OTP Service: ఆన్లైన్ కస్టమర్లకు ఇక్కట్లు.. ఓటీపీ మెసేజ్ ఆలస్యం! కారణమిదే..!
- ఆన్లైన్ కస్టమర్లకు ఇక్కట్లు
- ఓటీపీ మెసేజ్ ఆలస్యం!
- డిసెంబర్ 1 నుంచి ట్రాయ్ కొత్త రూల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆన్లైన్ కస్టమర్లకు డిసెంబర్ 1 నుంచి కొత్త కష్టాలు ఎదురుకాబోతున్నాయి. ఏ పని చేసుకోవాలన్నా.. ఓటీపీ మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓటీపీ ఎంటర్ చేయకపోతే ఏ పని జరగదు. అయితే రెండు రోజుల తర్వాత ఓటీపీ ఇబ్బందులు తలెత్తబోతున్నాయి. దీంతో ఆన్లైన్ సేవలపై ఆధారపడే వాళ్లకు మాత్రం చుక్కలు కనబడనున్నాయి ఆర్థిక నేరాలను అరికట్టేందుకు భారత టెలికాం రెగ్యులెటరీ అథారిటీ(TRAI) కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1 నుంచి నకిలీ ఫోన్ కాల్లు, మెసేజ్లను అరికట్టేందుకు కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. దీని కారణంగా ఇకపై ఓటీపీ మెసేజ్లు కాస్త ఆలస్యంగా రానున్నాయి.
ఇది కూడా చదవండి: Uddhav Thackeray: ‘‘కాంగ్రెస్ ఓవర్ కాన్ఫిడెన్స్ మమ్మల్ని ముంచింది’’.. మహా ఓటమితో విభేదాలు..
Also Read
- Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా 'Rupee'.. పతనానికి అసలు కారణం ఇదే..
- CarryMen: 'మీరు షాపింగ్ చేయండి, మీ బ్యాగులు మేము మోస్తాం'.. మార్కెట్లలో షాపింగ్ అసిస్టెన్స్ సర్వీస్..
- Meta layoffs: మెటాలో భారీగా ఉద్యోగాల కోతలు.. తెల్లవారుజామున 4 గంటలకు మెయిల్స్!
- New Labor Laws India: వారానికి 4 రోజులే పని.. 3 రోజులు సెలవులు! కానీ కండిషన్స్ అప్లై..
బ్యాంక్, ఫుడ్ డెలివరీ, పీఎఫ్.. ఇలా ఏ పని చేసుకోవాలన్నా ఓటీపీతోనే పనవుతుంది. ఇది కస్టమర్ల భద్రత కోసం ఇలా జరుగుతోంది. అయితే ఇది కూడా దుర్వినియోగం అవుతున్నట్లుగా ట్రాయ్ గుర్తించింది. పలువురు నుంచి భారీగా నగదు కోల్పోయిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో నకిలీ ఫోన్ కాల్లు, సందేశాలను అరికట్టేందుకు ట్రాయ్ కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. దీని కారణంగా డిసెంబర్ 1 నుంచి మెసేజ్లు ఆలస్యంగా రానున్నాయి. ఒక వేళ ఓటీపీ రాకపోతే ఎలాంటి లావాదేవీలు చేయలేరు. దీంతో ఆన్లైన్ కస్టమర్లు ఇబ్బందులు పడకతప్పదు.
ఇది కూడా చదవండి: TG Congress MP’s: మా పనితీరును కేంద్ర మంత్రులే మెచ్చుకుంటున్నారు..
ఆయా కంపెనీలు నవంబర్ 30లోగా ట్రాయ్ నిబంధనలకు కట్టుబడి ఉండాలి. ట్రాయ్ నిబంధనలకు కంపెనీలు ఓకే చెప్పాలి. లేకుంటే డిసెంబర్ 1 నుంచి ఓటీపీలు ఆగిపోతే… దీంతో డెలివరీ సంస్థలు గానీ.. బ్యాంకులు గానీ.. మొబైల్ సంస్థలు గానీ ఇబ్బందులు పడక తప్పదు. ఈ తిప్పలన్నీ కస్టమర్లు పడాల్సి వస్తుంది. ఓటీపీ ఆలస్యం కాకుండా ఉండాలంటే ట్రాయ్ నిబంధనలకు కట్టుబడి ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే ఇదంతా కస్టమర్ల భద్రత కోసమేనని ట్రాయ్ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Ajmer Dargah: అజ్మీర్ దర్గా నిజంగా శివాలయమా..? ఆధారాలు ఏం చెబుతున్నాయి..?
తాజావార్తలు
-
Twisha Sharma: దేహమంతా గాయాలే.. తెలుగు నటి పోస్ట్మార్టంలో షాకింగ్ విషయాలు
-
Dhurandhar-2: ‘ధురంధర్ 2’ దేశ భద్రతకు ముప్పా? కేంద్రానికి హై కోర్టు కీలక ఆదేశాలు..
-
Indian Railways: రైళ్లలో వరుస అగ్నిప్రమాదాలు.. కుట్రదారులెవరో బయటపెట్టిన రైల్వే శాఖ
-
AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
-
NTR: ఎన్టీఆర్ ఇంట్లోకి కొత్త అతిథులు.. జపాన్ పేర్లు ఎందుకు పెట్టారో తెలుసా?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!