Italian mafia boss worked as pizza chef in France: ఎడ్గార్డో గ్రీకో ఇటాయన్ మాఫియా డాన్. కానీ గత 16 ఏళ్లుగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే అతను తన ఐడెంటిటీని దాచి ఫ్రాన్స్ లో ఓ పిజ్జా రెస్టారెంట్ లో గత మూడేళ్లుగా చెఫ్ గా పనిచేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. కాఫీ రోస్సీని అనే రెస్టారెంట్ ఫ్రాన్స్ లోని సెయింట్ ఎటిఎన్నేలో ఉంది. దాంట్లో పిజ్జా చెఫ్ గా పాలో డిమిట్రియో ఉన్నారు. అయితే ఇతడే ఇటలీలో…
18-year-old girl wins ₹290 crore jackpot on first try in Canada: అదృష్టం అంటే ఈ కెనడా అమ్మాయిదే. సరదాగా తొలిసారి కొన్న లాటరీ టికెట్ ఆమెపై కోట్ల వర్షాన్ని కురిపించింది. ఏకంగా రూ.290 కోట్లు జాక్ పాట్ ఆ అమ్మాయిని వరించింది. కెనడాకు చెందిన 18 ఏళ్ల అమ్మాయి తొలిప్రయత్నంలోనే భారీ లాటరీ తగిలింది. కెనడా అంటారియోకు చెందిన జూలియెట్ లామర్ కు ఈ భారీ లాటరీని గెలుచుకుంది. డ్రాలో గెలుపొందాననే వార్త వినేంత వరకు తాను లాటరీ టికెట్…
Teen Was Killed By Shark in Australia: నదిలో డాల్ఫిన్ తో ఈత కొడుదాం అని అనుకున్న 16 ఏళ్ల బాలికపై షార్క్ దాడి చేసి చంపేసింది. ఈ ఘటన ఆస్ట్రేలియా పశ్చి ప్రాంతంలో చోటు చేసుకుంది. పెర్త్ శివారులోని స్వాన్ నదిలో ఈదుకుంటూ వెళ్లిన బాలికపై దాడి చేసి సొరచేప చంపినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. ఆమెను బతికించేందుకు ప్రయత్నించిన అన్ని ప్రయత్నాలు విఫలం అయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. తీవ్రగాయాల పాలైన బాలిక అక్కడిక్కడే…
Owaisi slams Assam's child marriage crackdown: అస్సాం ప్రభుత్వం బాల్యవివాహాలపై ఉక్కుపాదం మోపుతోంది. సీఎం హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం బాల్య వివాహాలకు పాల్పడిన వారిని వరసగా అరెస్ట్ చేస్తోంది. అయితే ఈ వ్యవహారంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు.
Ramcharitmanas row: ఉత్తర్ ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) నేతలు ‘రామచరిత మానస్’పై చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపుతూనే ఉన్నాయి. ఎస్పీ నేత స్వామీ ప్రసాద్ మౌర్య రామచరిత మానస్ పై చేసిన వ్యాక్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హిందువులకు వ్యతిరేకంగా ఎస్పీ మాట్లాడుతోందని విమర్శిస్తున్నారు బీజేపీ నేతలతు. తాజాగా యూపీ బీజేపీ ఎమ్మెల్యే నంద్ కిషోర్ గుర్జార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, స్వామి ప్రసాద్ మౌర్యలను బహిరంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు.
Cancer Cases: దేశంలో రానున్న కాలంలో క్యాన్సర్ కేసుల సంఖ్య పెరుగుతుందని ఢిల్లీ ఎయిమ్స్ అంచనా వేస్తోంది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అందించిన డేటా ఆధారంగా ఎయిమ్స్ ఈ అంచనాను రూపొందించింది. 2026 నాటికి ఏడాదికి 20 లక్షల క్యాన్సర్ కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోందని ఢిల్లీలోని ఎయిమ్స్లోని సర్జికల్ ఆంకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్విఎస్ డియో అన్నారు.
Anand Mahindra: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు మహీంద్రా గ్రూప్ కంపెనీ చీఫ్ ఆనంద్ మహీంద్రా. సమకాలిన అంశాలపై ఎప్పుడూ స్పందిస్తుంటారు. నెటిజన్లతో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా అదాని-హిండెన్ బర్గ్ వ్యవహారంపై స్పందించారు. భారతదేశంపై ఎప్పుడు పందెం కాయొద్దు అని పాశ్చాత్య మీడియాకు వార్నింగ్ ఇచ్చారు.
Wolf 1069 b: సౌరవ్యవస్థకు వెలుపల భూమిలాంటి గ్రహాలు ఏవైనా ఉన్నాయా..? అనే అణ్వేషన దశాబ్ధాలుగా కొనసాగుతున్నాయి. ఎక్లోప్లానెట్ కనుక్కునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు భూమితో పోలికలు ఉన్న గ్రహాలను పదుల్లో కనుక్కున్నప్పటికీ పూర్తిగా అవి భూమి తరహా వాతావరణాన్ని కలిగి లేవు. ఈ గ్రహాలు నివాసయోగ్యంగా ఉన్నాయా..? అనే పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.
Narendra Modi: భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత అని అమెరికాకు చెందిన కన్సల్టింగ్ సంస్థ ‘మార్నింగ్ కన్సల్ట్’ వెల్లడించింది. ఈ సంస్థ చేపట్టిన సర్వేలో 78 శాతం ఆమోదంతో నరేంద్రమోదీ మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్ గా అవతరించారు. ప్రధాని మోదీ మొదటి స్థానంలో నిలవగా జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, యూకే పీఎం రిషి సునాక్ చోటు సంపాదించారు. వీరంతా మోదీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Baba Ramdev: ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ ముస్లింలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ముస్లిలు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, హిందూ యువతను అపహరిస్తున్నారని ఆరోపించారు. ఇస్లాం, క్రైస్తవ మతాలు ప్రజలను మతం మార్పిడి చేయడం వంటి ఏకైక అజెండాతో పనిచేస్తున్నాయని అన్నారు. రాజస్థాన్లోని బార్మర్లో గురువారం జరిగిన మతపరమైన సమావేశంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. నేను ఎవరిని విమర్శించడం లేదని.. ప్రపంచాన్ని ఇస్లాం, క్రైస్తవ మతంలోకి మార్చాలని వారు నిమగ్నం అయి…