-
Pakistan Airstrikes: ఆఫ్ఘన్ సరిహద్దులో పాకిస్తాన్ వైమానిక దాడి..19 మంది మృతి
ఆదివారం తెల్లవారుజామున ఆఫ్ఘన్ సరిహద్దు సమీపంలోని ఉగ్రవాద స్థావరాలపై లక్ష్యంగా దాడులు చేసినట్లు పాకిస్తాన్ పేర్కొంది. పాకిస్తాన్లో ఇటీవల జరిగిన ఆత్మాహుతి దాడులకు కారణమైన ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్లు పాకిస్తాన్ పేర్కొంది. ఈ వైమానిక దాడుల్లో అనేక మంది మరణించినట్లు సమాచారం. తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP), దాని అనుబంధ సంస్థలకు చెందిన ఏడు శిబిరాలపై సైన్యం ఇంటలిజెన్స్ బేస్డ్ సెలెక్టివ్ ఆపరేషన్లను నిర్వహించిందని పాకిస్తాన్ సమాచార మంత్రి అత్తౌల్లా తరార్ ఆదివారం […] -
Fake Universities Across India: దేశవ్యాప్తంగా 32 యూనివర్సిటీలను ఫేక్ గా ప్రకటించిన యూజీసీ..
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC), భారతదేశం అంతటా 32 నకిలీ విశ్వవిద్యాలయాలుగా పనిచేస్తున్నట్లు గుర్తించింది. అవి జారీ చేసే డిగ్రీలు ఉపాధి, ఉన్నత విద్యకు చెల్లవని హెచ్చరించింది. ఢిల్లీలో అత్యధికంగా 12 సంస్థలు ఉన్నాయి, తరువాత ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాలు ఉన్నాయి. అడ్మిషన్ కంటే ముందు సంస్థల గుర్తింపు స్టేటస్ ను ధృవీకరించాలని విద్యార్థులను కోరారు. ఈ సంస్థలు కేంద్ర ప్రభుత్వం లేదా ఏ రాష్ట్ర ప్రభుత్వం నుండి గుర్తింపు పొందలేదని కమిషన్ పేర్కొంది. UGC చట్టంలోని […] -
Motorola Edge 70 Fusion: మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ రిలీజ్ కు రెడీ.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా
మోటరోలా ఫోన్స్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్, కెమెరా క్వాలిటీ, ప్రాసెసర్, హైటెక్ ఫీచర్స్ మొబైల్ లవర్స్ ను అట్రాక్ట్ చేస్తున్నాయి. మోటరోలా భారత్ లో మరో పవర్ ఫుల్ ఫోన్ను విడుదల చేసేందుకు రెడీ అయ్యింది. దీనిని మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్గా పరిచయం చేయనున్నారు. ఈ ఫోన్లో 7000mAh బ్యాటరీ, 12GB RAM ఉంటాయి. కంపెనీ ఈ ఫోన్ను ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్లో లిస్ట్ చేసింది. […] -
Redmi Note 14 Pro Plus: ఖరీదైన రెడ్ మీ ఫోన్ చౌక ధరకే.. 6,200mAh బ్యాటరీ, 1.5K OLED డిస్ప్లే
మీరు రూ. 30,000 కంటే తక్కువ ధరకు మంచి ఫీచర్లు కలిగిన స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయాలనుకుంటే, Redmi Note 14 Pro Plus బెస్ట్ ఆప్షన్ కావచ్చు. రూ. 34,999 MRP ఉన్న ఈ ఫోన్ ప్రస్తుతం Flipkartలో తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఫ్లాట్ డిస్కౌంట్తో పాటు, మరికొన్ని ఆఫర్లు కూడా ఉన్నాయి. Redmi Note 14 Pro Plus 120Hz రిఫ్రెష్ రేట్తో 6.67-అంగుళాల 1.5K OLED డిస్ప్లేను కలిగి ఉంది. డస్ట్ అండ్ […] -
Jio Rs 365 Recharge Plan: జియో చౌకైన రీఛార్జ్ ప్లాన్.. 25GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ మరెన్నో బెనిఫిట్స్
రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం క్రేజీ ప్లాన్ ను తీసుకొచ్చింది. తక్కువ ధరకే ఎక్కువ రోజుల వ్యాలిడిటీని అందించే రూ. 365 రీఛార్జ్ ప్లాన్ను కంపెనీ ప్రారంభించింది. యూజర్లు డేటా, కాలింగ్, SMS, టాక్ టైమ్ను పొందుతారు. ఈ జియో ప్లాన్ అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తుంది. రూ. 365 ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అపరిమిత వాయిస్ కాలింగ్ను అందిస్తుంది. ఈ రీఛార్జ్ రోజుకు 25GB డేటా మరియు 100 SMSలను అందిస్తుంది. […] -
T20 WC 2026: సెమీస్ లో భారత్-పాక్ క్లాష్?.. మాజీ భారత క్రికెటర్ల షాకింగ్ ప్రిడిక్షన్స్!
T20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 రౌండ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మాజీ భారత క్రికెటర్లు సెమీఫైనలిస్టులను (టాప్-4 జట్లు) ప్రిడిక్ట్ చేశారు. స్టార్ స్పోర్ట్స్ వీడియోలో వారి అభిప్రాయాలు వెల్లడయ్యాయి. చాలామంది భారత్, సౌతాఫ్రికా జట్లను సెమీస్ కి అర్హత సాధిస్తాయని భావిస్తున్నారు. కానీ కొందరు వరుణ్ ఆరన్, సంజయ్ బంగార్ వంటి వారు పాకిస్తాన్ను కూడా సెమీస్ కి చేరుతుందని అంచనా వేశారు. దీంతో భారత్ vs పాకిస్తాన్ సెమీఫైనల్ మళ్లీ […] -
Terrorist Conspiracy: హైదరాబాద్ లో ఉగ్రకుట్రకు ప్లాన్.. చంచల్ గూడ జైలు ములాకత్ నుంచి విధ్వంసానికి పథకం!
హైదరాబాద్ లో ఉగ్రకుట్రకు ప్లాన్ జరుగుతున్నట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. చంచల్ గూడ జైలు మూలకత్ నుంచి ఉగ్రకుట్రకు ప్లాన్ చేస్తు్న్నట్లు అనుమానిస్తున్నారు. నగరంలో విధ్వంసానికి పథకం రచించినట్లు నిఘా వర్గాలు అనుమానం. జైలు నుంచే ప్రణాళికలు సాగినట్లు అనుమానిస్తున్నారు. వరుస పేలుళ్లకు కుట్ర చేస్తారన్న కేసులో ముగ్గురు నిందితులను ఇప్పటికే అరెస్టు చేశారు. Also Read:Student Suicide: మీనాక్షికి పదే పదే ఫోన్ చేసిన రహీం.. ఉరేసుకుని యువతి సూసైడ్ నగరంలోని మూసారాంబాగ్, […] -
2 Crore Tax Notice: రూ.6,000 సంపాదించే వ్యక్తికి రూ. 2 కోట్ల ట్యాక్స్ నోటీస్ జారీ.. ఈ తప్పు చేస్తే మీకు కూడా..!
ఆదాయ పన్ను శాఖ జారీ చేసిన ట్యాక్స్ నోటీస్ ఓ వ్యక్తికి ముచ్చెమటలు పట్టించింది. ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థ్నగర్ జిల్లా దుమారియాగంజ్ తహసీల్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడికి సుమారు రూ.2 కోట్ల పన్ను చెల్లించాలని డిమాండ్ చేస్తూ GST శాఖ నోటీసు జారీ చేసింది. నోటీసులతో బాధితుడు ఓం ప్రకాష్ వర్మ షాక్ అయ్యాడు. రూ.6,000 సంపాదించే వ్యక్తికి కోట్ల రూపాయల ట్యాక్స్ నోటీస్ జారీ చేయడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. Also Read:Ambati Rambabu: అంబటి […] -
Forensic Science Lab: ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అగ్ని ప్రమాదంలో కీలక మలుపు.. 1100 ఫైల్స్ దగ్ధం
ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో కీలక మలుపు చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదంలో పదకొండు వందల కేసు ఫైల్స్ దగ్ధం అయినట్టు నాగాపూర్ ప్రత్యేక బృందం గుర్తించింది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో ఉన్న సగం ఫైల్స్ దగ్దం అయినట్టు గుర్తించారు. 1100 కేసుల డాటా రికవరీ కోసం నాగాపూర్ ప్రత్యేక బృందం యత్నం చేసింది. కానీ, కేసుల డేటా రికవరీ కావడం కష్టం అని తేల్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసుల […] -
Pakistani Girl: పాక్ ఆర్మీని ట్రోల్ చేసిన పాకిస్తానీ యువతి.. భారత సైన్యంతో యుద్ధం జరిగితే పాక్ నాశనమే అంటూ..
ఇటీవల సోషల్ మీడియాలో పాకిస్తాన్ యువతి మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. భారత్, పాకిస్తాన్ సైన్యం, పోకె గురించి మాట్లాడుతున్న ఒక పాకిస్తానీ యువతి ఇటీవల వైరల్ అయిన వీడియో ఆన్లైన్లో చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోలో ఆ యువతి పాకిస్తాన్ సైన్యం బలహీనతలను, భారత సైన్యంతో పోలిస్తూ బహిరంగంగా విమర్శించింది. ఆమె మాటలు చాలా మందిని ఆశ్చర్యపరిచాయి. నెట్టింటా భారీ చర్చకు దారితీశాయి. Also Read:Love Tragedy: నమ్మి సర్వస్వం ఇచ్చింది.. ప్రియుడి వేధింపులకు […]
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!