ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి గంగామాతకు ప్రత్యేక పూజలు చేస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. ఈ నెల 26 వరకు కుంభమేళా కొనసాగనున్నది. సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు మహా కుంభమేళాలో పాల్గొంటున్నారు. తాజాగా వ్యాపార దిగ్గజం, అపర కుభేరుడు ముకేశ్ అంబానీ కుటుంబం మహా కుంభమేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో […]
స్మార్ట్ పరికరాల రాకతో హ్యూమన్ లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా స్మార్ట్ టీవీలు థియేటర్ ఎక్స్ పీరియెన్స్ ను ఇస్తున్నాయి. ఓటీటీ యాప్స్ అందుబాటులోకి రావడంతో స్మార్ట్ టీవీల్లోనే నచ్చిన కంటెంట్ ను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కాగా అప్ డేటెడ్ వర్షన్స్ తో లేటెస్ట్ ఫీచర్లతో స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉంటున్నాయి. బడ్జెట్ ధరల్లోనే లభ్యమవుతున్నాయి. మీరు ఈ మధ్యకాలంలో కొత్త స్మార్ట్ టీవీ కొనాలని ప్లాన్ చేస్తున్నట్లైతే ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ […]
యంగ్ లీడర్, పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు యుద్ధ విమానంలో ప్రయాణించారు. యుద్ధ విమానం నుంచి మంత్రి రామ్మోహన్ నాయుడు విజయ సంకేతం చూపిస్తూ గాల్లో దూసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింటా వైరల్ గా మారాయి. బెంగళూరులో ప్రతిష్టాత్మకమైన ఏరో ఇండియా 2025 ప్రదర్శనలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్ జేటీ-36 యశస్ యుద్ధ విమానంలో రామ్మోహన్ నాయుడు ప్రయాణించారు. పీఎం మోడీ పిలుపునిచ్చిన […]
ప్రముఖ ఎలక్ట్రానిక్ తయారీ సంస్థ శాంసంగ్ సరికొత్త మోడల్స్ ను మార్కెట్ లోకి తీసుకొస్తోంది. శాంసంగ్ ఫోన్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. మతిపోయే ఫీచర్లు, బడ్జెట్ ధరల్లోనే లభ్యమవుతుండడంతో సేల్స్ లో దూసుకెళ్తోంది. కాగా టెక్ దిగ్గజం శాంసంగ్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది. రూ. 10 వేల ధరలోనే 5G మొబైల్ ను తీసుకొస్తున్నట్లు సమాచారం. శాంసంగ్ గత వారం ఫ్లిప్కార్ట్ ద్వారా గెలాక్సీ F సిరీస్ యొక్క గెలాక్సీ […]
వేసవి ముందు మందు బాబులకు బిగ్ షాక్ తగిలింది. మండుటెండల్లో కూల్ కూల్ బీరు తాగి చిల్ అవుదామనుకునే బీరు ప్రియులకు పెరిగిన ధరలు షాకిస్తున్నాయి. బీర్ల ధరలు పెరగడంతో బీరు లవర్స్ ఉసూరుమంటున్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో బీరుపై 15 శాతం పెంచింది. పెరిగిన బీర్ల ధరలు నేటి నుంచి (ఫిబ్రవరి 11 2025)అమల్లోకి రానున్నాయి. రిటైర్డ్ జడ్జీ జైస్వాల్ కమిటి సిఫార్సు మేరకు ప్రభుత్వం బీర్ల ఎమ్మార్పీ ధరలపై 15 శాంతం […]
నంగునూర్ (మం) కొనాయిపల్లిలో వెంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ యాదాద్రితో సహా ఎన్నో దేవాలయాలను అభివృద్ధి చేశారని తెలిపారు. రేవంత్ సర్కార్ 15 నెలల్లో దేవాలయాలకు ఒక్క రూపాయి ఇవ్వలేదు.. ఒక్క ఆలయాన్ని అభివృద్ధి చేయలేదని వెల్లడించారు. దేవుళ్ళపై ప్రమాణం చేసి మాట తప్పిన వ్యక్తి సిఎం రేవంత్ రెడ్డి అని […]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈరోజు జీహెచ్ఎంసీ రిటర్నింగ్ అధికారి వద్ద నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. నాలుగు నామినేషన్లలో రెండు కాంగ్రెస్, రెండు బిఆర్ఎస్ నుంచి దాఖలయ్యాయి. బీఆర్ఎస్ నుంచి నామినేషన్ దాఖలు చేసిన కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, అడ్డగుట్ట కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి. కాంగ్రెస్ నుంచి నామినేషన్లు దాఖలు చేసిన హిమాయత్ నగర కార్పొరేటర్ మహాలక్ష్మి గౌడ్, రామచంద్రాపురం కాంగ్రెస్ కార్పొరేటర్ పుష్ప. Also Read: […]
పదోతరగతి పాసై ఖాళీగా ఉన్నారా? ఉద్యోగం లేదని వర్రీ అవుతున్నారా? టెన్త్ అర్హతతో మంచి ప్రభుత్వం కోసం చూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూ్స్. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే ఛాన్స్ వచ్చింది. తాజాగా ఇండియా పోస్ట్ వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 21,413 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనున్నది. బ్రాంచ్ పోస్ట్మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్మాస్టర్ (ABPM), గ్రామీణ […]
సండే వచ్చిందంటే చాలు చికెన్ ప్రియులకు ఇంట్లో చికెన్ ఉండాల్సిందే. కొందరైతే ప్రతిరోజు తినడానికి కూడా వెనకాడరు. చికెన్ తో వెరైటీ రెసిపీలు చేసుకుని లాగించేస్తుంటారు. అయితే కొద్ది రోజుల క్రితం వరకు కొండెక్కిన చికెన్ ధరలు నేల చూపుస్తున్నాయి. ఉన్నట్టుండి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. చికెన్ కిలో రూ. 30 కే వచ్చేస్తోంది. ఇది తెలిసిన చికెన్ లవర్స్ ఎగిరి గంతులేస్తున్నారు. అయితే చికెన్ ధరలు పడిపోవడానికి గల కారణం ఏంటంటే బర్డ్ ఫ్లూ ప్రభావం. […]
ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే కోట్లు కుమ్మరించినా తిరిగి ఆరోగ్యాన్ని పొందుతారనే గ్యారంటీ లేదు. అందుకే ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు అనే విషయాన్ని మీరు మోషన్ కి వెళ్లే విధానాన్ని బట్టి చెప్పొచ్చు. అంటే మీ గట్ హెల్తీగా ఉంటే.. మీరు ఆరోగ్యంగా ఉన్నట్లే. గట్ ఆరోగ్యంపైనే శరీర ఆరోగ్యం ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. అలాంటి హెల్తీ గట్ మీ సొంతం కావాలి అంటే పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు […]