బజాజ్ పల్సర్ సిరీస్ భారతీయ రైడర్లకు ఎప్పటికీ స్పెషల్ అనే చెప్పొచ్చు. వాటిలో పల్సర్ 220F ఒక ఐకానిక్ మోడల్. ఈ బైక్, ఇప్పటికీ తన పర్ఫామెన్స్, స్టైలిష్ డిజైన్తో యువతను ఆకర్షిస్తోంది. 2025లో డ్యూయల్-ఛానల్ ABSతో అప్డేట్ అయిన ఈ బైక్ మళ్లీ మార్కెట్లోకి వచ్చింది. బజాజ్ పల్సర్ 220F, కొత్త అప్డేట్తో భారత్ లో విడుదలైంది. కొత్త పల్సర్ 220F డ్యూయల్-ఛానల్ ABSతో సహా చిన్న కాస్మెటిక్ మార్పులతో వస్తుంది. బోలెడన్నీ కొత్త ఫీచర్లను […]
మూడు దేశాల పర్యటనలో భాగంగా సోమవారం ప్రధాని మోడీ జోర్డాన్ లో పర్యటించారు. అక్కడ పీఎం మోడీకి జోర్డాన్ ప్రధానమంత్రి జాఫర్ హసన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జోర్డాన్ రాజు అబ్దుల్లా II ఈరోజు అమ్మన్లో జరిగిన ఇండియా-జోర్డాన్ వ్యాపార వేదికను ఉద్దేశించి సంయుక్తంగా ప్రసంగించారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని మార్చడానికి ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలను ఇద్దరు నాయకులు వివరించారు. […]
టెర్రరిస్టుల అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. అమాయకపు ప్రజల మీద విరుచుకుపడి విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ ప్రాణాలను బలిగొంటున్నారు. ఇటీవల ఆస్ట్రేలియాలో సాజిద్ అనే ఉగ్రవాది కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండి బీచ్లో యూదులు లక్ష్యంగా ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. బోండి బీచ్ కాల్పుల్లో నిందితుడి సహా 16 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఈ సమయంలో అంతా ప్రాణభయంతో వణికిపోతుంటే అహ్మద్ అల్ అహ్మద్ అనే వ్యక్తి మాత్రం.. ఉగ్రవాదులతో వీరోచితంగా […]
Realme Narzo 90 సిరీస్ నుంచి రెండు స్మార్ట్ఫోన్లు, Narzo 90x, Narzo 90, భారత మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్లు 144Hz రిఫ్రెష్ రేట్తో డిస్ప్లేను కలిగి ఉన్నాయి. రెండు Realme ఫోన్లు 50MP ప్రధాన కెమెరాను కలిగి ఉన్నాయి. కంపెనీ హ్యాండ్సెట్లలో 7000mAh బ్యాటరీని అందించింది. ఫస్ట్ సేల్ లో చౌక ధరకే స్మార్ట్ఫోన్లు లభిస్తాయి. రూ.13,999 నుంచి ధర ప్రారంభం అవుతుంది. Also Read:PM Modi: జోర్డాన్లో యువరాజుతో మోడీ సందడి.. […]
వివో కంపెనీ తన ప్రీమియం మిడ్-రేంజ్ సిరీస్లో భాగంగా Vivo S50, Vivo S50 Pro Mini మోడల్లను చైనాలో డిసెంబర్ 15, 2025న అధికారికంగా లాంచ్ చేసింది. ఈ సిరీస్ కెమెరా సామర్థ్యాలు, భారీ బ్యాటరీ, హై-ఎండ్ ప్రాసెసర్లతో మార్కెట్లో సంచలనం రేపనుంది. AMOLED డిస్ప్లే, తాజా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉన్నాయి. వివో S50 స్టాండర్డ్-సైజ్ డిస్ప్లేతో వస్తుంది, అయితే ప్రో మినీ వేరియంట్ మరింత కాంపాక్ట్ ఫారమ్ […]
లెనోవా ఐడియా ట్యాబ్ ప్లస్ భారత్ లో విడుదలైంది. లెనోవా ఈ టాబ్లెట్ను 8GB, 12GB RAM అనే రెండు వేరియంట్లలో విడుదల చేసింది. ఈ టాబ్లెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్తో పనిచేస్తుంది. కంపెనీ ఇప్పటికే ఈ టాబ్లెట్ను ప్రపంచ మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పుడు, ఈ టాబ్లెట్ భారతీయ మార్కెట్లో కూడా అమ్మకానికి అందుబాటులో ఉంది. లెనోవా ఐడియా ట్యాబ్ ప్లస్ 8GB RAM, 256GB స్టోరేజ్ బేస్ వేరియంట్తో రూ.27,999 ధరకు ప్రారంభించారు. […]
పోషకాలు సమృద్ధిగా ఉండే గుడ్లను పిల్లలు, పెద్దలు తినాలని వైద్యులు సైతం సూచిస్తుంటారు. మెరుగైన ఆరోగ్యం కోసం గుడ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే ఇటీవలి కాలంలో ఆహార పదార్థాల కల్తీ భయందోళనకు గురిచేస్తోంది. తాజాగా గుడ్లు తినే వారికి భారత ఆహార భద్రత అండ్ ప్రమాణాల సంస్థ (FSSAI) బిగ్ అలర్ట్ ఇచ్చింది. గుడ్లలో నైట్రోఫ్యూరాన్ అనే నిషేధిత కెమికల్ ఉందో లేదో తనిఖీ చేయడానికి దేశవ్యాప్తంగా శాంపిల్స్ సేకరించాలని FSSAI […]
ముఖేష్ అంబానీ తన ఎఫ్ఎంసీజీ వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తున్నారు. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ బిజినెస్ ఉదయమ్స్ ఆగ్రో ఫుడ్స్ను కొనుగోలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. రూ.668 కోట్ల విలువైన ఈ కంపెనీ సుగంధ ద్రవ్యాలు, స్నాక్స్, రెడీ-టు-ఈట్ బ్రేక్ఫాస్ట్ మిక్స్లను తయారు చేస్తుంది. ఈ ఒప్పందం గురించి తెలిసిన వ్యక్తులు రిలయన్స్.. కంపెనీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. Also Read:India vs South Africa: సంజుతో గంభీర్ మెసేజ్.. బౌలర్ను మార్చిన […]
ప్రస్తుతం భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్దది. 2030 నాటికి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చాలని మోడీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్థూల దేశీయోత్పత్తి ( GDP) రేటు ఏడాదికేడాది పెరుగుతోంది. వీటన్నిటి మధ్య, తలసరి ప్రాతిపదికన ఆదాయాన్ని కొలిచినప్పుడు, భారతదేశం చాలా వెనుకబడి ఉంది. తలసరి ఆదాయం పరంగా, భారతదేశం పరిస్థితి పేదరికం, అసమానత వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న దేశమైన నమీబియా కంటే దారుణంగా ఉంది. ప్రపంచ అసమానత నివేదికలో వెల్లడైనట్లుగా, […]
అరబ్ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోర్డాన్కు చేరుకున్నారు. జోర్డాన్లోని అమ్మాన్లో అడుగుపెట్టిన ప్రధాని మోడీకి జోర్డాన్ ప్రధానమంత్రి జాఫర్ హసన్ ఘన స్వాగతం పలికారు. జోర్డాన్ రాజు II అబ్దుల్లా బిన్ అల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటనకు వెళ్లారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా ఇబ్న్ అల్ హుస్సేన్, ప్రధాని జాఫర్తో సమావేశం కానున్నారు. ప్రధాని […]