Bihar: పురుషుల ఖాతాల్లో రూ.10 వేలు జమ.. అసలేం జరిగిందంటే..!
- బీహార్లో విచిత్రమైన పరిస్థితి
- బీహార్లో పురుషుల ఖాతాల్లో రూ.10 వేలు జమ
- తిరిగి రాబట్టేందుకు అధికారులు తంటాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. డబ్బులు ఒకరికి వేస్తే.. ఇంకొకరికి బదిలీ అయ్యాయి. దీంతో అధికారులు తలలు పట్టుకున్నారు. వాటిని తీసుకోవడానికి ముప్పు తిప్పలు పడుతున్నారు. అసలేం జరిగింది. డబ్బుల గొడవేంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.
ఇది కూడా చదవండి: Supreme Court: ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్.. టోల్ప్లాజాల మూసివేతకు ఆదేశం
Also Read
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
- PM Modi: పుతిన్ను ఒప్పించి, అణు యుద్ధాన్ని అడ్డుకుంది మోడీనే: పోలాండ్ మంత్రి.
- Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ ఆస్తులెంతో తెలుసా.. నోరెళ్ల బెట్టాల్సిందే..!
- Modi-Bear Grylls: మోడీ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు.. బేర్ గ్రిల్స్ ప్రశంసలు
నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఎన్డీఏ కూటమి మహిళలకు డబ్బులు బదిలీ చేసింది. ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన’ పథకం కింద ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున రాష్ట్రంలోని 75 లక్షల మంది మహిళల ఖాతాలకు నగదు పంపించింది. డబ్బులు అందుకున్న మహిళలంతా సంతోషంతో ఎన్డీఏ కూటమిని గెలిపించారు. ఇంత వరకు బాగానే ఉంది. ఇక్కడే అసలు ట్విస్ట్ నెలకొంది. మహిళలకు వేయడం వరకు బాగానే ఉంది. కానీ వాళ్లతో పాటు పురుషుల ఖాతాల్లో కూడా నగదు జమ కావడం అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తిరిగి వారి దగ్గర నుంచి రాబట్టేందుకు నానా తంటాలు పడుతున్నారు.
ఇది కూడా చదవండి: Parliament: ఇదిగో ప్రూప్.. ఇప్పుడేమంటారు.. ఈ-సిగరెట్పై మమతను ప్రశ్నించిన బీజేపీ
సాంకేతిక లోపం కారణంగా దర్భంగా జిల్లాలో పలువురి పురుషుల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ అయినట్లుగా అధికారులు గుర్తించారు. పొరపాటును గుర్తించిన అధికారులు తిరిగి తీసుకునేందుకు అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఆ డబ్బుతో ఇంటికి అవసరం అయిన వస్తువులు కొనుగోలు చేసేశామని.. తిరిగి ఇవ్వడం కుదరదని తేల్చి చెబుతున్నారు. వాటిని వదిలేసుకోవాలని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను గ్రామస్తులు కోరుతున్నారు.
బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్లో వెలువడిన ఫలితాల్లో బీజేపీ సునామీ సృష్టించింది. ఏకంగా ఎన్డీఏ కూటమి 202 స్థానాలు గెలుచుకుంది. విపక్ష కూటమి చతికిలపడింది. గతంలో కంటే దిగజారిపోయింది.
తాజావార్తలు
-
Pawan Kalyan: రేపు హైదరాబాద్కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
-
Netanyahu-Iran: ఇరాన్కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్.. ఈసారి దాడి చేస్తే మాత్రం..!
-
IND vs ENG 1st ODI: అక్షర్ పటేల్ మ్యాజిక్.. 258 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్!
-
Mudragada Padmanabham Passes Away: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత..
-
Saudi-Houthi: పశ్చిమాసియాలో కొత్త ఘర్షణ.. సౌదీ-హౌతీ మధ్య దాడులు..పాక్ రంగంలోకి దిగుతుందా?
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!