OTP Service: ఆన్లైన్ కస్టమర్లకు ఇక్కట్లు.. ఓటీపీ మెసేజ్ ఆలస్యం! కారణమిదే..!
- ఆన్లైన్ కస్టమర్లకు ఇక్కట్లు
- ఓటీపీ మెసేజ్ ఆలస్యం!
- డిసెంబర్ 1 నుంచి ట్రాయ్ కొత్త రూల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆన్లైన్ కస్టమర్లకు డిసెంబర్ 1 నుంచి కొత్త కష్టాలు ఎదురుకాబోతున్నాయి. ఏ పని చేసుకోవాలన్నా.. ఓటీపీ మీదనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓటీపీ ఎంటర్ చేయకపోతే ఏ పని జరగదు. అయితే రెండు రోజుల తర్వాత ఓటీపీ ఇబ్బందులు తలెత్తబోతున్నాయి. దీంతో ఆన్లైన్ సేవలపై ఆధారపడే వాళ్లకు మాత్రం చుక్కలు కనబడనున్నాయి ఆర్థిక నేరాలను అరికట్టేందుకు భారత టెలికాం రెగ్యులెటరీ అథారిటీ(TRAI) కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1 నుంచి నకిలీ ఫోన్ కాల్లు, మెసేజ్లను అరికట్టేందుకు కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. దీని కారణంగా ఇకపై ఓటీపీ మెసేజ్లు కాస్త ఆలస్యంగా రానున్నాయి.
ఇది కూడా చదవండి: Uddhav Thackeray: ‘‘కాంగ్రెస్ ఓవర్ కాన్ఫిడెన్స్ మమ్మల్ని ముంచింది’’.. మహా ఓటమితో విభేదాలు..
Also Read
- LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. జూన్లో 3 రోజులు సేవలకు అంతరాయం
- IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
- RBI Online Fraud Rule: యూపీఐ ఫ్రాడ్, బ్యాంకింగ్ స్కామ్లపై RBI బిగ్ అప్డేట్.. డబ్బు తిరిగి వచ్చే ఛాన్స్!
బ్యాంక్, ఫుడ్ డెలివరీ, పీఎఫ్.. ఇలా ఏ పని చేసుకోవాలన్నా ఓటీపీతోనే పనవుతుంది. ఇది కస్టమర్ల భద్రత కోసం ఇలా జరుగుతోంది. అయితే ఇది కూడా దుర్వినియోగం అవుతున్నట్లుగా ట్రాయ్ గుర్తించింది. పలువురు నుంచి భారీగా నగదు కోల్పోయిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో నకిలీ ఫోన్ కాల్లు, సందేశాలను అరికట్టేందుకు ట్రాయ్ కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. దీని కారణంగా డిసెంబర్ 1 నుంచి మెసేజ్లు ఆలస్యంగా రానున్నాయి. ఒక వేళ ఓటీపీ రాకపోతే ఎలాంటి లావాదేవీలు చేయలేరు. దీంతో ఆన్లైన్ కస్టమర్లు ఇబ్బందులు పడకతప్పదు.
ఇది కూడా చదవండి: TG Congress MP’s: మా పనితీరును కేంద్ర మంత్రులే మెచ్చుకుంటున్నారు..
ఆయా కంపెనీలు నవంబర్ 30లోగా ట్రాయ్ నిబంధనలకు కట్టుబడి ఉండాలి. ట్రాయ్ నిబంధనలకు కంపెనీలు ఓకే చెప్పాలి. లేకుంటే డిసెంబర్ 1 నుంచి ఓటీపీలు ఆగిపోతే… దీంతో డెలివరీ సంస్థలు గానీ.. బ్యాంకులు గానీ.. మొబైల్ సంస్థలు గానీ ఇబ్బందులు పడక తప్పదు. ఈ తిప్పలన్నీ కస్టమర్లు పడాల్సి వస్తుంది. ఓటీపీ ఆలస్యం కాకుండా ఉండాలంటే ట్రాయ్ నిబంధనలకు కట్టుబడి ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే ఇదంతా కస్టమర్ల భద్రత కోసమేనని ట్రాయ్ పేర్కొంది.
ఇది కూడా చదవండి: Ajmer Dargah: అజ్మీర్ దర్గా నిజంగా శివాలయమా..? ఆధారాలు ఏం చెబుతున్నాయి..?
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!