టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కొత్త లుక్ లో దర్శనమిచ్చారు. ధోని ధరించిన మ్యూజికల్ షర్ట్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ షర్ట్ పై పియానో, దాని నోట్స్ ప్రింట్ చేసి ఉన్నాయి. ఆ షర్ట్ ధర అభిమానులలో ఉత్సుకతను రేకెత్తించింది. క్రికెట్ గ్రౌండ్ లో తన ఆటతీరుతో ప్రజల హృదయాలను గెలుచుకున్న మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు కొత్త అవతారంలో కనిపించనున్నారు. భారత మాజీ కెప్టెన్ జార్ఖండ్ పర్యాటక శాఖ బ్రాండ్ […]
సొంత కారు కొనుక్కోవాలని కలలు కంటుంటారు. మీరు కూడా కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ఛాన్స్ ను వదులుకోవద్దు. బ్రిటిష్ ఆటోమేకర్ MG మోటార్స్, జూలై 2025లో తన కార్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. మీరు ఈ నెలలో MG కారు కొనబోతున్నట్లయితే, ముందుగా మీ సమీపంలోని షోరూమ్ని సందర్శించి డిస్కౌంట్ ఆఫర్ల గురించి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. నగరం, షోరూమ్, వేరియంట్ను బట్టి అనేక నగరాల్లో ఈ కార్లపై […]
టెన్త్ అర్హతతో ఉద్యోగాల కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే మీకు ఇదే మంచి ఛాన్స్. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ వివిధ యూనిట్లలో ఆర్టిసన్ గ్రేడ్-IV పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 515 పోస్టులను భర్తీ చేయనున్నది. ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫౌండ్రీమన్ పోస్టులు భర్తీచేయనున్నారు. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు కనీసం 60%, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 55% మార్కులతో టెన్త్ ఉత్తీర్ణతతో పాటు […]
నేటి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. చాలా కంపెనీలు కూడా AIని ఉపయోగించడం ప్రారంభించాయి. ఇప్పుడు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ జియో ప్లాట్ఫామ్స్ తన సెట్-టాప్ బాక్స్ (STB) వినియోగదారుల కోసం JioPC అనే క్లౌడ్-ఆధారిత వర్చువల్ డెస్క్టాప్ సేవను ప్రారంభించింది. ఈ సేవ AIపై కూడా నడుస్తుంది. JioPC అనే ఈ AI-ఆధారిత సేవ వారి సెట్-టాప్ బాక్స్ ద్వారా “ఏదైనా టీవీని పూర్తిగా పనిచేసే కంప్యూటర్గా మార్చగలదని” […]
ఆశాడ మాసం ప్రారంభం అయితే చాలు తెలంగాణలో బోనాల పండగ సందడి అంతా ఇంతా కాదు. పల్లె పట్నం అనే తేడా లేకుండా బోనాల సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఇక హైదరాబాద్ లో ఉజ్జయిని, గోల్కోండ, లష్కర్ బోనాల పండగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా రెండ్రోజుల పాటు వైన్ షాపులు మూతపడనన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో వైన్స్ షాపులు మూసి వేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం ఉదయం 6 […]
హైదరాబాద్ లో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కల్లు కాంపౌండ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మూడు టీములుగా ఏర్పడి మూడు వేరు వేరు ప్రాంతాల్లో దాడులు చేశారు. అనుమతి లేకుండా నడిపిస్తున్న కళ్ళు దుకాణాలపై ఎక్సైజ్ పోలీసుల దృష్టిసారించారు. కల్తీ కల్లు ఘటనలపై తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. శేర్లింగంపల్లి సిద్దిక్ నగర్ లో కల్లు కాంపౌండ్ పై దాడి చేశారు. అనుమతి లేకుండా కల్లు కాంపౌండ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. Also Read:IND vs ENG: రిషబ్ […]
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో మూడో మ్యాచ్ చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరుగుతోంది. భారత బ్యాట్స్ మెన్స్ ఇంగ్లీష్ బౌలర్లను ఉతికారేస్తున్నారు. రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్ లో కూడా సిక్సర్లు కొట్టడంలో మాస్టర్ అని మరోసారి నిరూపించుకున్నాడు. ఇప్పటివరకు ఇంగ్లాండ్ పై టెస్ట్ క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును పంత్ క్రియేట్ చేశాడు. పంత్ తన టెస్ట్ కెరీర్లో 17వ అర్ధ సెంచరీ సాధించాడు. […]
ప్రజా రవాణా వ్యవస్థలో ఆర్టీసీ కీలకం. అయితే కొంతమంది ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యం, ప్రవర్తనల కారణంగా ప్రయాణికులు గురవుతున్నారు. కొందరు మద్యం తాగి బస్సులను నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. డ్రైవర్, కండక్టర్ మద్యం మత్తులో ఉండడంతో బస్సులోని ప్రయాణికులు ప్రాణ భయంతో వణికిపోయారు. మహారాష్ట్ర రాష్ట్ర రవాణా శాఖ నిర్లక్ష్యంపై ప్రజలు మండిపడుతున్నారు. Also Read:Asim Munir: సైనిక ప్రభుత్వం దిశగా పాకిస్తాన్, షహబాజ్ షరీఫ్కు ఆసిమ్ మునీర్ […]
దొంగలు, దోపిడీదారులపై ఉక్కుపాదం మోపాల్సిన ఓ కానిస్టేబుల్ అలాంటి వారికి సపోర్ట్ చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నాడు. కంచె చేను మేసినట్లుగా కానిస్టేబుల్ వ్యవహరిస్తున్నాడు. అతడే మహారాష్ట్రకు చెందిన కానిస్టేబుల్ సందీప్. తాజాగా ఆదిలాబాద్ జిల్లా లో బ్లాక్ మెయిలింగ్ ముఠా గుట్టు రట్టైంది. పశువుల రవాణా వాహన దారుల వద్ద డబ్బుల వసూల్ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. రౌడీ షీటర్ రోహిత్ షిండే, మహారాష్ట్ర యావత్ మాల్ కానిస్టేబుల్ నీడలో వాహనాల వద్ద బ్లాక్మెయిలింగ్ కు […]
సాగరతీరం విశాఖలో మరో క్రికెట్ సందడి మొదలవ్వబోతోంది.. ఆంద్రా ప్రీమియర్ లీగ్ సీజన్-4 ప్రారంభం కాబోతుంది. మూడు సీజన్ లలో ఎందరో ప్లేయర్స్ కు మంచి ప్లాట్ ఫామ్ గా మారిన ఆంద్ర ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ACA ప్రతినిధులు.. ఏసిఏ-విడిసిఏ స్టేడియంలో వచ్చేనెల 8వ తేదీ నుంచి ఏపీఎల్ సీజన్ 4 ప్రారంభం కాబోతుంది. ఈ నెల 14 న ప్లేయర్స్ ఆక్షన్ జరగబోతుంది.. ఈసారి 7 […]