Redmi భారత్ లో తన కొత్త Redmi Note 15 Pro సిరీస్ లాంచ్ తేదీని వెల్లడించింది. Redmi Note 15 Pro కోసం కంపెనీ ఒక ప్రత్యేక మైక్రోసైట్ను సృష్టించింది. ఈ వెబ్సైట్ రాబోయే ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, డిజైన్ను వెల్లడిస్తుంది. Redmi Note 15 Pro 5G స్మార్ట్ఫోన్ స్నాప్డ్రాగన్ 7 సిరీస్ చిప్సెట్, 200MP ప్రైమరీ రియర్ కెమెరా వంటి పవర్ ఫుల్ ఫీచర్లను కలిగి ఉంటుంది. Xiaomi సబ్-బ్రాండ్ Redmi , […]
ఈరోజు, జనవరి 23న, దేశవ్యాప్తంగా వసంత పంచమి వేడుకలను భక్తులు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు విద్య, జ్ఞానం, వాక్చాతుర్యానికి దేవతగా పరిగణించే సరస్వతి దేవికి అంకితం చేయబడింది. ఈ రోజున, జ్ఞానం, విద్య, కళలలో విజయం కోరుతూ ప్రజలు సరస్వతి దేవిని పూజిస్తారు. ఈ రోజు విద్యార్థులు, ఉపాధ్యాయులు, సృజనాత్మక రంగాలలో ఉన్నవారికి చాలా ముఖ్యమైనది. ఈ రోజు మారుతున్న ఋతువుల ప్రారంభం, వసంతకాలం ఆగమనాన్ని సూచిస్తుంది. వసంత పంచమి నాడు సరస్వతి దేవిని హృదయపూర్వకంగా […]
కేంద్ర ప్రభుత్వం దేశంలో 2027 జనాభా లెక్కల మొదటి దశకు సంబంధించిన ప్రశ్నావళి నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా జనాభా లెక్కల ప్రక్రియకు సన్నాహాలు ప్రారంభిస్తూ, మొదటి దశ జనాభా లెక్కల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సంవత్సరం మొదటి దశ జనాభా లెక్కింపు ప్రారంభం కానుంది. ఇది ఏప్రిల్ 1 నుండి సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది. ఈ ప్రక్రియ దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో నిర్వహించనున్నారు. 2027 జనాభా లెక్కల […]
భారత్- న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా రెండవ మ్యాచ్ శుక్రవారం రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరుగనున్నది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభమవుతుంది. నాగ్పూర్లో విజయంతో సిరీస్ను ప్రారంభించిన భారత జట్టు రెండో టీ20లో ఆధిపత్యం చెలాయించడం లక్ష్యంగా పెట్టుకుంది. తొలి మ్యాచ్లో కివీస్ను 48 పరుగుల తేడాతో ఓడించినప్పటికీ, భారత ప్లేయింగ్ ఎలెవన్లో భారీ మార్పులు కనిపించే అవకాశం ఉంది. […]
కొమురం భీం జిల్లా జైనూర్ మండలంలోని జంగాం గ్రామంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించారు. స్వయం సహాయక మహిళ సంఘాలకు రూ.3.41 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులతో పాటు ఇందిరమ్మ ఇళ్ల కు సంబంధించిన పత్రాలు అందజేశారు. ఈ సంద్భంగా భట్టి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడమే కాదు వారం వారం బిల్లు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ లబ్ధి దారులు ఏ ఒక్కరోజు ఆలస్యం చేయకండి. వడివడిగా ఇండ్లు కట్టుకోండి.. […]
ప్రపంచంలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ (THE) వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ బై సబ్జెక్ట్ 2026 టాప్ 100 విశ్వవిద్యాలయాల జాబితాను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, బ్రిటన్ ఆధిపత్యం కొనసాగిస్తున్నప్పటికీ, ఆసియా దేశాలు, ముఖ్యంగా చైనా, సింగపూర్ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ఫలితాలు చూపిస్తున్నాయి. అదే సమయంలో భారతదేశం స్థానం మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. కంప్యూటర్ సైన్స్ వంటి కీలకమైన సబ్జెక్టులో టాప్ 100లో స్థానం సంపాదించిన ఒకే ఒక్క భారతీయ […]
మనోహరబాద్ (మం)కాళ్ళకల్ లో ప్రేమ జంటపై పోలీసుల ముందే యువతి కుటుంబ సభ్యుల దాడికి పాల్పడ్డారు. యువకుడిపై దాడి చేసి అమ్మాయిని తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. మేడ్చల్ లో ఉంటున్న మెదక్ జిల్లా మనోహరబాద్ (మం) కొనాయిపల్లికి చెందిన సాయినాథ్ కొన్నేళ్లుగా సిద్దిపేట జిల్లా ములుగు (మం) కొత్తూరుకు చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. మనసులు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. Also Read:Nagpur: “ప్రేమ”ను ఒప్పుకోలేదని, విద్యార్థిని హత్య.. ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం.. ఈ క్రమంలో […]
ఓ యువ క్రికెటర్ కిడ్నీల వ్యాధి భారిన పడ్డారు. రెండు కిడ్నీలు ఫెయిల్ అవడంతో చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు బెంగాల్ కు చెందిన యువ క్రికెటర్ ఆకాష్ బిశ్వాస్. రెండు మూత్రపిండాలు పూర్తిగా విఫలమైన తర్వాత వైద్యులు వెంటనే మూత్రపిండాల మార్పిడిని సిఫార్సు చేశారు, కానీ చికిత్సకు అయ్యే అధిక ఖర్చు అతని కుటుంబానికి సవాల్ గా మారింది. ఆకాష్ కు మద్దతుగా బెంగాల్ కోచ్, భారత మాజీ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా ముందుకు […]
గుండెపోటు మరణాలు ఎక్కువైపోతున్నాయి. ఏజ్ తో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ కు గురవుతున్నారు. పోషకాహారం, డైలీ వ్యాయామం చేసేవారు కూడా గుండెపోటుకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో పెరుగుతున్న గుండె జబ్బులు, నిశ్శబ్ద గుండెపోటు ముప్పు మధ్య, బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (BHU)లోని రసాయన శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేకమైన సాంకేతికతను అభివృద్ధి చేశారు. వారు అధిక ఖచ్చితత్వం, వేగంతో రక్తంలోని C-రియాక్టివ్ ప్రోటీన్ (CRP) స్థాయిలను కొలవగల ఇంపెడిమెట్రిక్ సెన్సార్ను సృష్టించారు. Also Read:ENE 2: […]
ఇవాళ గ్రూప్-1 పై తెలంగా హైకోర్టు తీర్పు వెల్లడించాల్సి ఉండగా వాయిదా పడింది. తీర్పు ఇంకా రెడీ కాలేదని హైకోర్టు డివిజన్ బెంచ్ వెల్లడించింది. గ్రూప్-1 పై ఇవాళ వెలువరించాల్సిన తీర్పును వచ్చేనెల 5కు వాయిదా వేసింది. హైకోర్టు తీర్పుతో 563 మంది గ్రూప్-1 అధికారుల భవితవ్యం తేలనున్నది. టీజీపీఎస్సీ 2024 లో గ్రూప్ 1 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్షలో అవకతవకలు జరిగాయని హైకోర్టును ఆశ్రయించారు సెలెక్ట్ కాని అభ్యర్థులు. విచారణ అనంతరం సెలెక్షన్ […]