ నష్టపోయాయి.
ఇది కూడా చదవండి: Iran-Gulf War: గల్ఫ్లో ఉద్రిక్తతలు.. ఆయిల్ రిఫైనరీలే లక్ష్యంగా ఇరాన్ భీకర దాడులు
ఇక మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఘర్షణల కారణంగా గ్లోబల్ ఎనర్జీ సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందని భయాలు పెరుగుతున్నాయి. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగే అవకాశముండడంతో ద్రవ్యోల్బణం మళ్లీ పెరగవచ్చనే ఆందోళనలు పెట్టుబడిదారుల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు మరికొద్ది రోజులు ఇలానే ఉండొచ్చు.
తాజావార్తలు
-
Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
-
Kalma Homework: స్కూల్లో ‘కల్మా’ హోంవర్క్ వివాదం.. బీజేపీ నేతల ఆగ్రహం..!
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!