Shraddha Case: ఇదే పని హిందువులు చేసుంటే..? స్వామీజీ వివాదాస్పద వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pandit Dhirendra Shastri of Bageshwar Dham has given a big statement on Shraddha Case: ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య కేసు దేశాన్ని ఓ కుదుపు కుదిపేసింది. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధాను అతని ప్రియుడు అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా హత్య చేశారు. గొంతు కోసి మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి ఓ ఫ్రిజ్ లో దాచి పెట్టి 18 రోజుల పాటు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పారేశాడు. శ్రద్ధా తండ్రి ఫిర్యాదు చేయడంతో ఈ కేసుల ఆరు నెలల తర్వాత వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు సాక్ష్యాలను సేకరించే పనిలో ఉన్నారు.
Read Also: Flight Accident: ట్రక్కును ఢీకొన్న విమానం.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
ఇదిలా ఉంటే శ్రద్ధా వాకర్ హత్య కేసులో బాగేశ్వర్ ధామ్ సర్కార్ పండిట్ ధీరేంద్ర శాస్త్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రద్ధా హత్యపై మాట్లాడుతూ.. ఇదే హత్యను ఓ హిందువు చేసుంటే దేశంలో అల్లర్లు జరిగేవని అన్నారు. ఇతర మతాలవారు తమను తాము బలోపేతం చేసుకుంటూ.. సనాతన సంస్థలకు హనీ చేస్తున్నారని అన్నారు. హిందువుల మధ్య ఐక్యత లేదని అన్నారు. ఇదే హిందువులు చేసుంటే.. అల్లర్లు జరగడం, ఇప్పటికే ప్రభుత్వాలు మారే పరిస్థితి ఏర్పడేదని.. హిందువులు ఐక్యంగా లేకపోవడమే లోపం అని అన్నారు.
పండిట్ ధీరేంద్ర మాట్లాడుతూ.. సనాతర సంస్కృతి, భారతదేశపు కుమార్తెలను నిరంతరం కుట్రలు చేస్తున్నారని.. భారత సాధువులను, భారతదేశ గుర్తింపును నిరంతరం ప్రభావితం చేస్తుందని అన్నారు. అయితే మేము నిద్రపోతున్నామని.. సనాతర ధర్మం నిరంతరంగా దెబ్బతింటోందని ఆయన అన్నారు.
శ్రద్ధా వాకర్ హత్య కేసులో ఢిల్లీ పోలీసులు సాక్ష్యాల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే శ్రద్ధావిగా చెబుతున్న ఎముకలను సేకరించారు. దీంతో పాటు అఫ్తాబ్ ప్లాట్ లో రక్తపు మరకలను ఫోరెన్సిక్ ల్యాబుకు పంపారు. శ్రద్ధా మొబైల్, హంతకుడు వాడిని ఆయుధం కోసం పోలీసులు గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!