Stock Market: 20న స్టాక్ మార్కెట్ క్లోజ్.. కారణమిదే!
- నవంబర్ 20న స్టాక్ మార్కెట్ క్లోజ్
- అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సెలవు ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. భారీగా ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఆయా సంస్థలకు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 20న సెలవు ఇవ్వాలంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇప్పటికే ఆయా సంస్థలు వేతనంతో కూడిన సెలవును ప్రకటించాయి. తాజాగా స్టాక్ మార్కెట్ కూడా కీలక ప్రకటన విడుదల చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 20న సెలవు ప్రకటించింది. గురునానక్ జయంతి సందర్భంగా వచ్చే శుక్రవారం (నవంబర్ 15న) కూడా స్టాక్ మార్కెట్ మూసివేయబడుతుంది. నవంబర్ 1న (దీపావళి) మూసివేత తర్వాత నవంబర్లో మార్కెట్లకు ఇది మూడవ సెలవుదినం అవుతుంది. జనవరి 22న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా మార్కెట్లకు సెలవు ప్రకటించారు. అనంతరం మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల కారణంగా ఈ ఏడాది మే 20న కూడా మార్కెట్ క్లోజ్ అయింది. అటు తర్వాత అసెంబ్లీ ఎన్నికల కోసం నవంబర్ 20న మరోసారి మూసివేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Appudo Ippudo Eppudo Review: ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీ రివ్యూ
Also Read
- EPFO New Rules: PFలో 8 కీలక మార్పులు ఇవే! క్లెయిమ్, విత్డ్రాయల్, నామినేషన్పై ప్రభావం
- UPI ఛార్జీలపై PhonePe CEO కీలక ప్రకటన.. వినియోగదారులకు గుడ్ న్యూస్!
- India Real Estate: Gen Z ఇళ్లకు దూరమవుతుందా?.. రియల్ ఎస్టేట్పై ప్రభావం ఎంత?.. ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చొచ్చు?
- 50/30/20 Rule: పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచాలి? 50/30/20 గోల్డెన్ రూల్ తెలుసుకోండి!
మహారాష్ట్రలో ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. నవంబర్ 20న ఒకే విడతలో ఓటింగ్ జరగనుంది. పట్టణాల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నిస్తుంది. అన్ని వర్గాల వారు ఓటు వేసేలా క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. ప్రాముఖ్యంగా పట్టణాల్లో ఉద్యోగులు, విద్యావంతులు ఓటు వేసేందుకు నిరాకరిస్తుంటారు. సెలవు ఇచ్చినా ఓటేసేందుకు కదలరు. ఇలాంటి వారి కోసం ఈసీ ఆయా విధాలుగా ప్రచారం చేస్తోంది. పలు ప్రైవేటు కంపెనీలు అయితే ఇప్పటికే వేతనంతో కూడిన సెలవును ప్రకటించేశాయి. ఇక నవంబర్ 20న మహారాష్ట్రలో పోలింగ్ జరుగుతుండగా.. నవంబర్ 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
ఇది కూడా చదవండి: Uddhav Thackeray: యోగి వ్యాఖ్యలపై అజిత్ పవార్ అభ్యంతరం.. బీజేపీ కూటమిలో ఐక్యత లేదు..
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!