-
Jio Recharge Plan: నెట్ఫ్లిక్స్తో వస్తున్న చౌకైన జియో 5G రీఛార్జ్ ప్లాన్.. ధర వివరాలివే
రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం నెట్ ఫ్లిక్స్ ప్రయోజనాలతో కూడిన చౌకైన 5జీ రిఛార్జ్ ప్లాన్ ను అందుబాటులో ఉంచింది. ప్లాన్ ధర రూ.1,299 ఇది చాలా కాలంగా ఉంది. ఈ ప్లాన్కు చిన్న అప్గ్రేడ్ లభించింది. నెట్ఫ్లిక్స్తో పాటు, ఈ ప్లాన్ ఇప్పుడు మరొక ప్రయోజనాన్ని అందిస్తుంది, ఇది చాలా ఆకట్టుకుంటుంది. దాని గురించి మరింత తెలుసుకుందాం. టెలికామ్టాక్ ప్రకారం, రిలయన్స్ జియో రూ. 1299 ప్రీపెయిడ్ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్, 2GB […] -
Ghaziabad: భర్త నాలుక కొరికిన భార్య.. ట్విస్ట్ మామూలుగా లేదుగా ?
ఇటీవలి కాలంలో ఇష్టం లేని పెళ్లి, పెళ్లికి ముందే లవ్ ఎఫైర్స్ ఉండడంతో పెళ్లైన కొన్ని నెలలకే గొడవలు మొదలవుతున్నాయి. కొందరు డివోర్స్ తీసుకుంటుండగా మరికొందరు దారుణాలకు ఒడిగడుతూ భార్యాభర్తలు ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లోని మోడీ నగర్లోని ఒక కాలనీలో సోమవారం రాత్రి 1 గంటల ప్రాంతంలో జరిగిన వివాదం తర్వాత, కోపంతో ఉన్న భార్య తన భర్త నాలుకను పళ్లతో కొరికింది. తీవ్రంగా గాయపడిన భర్తను మొదట నగరంలోని ఓ ప్రైవేట్ […] -
Sunita Williams: 27 ఏళ్ల జర్నీకి గుడ్ బై.. సునీతా విలియమ్స్ నాసా నుంచి రిటైర్డ్..
నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) ట్రైల్బ్లేజింగ్ వ్యోమగామి సునీతా విలియమ్స్, రికార్డు స్థాయిలో స్పేస్ వాక్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో తొమ్మిది నెలల కష్టకాలం గడిపినందుకు ప్రసిద్ధి పొందారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో తొమ్మిదిన్నర నెలలుగా 10 రోజుల అంతరిక్ష యాత్ర సాగించిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ 27 సంవత్సరాల తర్వాత పదవీ విరమణ చేశారు. మంగళవారం నాసా ప్రకటించిన పదవీ విరమణ గత క్రిస్మస్ తర్వాత, డిసెంబర్ 27, […] -
Will Malajczuk: వైభవ్ సూర్యవంశీ రికార్డును బ్రేక్ చేసిన ఆసిస్ ప్లేయర్.. యూత్ వన్డేలో ఫాస్టెస్ట్ సెంచరీతో సంచలనం
అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 16వ మ్యాచ్లో, ఆస్ట్రేలియా అండర్ 19 క్రికెట్ జట్టు ఓపెనర్ విల్ మలజ్చుక్ తన ఇన్నింగ్స్తో సంచలనం సృష్టించాడు. అండర్ 19 ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన రికార్డును సృష్టించాడు. అలాగే, యూత్ వన్డేలో వైభవ్ సూర్యవంశీని దాటి వేగవంతమైన సెంచరీ సాధించడంలో నంబర్ 2 అయ్యాడు. 2026 అండర్-19 వన్డే ప్రపంచ కప్లో 16వ మ్యాచ్లో జపాన్ అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్లో […] -
IND vs NZ: 785 రోజుల తర్వాత ఇషాన్ కిషన్ తిరిగి T20I లకు.. కన్ఫార్మ్ చేసిన కెప్టెన్ సూర్య
భారత్-న్యూజిలాండ్ మధ్య 5 టీ20 ల సిరీస్ నేటి నుంచి ప్రారంభంకానుంది. జనవరి 21, బుధవారం ఇరు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగనున్నది. 785 రోజుల తర్వాత యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ T20I లకు తిరిగి వచ్చాడు. ఈ విషయాన్ని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ధృవీకరించారు. నాగ్పూర్లో జరిగే ఈ మ్యాచ్లో కిషన్ భారత్ తరపున 3వ ప్లేస్ లో బ్యాటింగ్ చేయనున్నాడు. ఇషాన్ కిషన్ చివరిసారిగా నవంబర్ 28, 2023న ఆస్ట్రేలియాతో […] -
RRB Group D: రైల్వేలో 22,000 గ్రూప్ డి పోస్టులు.. కొత్త అప్లికేషన్ డేట్ ఇదే
రైల్వే గ్రూప్ డి రిక్రూట్మెంట్ 2026 కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగులకు బిగ్ అప్డేట్. జనవరి 21న ప్రారంభం కావాల్సిన 22,000 ఖాళీగా ఉన్న గ్రూప్ డి లెవల్ 1 పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ఇప్పుడు వాయిదా పడింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) జారీ చేసిన సవరించిన నోటిఫికేషన్ ప్రకారం, ఈ నియామకానికి దరఖాస్తు ప్రక్రియ జనవరి 31న ప్రారంభమవుతుంది. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 2, 2026. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 22,000 గ్రూప్ […] -
BCCI Annual Contracts: గ్రేడ్ A+ ను రద్దు చేసే యోచనలో బీసీసీఐ..! రోహిత్, కోహ్లీ లకు భారీ నష్టం తప్పదా?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొత్త కేంద్ర కాంట్రాక్ట్ సిస్టమ్ ను ప్రవేశపెట్టనున్నది. దీని కింద గ్రేడ్ A ప్లస్ కేటగిరీ రద్దు చేయనున్నట్లు సమాచారం. BCCI వర్గాల సమాచారం ప్రకారం, బోర్డు ఈ కొత్త నమూనాను ఆమోదిస్తే, టీం ఇండియా దిగ్గజ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల గ్రేడ్ ను తగ్గించే అవకాశం ఉంది. ఇద్దరు సీనియర్ ఆటగాళ్లను గ్రేడ్ Bలో ఉంచొచ్చని తెలుస్తోంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, కేంద్ర […] -
Diseases: భారత్ లో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధులు ఇవే..!
దేశంలో సీజనల్, ధీర్ఘకాలిక వ్యాధుల భారిన పడి చాలా మంది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సకాలంలో రోగ నిర్ధారణ కాక, సరైన చికిత్స లభించక మృత్యువాత పడుతున్నారు. గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు, మధుమేహం, క్యాన్సర్, నవజాత శిశువుల సమస్యల కారణంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది మరణిస్తున్నారు. ఈ వ్యాధులలో చాలా వరకు సకాలంలో గుర్తించడం ద్వారా నివారించవచ్చు. ఏ వ్యాధి నుండి మరణం అకస్మాత్తుగా జరగదు. అవగాహన లేకపోవడం, పేలవమైన జీవనశైలి, ఆలస్యమైన […] -
E-Rickshaw: ఈ-రిక్షా డ్రైవర్లకు షాక్.. భద్రత దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
బీహార్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జాతీయ, రాష్ట్ర రహదారులపై ఈ-రిక్షాల ప్రయాణాన్ని నిషేధించింది. ఈ-రిక్షాలు తక్కువ వేగం, బలహీనమైన బ్రేకింగ్ వ్యవస్థల కారణంగా హైవేలపై తీవ్రమైన ప్రమాదాలకు కారణమవుతాయని రవాణా శాఖ పేర్కొంది. అయితే, ఈ నిర్ణయం వేలాది మంది ఈ-రిక్షా డ్రైవర్ల జీవనోపాధిపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది డ్రైవర్ల సంపాదన, సాధారణ ప్రజలకు ప్రయాణ స్థోమత గురించి ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఈ ఉత్తర్వు బీహార్లోని దాదాపు 10,000 కిలోమీటర్ల రోడ్లపై ప్రభావం […] -
Medak: మొబైల్ లో గేమ్స్ ఆడొద్దు అన్నందుకు యువతి షాకింగ్ డెసిషన్
ఇటీవలి కాలంలో యువతీ యువకులు చిన్న చిన్న కారణాలకే క్షణికావేశంలో దారుణాలకు ఒడిగడుతున్నారు. చదువులో రాణించడం లేదని, జాబ్ రావడం లేదని, లవ్ ఫెయిల్ అయ్యిందని, తల్లిదండ్రులు మందలించారని ఇలా రకరకాల కారణాలతో తనువులు చాలిస్తున్నారు. తాజాగా మెదక్ జిల్లా హావేలిఘనపూర్ (మం) ముత్తాయిపల్లిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మొబైల్ లో గేమ్స్ ఆడొద్దని తల్లిదండ్రులు మందలించినందుకు 19 ఏళ్ల యువతి షాకింగ్ డెసిషన్ తీసుకుంది. Also Read:Tamil Nadu: స్టాలిన్ సర్కార్కు గవర్నర్ షాక్.. ప్రసంగించకుండా […]
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!