Stock Market: 20న స్టాక్ మార్కెట్ క్లోజ్.. కారణమిదే!
- నవంబర్ 20న స్టాక్ మార్కెట్ క్లోజ్
- అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సెలవు ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. భారీగా ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆయా సంస్థలకు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 20న సెలవు ఇవ్వాలంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇప్పటికే ఆయా సంస్థలు వేతనంతో కూడిన సెలవును ప్రకటించాయి. తాజాగా స్టాక్ మార్కెట్ కూడా కీలక ప్రకటన విడుదల చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 20న సెలవు ప్రకటించింది. గురునానక్ జయంతి సందర్భంగా వచ్చే శుక్రవారం (నవంబర్ 15న) కూడా స్టాక్ మార్కెట్ మూసివేయబడుతుంది. నవంబర్ 1న (దీపావళి) మూసివేత తర్వాత నవంబర్లో మార్కెట్లకు ఇది మూడవ సెలవుదినం అవుతుంది. జనవరి 22న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా మార్కెట్లకు సెలవు ప్రకటించారు. అనంతరం మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల కారణంగా ఈ ఏడాది మే 20న కూడా మార్కెట్ క్లోజ్ అయింది. అటు తర్వాత అసెంబ్లీ ఎన్నికల కోసం నవంబర్ 20న మరోసారి మూసివేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Appudo Ippudo Eppudo Review: ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీ రివ్యూ
Also Read
- SBI Bank Closure: ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. రేపటి నుండి ఏకంగా ఆరు రోజుల పాటు..
- ITR Filing Deadline Alert: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ తేదీ తర్వాత ITR దాఖలు చేస్తే రూ. 5,000 జరిమానా!
- Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
- RBI: రూపాయికి కొంత ఉపశమనం.. ఆర్బీఐ చర్యలతో భారీ ఊరట..
మహారాష్ట్రలో ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. నవంబర్ 20న ఒకే విడతలో ఓటింగ్ జరగనుంది. పట్టణాల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నిస్తుంది. అన్ని వర్గాల వారు ఓటు వేసేలా క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. ప్రాముఖ్యంగా పట్టణాల్లో ఉద్యోగులు, విద్యావంతులు ఓటు వేసేందుకు నిరాకరిస్తుంటారు. సెలవు ఇచ్చినా ఓటేసేందుకు కదలరు. ఇలాంటి వారి కోసం ఈసీ ఆయా విధాలుగా ప్రచారం చేస్తోంది. పలు ప్రైవేటు కంపెనీలు అయితే ఇప్పటికే వేతనంతో కూడిన సెలవును ప్రకటించేశాయి. ఇక నవంబర్ 20న మహారాష్ట్రలో పోలింగ్ జరుగుతుండగా.. నవంబర్ 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
ఇది కూడా చదవండి: Uddhav Thackeray: యోగి వ్యాఖ్యలపై అజిత్ పవార్ అభ్యంతరం.. బీజేపీ కూటమిలో ఐక్యత లేదు..
తాజావార్తలు
-
DMK vs TVK: టీవీకే అభ్యర్థుల విద్యా అర్హతలపై డీఎంకే సంచలన ఆరోపణలు.. ఫేక్ డిగ్రీలంటూ ఆధారాల విడుదల..!
-
Eric Simons: ఐపీఎల్లో ధోని భవిష్యత్తు ఏంటి?.. వచ్చే సీజన్లో ఆడుతాడా?.. చెన్నై కోచ్ కీలక వ్యాఖ్యలు..
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం.. సీబీఐ దర్యాప్తుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు
-
Harish Rao: బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీష్రావు కీలక వ్యాఖ్యలు..
-
KTR: రైతుల కష్టాలపై కేటీఆర్ ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!