Stock Market: పశ్చిమాసియా ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్
- పశ్చిమాసియా ఎఫెక్ట్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు స్టాక్ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపించింది. శుక్రవారం భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. అలానే కొనసాగుతోంది. సెన్సెక్స్ ప్రారంభంలో 1,337 పాయింట్లు నష్టపోయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 847 పాయింట్లు నష్టపోయి 80,848 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 253 పాయింట్లు నష్టపోయి 24, 634 దగ్గర కొనసాగుతోంది. దాదాపు అన్ని సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్, ట్రెంట్ ప్రధానమైనవన్నీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: PM Modi: అహ్మదాబాద్లో విమాన ప్రమాద స్థలిని పరిశీలించిన మోడీ
Also Read
- Food Delivery: జొమాటో, స్విగ్గీలకు ఊహించని షాక్.. ఫుడ్ డెలివరీ రేసులోకి అడుగుపెట్టిన 'షాపింగ్' కింగ్..
- Electric Vehicles: 2029 తర్వాత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకే రిజిస్ట్రేషన్స్.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- RBI New FD Rules: ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుబడి పెట్టే వారికి కీలక సమాచారం.. RBI కొత్త నిబంధనలతో ఏం మారుతుంది?
- OBHS Team Railway: రైళ్లలో కొత్త హౌస్కీపింగ్ బృందం.. ఇక జనరల్ కోచ్లలోనూ ఫస్ట్ క్లాస్ తరహా శుభ్రత..!
మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా, ఆటో, పీఎస్యు బ్యాంక్, ఐటి 1-1.5 శాతం తగ్గడంతో అన్ని రంగాల సూచీలు రెడ్లో ట్రేడవుతున్నాయి. అలాగే అదానీ పోర్ట్స్, ట్రెంట్, పవర్ గ్రిడ్ కార్ప్, అదానీ ఎంటర్ప్రైజెస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ నిఫ్టీలో ప్రధాన నష్టాల్లో ఉన్నాయి, భారత్ ఎలక్ట్రానిక్స్ మరియు ఒఎన్జిసి లాభపడ్డాయి.
ఓ వైపు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం.. ఇంకోవైపు అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం కూలిపోవడం.. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు వెనుకంజ వేస్తున్నారు. దీంతో సూచీలు భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.
ఇది కూడా చదవండి: Netanyahu: ఇరాన్పై ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ ప్రారంభించాం.. ఇజ్రాయెల్ ప్రధాని వెల్లడి
శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. భారీ స్థాయిలో నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేసేందుకు సిద్ధపడుతోంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తాజావార్తలు
-
Agadha Trailer: రక్తం, రహస్యాలు, దైవిక శక్తుల పోరు.. వణుకు పుట్టిస్తున్న ఎంఎస్ రాజు ‘అగధ’ ట్రైలర్!
-
ప్రీమియం ఫీచర్లు బడ్జెట్ ధరలో.. 50MP OIS కెమెరా, సూపర్ AMOLED డిస్ప్లేతో Samsung Galaxy F70 Pro 5G లాంచ్..!
-
Karnataka Cabinet Expansion 2026: కర్ణాటకలో నేడు మంత్రివర్గ విస్తరణ.. 20 మంది కొత్త మంత్రుల జాబితా విడుదల
-
KTR: ప్రచార హామీలు మరిచారా.? జాబ్ క్యాలెండర్ ఎక్కడంటూ ప్రభుత్వంపై ఫైర్.!
-
Indian Army Internship 2026: రూ.75 వేల స్టైపెండ్.. భారత సైన్యం నుంచి ఇంటర్న్షిప్ అవకాశం!
ట్రెండింగ్
-
Best Cricketing Brain: ఎంఎస్ ధోనీ కాదు, అతడే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్.. ఆ టీమిండియా మాజీ స్టార్ ఎవరంటే?
-
Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!
-
India Medal Tally: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ చరిత్ర.. 39 పతకాలతో ఘన ముగింపు.. మెడల్స్ ఫుల్ లిస్ట్ ఇదే!
-
8100mAh భారీ బ్యాటరీ, 108MP కెమెరా వంటి క్రేజీ ఫీచర్లతో Honor X7e Plus (4G) లాంచ్..!
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!