Shraddha Case: ఇదే పని హిందువులు చేసుంటే..? స్వామీజీ వివాదాస్పద వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pandit Dhirendra Shastri of Bageshwar Dham has given a big statement on Shraddha Case: ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య కేసు దేశాన్ని ఓ కుదుపు కుదిపేసింది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధాను అతని ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా హత్య చేశారు. గొంతు కోసి మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి ఓ ఫ్రిజ్ లో దాచి పెట్టి 18 రోజుల పాటు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పారేశాడు. శ్రద్ధా తండ్రి ఫిర్యాదు చేయడంతో ఈ కేసుల ఆరు నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు సాక్ష్యాలను సేకరించే పనిలో ఉన్నారు.
Read Also: Flight Accident: ట్రక్కును ఢీకొన్న విమానం.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం
Also Read
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
ఇదిలా ఉంటే శ్రద్ధా వాకర్ హత్య కేసులో బాగేశ్వర్ ధామ్ సర్కార్ పండిట్ ధీరేంద్ర శాస్త్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రద్ధా హత్యపై మాట్లాడుతూ.. ఇదే హత్యను ఓ హిందువు చేసుంటే దేశంలో అల్లర్లు జరిగేవని అన్నారు. ఇతర మతాలవారు తమను తాము బలోపేతం చేసుకుంటూ.. సనాతన సంస్థలకు హనీ చేస్తున్నారని అన్నారు. హిందువుల మధ్య ఐక్యత లేదని అన్నారు. ఇదే హిందువులు చేసుంటే.. అల్లర్లు జరగడం, ఇప్పటికే ప్రభుత్వాలు మారే పరిస్థితి ఏర్పడేదని.. హిందువులు ఐక్యంగా లేకపోవడమే లోపం అని అన్నారు.
పండిట్ ధీరేంద్ర మాట్లాడుతూ.. సనాతర సంస్కృతి, భారతదేశపు కుమార్తెలను నిరంతరం కుట్రలు చేస్తున్నారని.. భారత సాధువులను, భారతదేశ గుర్తింపును నిరంతరం ప్రభావితం చేస్తుందని అన్నారు. అయితే మేము నిద్రపోతున్నామని.. సనాతర ధర్మం నిరంతరంగా దెబ్బతింటోందని ఆయన అన్నారు.
శ్రద్ధా వాకర్ హత్య కేసులో ఢిల్లీ పోలీసులు సాక్ష్యాల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే శ్రద్ధావిగా చెబుతున్న ఎముకలను సేకరించారు. దీంతో పాటు అఫ్తాబ్ ప్లాట్ లో రక్తపు మరకలను ఫోరెన్సిక్ ల్యాబుకు పంపారు. శ్రద్ధా మొబైల్, హంతకుడు వాడిని ఆయుధం కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Raj Kachori Recipe: ఇంట్లోనే హల్వాయి స్టైల్ రాజ్ కచోరీ.. కరకరలాడే రుచితో నోరూరించే స్పెషల్ చాట్!
-
IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్కు ఫుల్ స్టాప్..?
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
-
Virat Kohli: “నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు”.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..