GST: చెక్కర రైతులకు తీపి కబురు చెప్పిన నిర్మలా సీతారామన్.. వీటిపై జీఎస్టీ తగ్గింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GST: చక్కెర రైతులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీపి కబురు చెప్పారు. మొలాసిస్పై పన్నులను 28 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తున్నట్లు జీఎస్టీ కౌన్సిల్ శనివారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ చర్య వల్ల చెరుకు రైతులకు మేలు జరుగుతుంది. పశువుల దాణా ధర కూడా తగ్గుతుందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మనుషులు వినియోగించే మద్యాన్ని కూడా లెవీ నుంచి మినహాయించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది.
70 శాతం తృణధాన్యాలు ఉన్న పిండిపై జీఎస్టీని గణనీయంగా తగ్గించారు. పిండిని వదులుగా అమ్మితే సున్నా శాతం పన్ను ఉంటుందని, ముందుగా ప్యాక్ చేసి లేబుల్ చేసి విక్రయిస్తే 5 శాతం పన్ను ఉంటుందని సీతారామన్ ప్రకటించారు.
Also Read
- MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
- E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
- LPG Users Alert: ఎల్పీజీ వినియోగదారులకు షాక్.. మారిన గ్యాస్ నిబంధనలు..
Read Also: Afghanistan: ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం.. 14 మంది మృతి.. సంఖ్య పెరిగే అవకాశం..
52వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు. మొలాసిస్పై జీఎస్టీ తగ్గించడం వల్ల మిల్లర్ల వద్ద ఎక్కువ డబ్బు ఉంటుందని చెరుకు రైతుల బకాయిలను వేగంగా క్లియరెన్స్ చేయవచ్చని ఆమె అన్నారు. ఈ నిర్ణయం పశువుల దాణా ఖర్చులను తగ్గించేందుకు కారణమవుతుందని ఆమె అన్నారు.
ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కాహాల్(ఈఎన్ఏ)పై కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ఈఎన్ఏపై పన్ను విధించే హక్కు రాష్ట్రాలు కోల్పోయాని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ.. జీఎస్టీ కౌన్సిల్ మాత్రం రాష్ట్రాలకు ఆ హక్కును ఇచ్చిందని, రాష్ట్రాలు పన్నులు విధించాలనుకుంటే, దాన్ని స్వాగతిస్తామని అన్నారు. పన్ను విధించే హక్కు జీఎస్టీ కౌన్సిల్ కి ఉన్నప్పటికీ.. పన్నులు విధించడం లేదని ఆమె తెలిపారు.
తాజావార్తలు
-
RCB Player: అభిమానులకు బిగ్షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
-
MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
-
Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!