Venu Goapl Reddy
Author- NTV Telugu-
Noida Violence: నోయిడా హింసాకాండ వెనక పాకిస్తాన్ ఎక్స్ అకౌంట్లు..
Noida Violence: జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఇటీవల నోయిడాలో హింసకు పాల్పడ్డారు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ హింసాకాండకు సంబంధించి 300 మందికి పైగా అరెస్టులు జరిగాయి. ఈ హింస వెనక పాకిస్తాన్ ప్రయత్నం ఉందని పోలీసులు గుర్తించారు. నివేదికల ప్రకారం, ఏప్రిల్ 13, 2026న @Proudindiannavi, @Mir_llyas_INC అనే ఎక్స్ అకౌంట్ల ద్వారా అనేక పోస్టులు షేర్ చేసి, రెచ్చగొట్టినట్లు తేలింది. అశాంతిని రెచ్చగొట్టడం, శాంతిభద్రతలకు భంగం […] -
Priyanka Gandhi: “చాణక్యుడు కూడా ఇలా ప్లాన్ చేయలేడు”.. ప్రియాంకా సెటైర్లపై అమిత్ షా నవ్వులు..
Priyanka Gandhi: కేంద్రం ప్రతిపాదించిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ గురువారం మాట్లాడారు. మహిళా కోటా బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని, అయితే దీనిని అమలు చేయడానికి డీలిమిటేషన్ చేస్తుండటంపైనే తమ అభ్యంతరాలు ఉన్నాయని లోక్సభలో ఆమె అన్నారు. -
TCS Nashik case: సుప్రీంకోర్టుకు చేరిన ‘‘టీసీఎస్ నాసిక్’’ మతమార్పిడుల కేసు.
TCS Nashik case: ప్రముఖ టెక్ కంపెనీ టీసీఎస్ నాసిక్ బీపీఓ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉన్నత స్థానంలో ఉన్న కొందరు ముస్లిం ఉద్యోగులు ఒక కుట్ర ప్రకారం హిందూ మహిళల్ని, ఇతర ఉద్యోగుల్ని టార్గెట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. మహిళలపై లైంగిక వేధింపులు, బలవంతంగా మతమార్పిడులు, మత విశ్వాసాలను దెబ్బతీసేలా వ్యవహరించడం వంటి ఆరోపణల్ని నిందితులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో, ఈ కేసు ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. ఇలాంటి చర్యలు ఉగ్రవాద చర్యల పరిధిలోకి […] -
TCS Nashik Case: “నీ భార్యను నా దగ్గరికి పంపు”.. టీసీఎస్ నాసిక్ కేసులో సంచలన విషయాలు..
TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లీమ్ లీడర్లుగా ఉన్న ముస్లిం ఉద్యోగులు, హిందూ మహిళలు, ఉద్యోగులపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే, బాధితులు తమ వేధింపులను మీడియాతో పంచుకుంటున్నారు. బాధితుల్లో ఒకరైన ఉద్యోగి మాట్లాడుతూ.. దోపీ ధరించి నమాజ్ చేయాలని బలవంతంగా చేసినట్లు ఆరోపించారు. ఇదే కాకుండా, బిడ్డ కావాలంటే నీ భార్యని పంపమని నిందితుల్లో ఒకరు చెప్పినట్టు ఆరోపించారు. నమాజ్ చేయించడమే కాకుండా, కల్మా […] -
TCS: ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పిన టీసీఎస్..
TCS: ప్రముఖ టెక్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగాల తొలగింపు కాలం ముగిసిందని చెప్పిది. ఏడాది పాటు కొనసాగిన లేఆఫ్స్, పునర్వ్యవస్థీకరణ తర్వాత ఇప్పుడు ఉద్యోగుల జీతాలు, ఉద్యోగ భద్రతకు హామీ ఇచ్చింది. టీసీఎస్ తన వార్షిక జీతాల సవరణ ప్రక్రియను మళ్లీ ప్రారంభించినట్లు చెప్పింది. అత్యుత్తమ పనితీరు కనబరిచే వారికి రెండంకెల (10 శాతానికి పైగా) పెంపు ఉండొచ్చని నివేదికలు చెబుతున్నాయి. అయితే, చాలా మంది ఉద్యోగులకు వారి […] -
Lenskart: బొట్టు-తిలకంపై నిషేధం, హిజాబ్కు అనుమతి.. టీసీఎస్ రచ్చ మధ్య లెన్స్కార్ట్ డ్రెస్కోడ్..
Lenskart: టీసీఎస్ నాసిక్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. హిందూ మహిళల్ని టార్గెట్ చేస్తూ ముస్లిం లీమ్ లీడర్లు చేసిన అరాచకాలు బయటకు వచ్చాయి. ప్రముఖ టెక్ కంపెనీలో ‘‘కార్పొరేట్ జిహాద్’’, ‘‘లవ్ జిహాద్’’ నడుస్తోందని బీజేపీ, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేశారు. హెచ్ఆర్ విభాగంలో పనిచేసే మహిళ నిదా ఖాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. Read Also: Palli Chattambi Telugu Review: పళ్లి […] -
PM Modi: దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదు, నాది హామీ..
PM Modi: డీలిమినేషన్ బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని ప్రధాని నరేంద్రమోడీ లోక్సభలో హామీ ఇచ్చారు. గురువారం ఆయన మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై మాట్లాడారు. చిన్న రాష్ట్రం, పెద్ద రాష్ట్రం అనే తేడాలు మాకు లేవని ప్రధాని అన్నారు. -
PM Modi: ఇది చరిత్ర సృష్టించే సమయం.. మహిళా రిజర్వేషన్లకు ప్రధాని మద్దతు..
PM Modi: నియోజకవర్గాల పునర్విభజనపై ప్రధాని మోడీ లోక్సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. 131 రాజ్యాంగ సవరణ బిల్లుపై ఆయన గురువారం మాట్లాడారు. 30 ఏళ్ల క్రితం ఆమోదించాల్సిన బిల్లు ఇప్పుడు సభ ముందుకు వచ్చిందని అన్నారు. దేశ చరిత్రలో కొన్ని కీలక ఘట్టాలు ఉంటాయని, ఇది కూడా అలాంటి సమయమే అని అన్నారు. -
Delimitation Bill: మీ టికెట్లు అన్నీ ముస్లిం మహిళలకు ఇవ్వండి.. అఖిలేష్కు అమిత్ షా కౌంటర్..
Delimitation Bill: కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్కు సంబంధించి నియోజకవర్గాల పునర్విభజన బిల్లును తీసుకురాబోంది. గురువారం నుంచి మూడు రోజుల పాటు ఈ బిల్లులపై చర్చకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. -
PAKISTAN: ప్రపంచానికి మధ్యవర్తిగా బిల్డప్.. కానీ హోటల్ బిల్లులు కట్టలేని పరిస్థితి!
PAKISTAN: అమెరికా-ఇరాన్ మధ్య చర్చలకు వేదికగా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ మారింది. యుద్ధం నిలిచేలా మధ్యవర్తిత్వాన్ని చేసింది. దీనికే ప్రపంచంలో ‘‘సూపర్ పవర్’’ అంటూ పాక్ ప్రభుత్వం, ఆ దేశ ప్రజల ముందు కలరింగ్ ఇచ్చింది. ఇస్లామాబాద్ టాక్స్ పేరిటి పాక్ వ్యాప్తంగా పోస్టర్లు, హోర్డింగ్లకు తెగ ఖర్చు చేసింది. తీరా ఇన్ని చేసి, చర్చలకు వేదిగా నిలిచిన హోటల్కు బిల్లులు మాత్రం చెల్లించలేకపోయింది. ఇది పాకిస్తాన్ మొత్తానికి అవమానకరం. Read Also: Delimitation: లోక్సభలో 850 […]
తాజావార్తలు
-
Iran War: నౌకపై ఇరాన్ దాడి, నౌకలో 11 మంది భారతీయులు, ఒకరు గల్లంతు..
-
Shreyas Iyer Record: వరుస ఓటములు ఎదురైనా.. శ్రేయస్ అయ్యర్ ఖాతాలో అరుదైన ఘనత!
-
Crispy Poori Recipe: పూరీలు వెంటనే అణిగిపోతున్నాయా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే గంటల తరబడి ఉబ్బి కరకరలాడతాయి
-
Abhishek Nayar: శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్సీ నుంచి తప్పించొద్దు.. రోహిత్, కోహ్లీ లాగే అయ్యర్కూ స్వేచ్ఛ ఇవ్వాలి
-
Disha Patani: హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన దిశా పటాని.. భారీ థ్రిల్లర్ తో అరంగేట్రం!
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..