మెదక్ జిల్లా చిన్నశంకరంపేట పెట్రోల్ పంప్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మద్యం మత్తులో రోడ్డు ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. నలుగురు యువకులు ఫ్రెండ్ బర్త్ డే కోసం ఎర్టీగా కారు రెంట్ కి తీసుకుని వెళ్లారని తెలిపారు. బర్త్ డే పార్టీలో మద్యం సేవించినట్లు వెల్లడించారు. Also Read:Kissing: […]
మాంచెస్టర్లో భారత, ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాల్గవ మ్యాచ్ డ్రాగా ముగిసింది. చివరి టెస్ట్ జూలై 31 నుంచి లండన్ లో జరుగనుంది. కాగా ఐదో టెస్టుకు సిరీస్ హీరో పంత్ దూరం అయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. రిషబ్ పంత్ గాయం కారణంగా ఐదవ టెస్ట్ కు దూరమయ్యాని తెలిపింది. అతని స్థానంలో వికెట్ కీపర్, బ్యాటర్ ఎన్ జగదీశన్ ను జట్టులోకి తీసుకున్నారు. బోర్డు 5వ టెస్ట్ కు కొత్త జట్టును […]
ఇటీవలి కాలంలో భర్తలను భార్యలు అంతమొందిస్తున్న ఘటనలు ఎక్కువైపోయాయి. పతియే ప్రత్యక్ష దైవం అన్న దగ్గర్నుంచి కాటికి పంపే స్థితికి చేరుకున్నారు కొందరు భార్యలు. తాజాగా హైదరాబాద్లో మరో దారుణం వెలుగుచూసింది. కుత్బుల్లాపూర్లో దారుణం చోటుచేసుకుంది. భర్త రాందాస్ను చంపేందుకు నలుగురు యువకులతో కలిసి భార్య జ్యోతి ప్లాన్ చేసింది. బౌరంపేటలో రాందాస్కు మద్యం తాగించి, యువకులతో బీర్బాటిళ్లతో దాడి చేయించింది. దాడి అనంతరం రాందాస్ అపస్మారకస్థితిలోకి వెళ్లడంతో చనిపోయాడనుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు యువకులు. Also […]
మాంచెస్టర్ టెస్ట్లో భయం, ఉత్కంఠ, ఆనందం నిండిన పూర్తి ప్యాకేజీ కనిపించింది. రెండో ఇన్నింగ్స్లో భారత్ ఒక్క పరుగు చేయకుండానే 2 వికెట్లు కోల్పోయింది. దీని తర్వాత, కెఎల్ రాహుల్, కెప్టెన్ శుభ్మాన్ గిల్ నాల్గవ రోజు ముగింపు వరకు, చివరి రోజు ప్రారంభం వరకు మ్యాచ్ను డ్రా చేసుకోవడానికి చాలా కష్టపడ్డారు. వారిద్దరూ కలిసి 417 బంతులు ఆడారు. దీని తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా సెంచరీలు చేసి ఇంగ్లాండ్ […]
డిజిటల్ పేమెంట్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక చెల్లింపుల స్వరూపమే మారిపోయింది. కిరాణా షాపు నుంచి మొదలుకుని షాపింగ్ మాల్స్ వరకు అన్నింటికి ఆన్ లైన్ ద్వారానే చెల్లింపుల చేస్తున్నారు. అయితే కొన్ని రోజుల నుంచి రూ. 2000 కు మించిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధిస్తారు అనే ఊహాగానాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 2000 రూపాయలకు మించిన యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే ఆలోచన ప్రభుత్వం వద్ద లేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ […]
మాంచెస్టర్లో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాల్గవ టెస్ట్ మ్యాచ్కు రవీంద్ర జడేజా కింగ్ అయ్యాడు. మ్యాచ్ను ఓటమి నుంచి డ్రాకు తీసుకెళ్తున్నాడు. భారత్ రెండవ ఇన్నింగ్స్లో జడేజా అర్ధ సెంచరీ సాధించాడు. 86 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. దీంతో జడేజా ఇంగ్లాండ్లో 1000 టెస్ట్ పరుగులు కూడా పూర్తి చేశాడు. భారత ఆల్ రౌండర్ ఇంగ్లాండ్లో 30 టెస్ట్ వికెట్లు కూడా పడగొట్టాడు. ఈ విధంగా, విదేశీ గడ్డపై 1000 పరుగులు, 30 […]
కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే కొన్ని రోజులు వెయిట్ చేయండి. క్రేజీ ఫీచర్లతో వచ్చే నెల ఆగస్టులో బ్రాండెట్ కంపెనీలు దేశంలో తమ గొప్ప స్మార్ట్ఫోన్లను విడుదల చేయబోతున్నాయి. అవును, గూగుల్ తన పిక్సెల్ సిరీస్లో కొత్త ఫోన్లను విడుదల చేయబోతోంది. వివో తన V సిరీస్ను విడుదల చేయబోతోంది. దీనితో పాటు, ఒప్పో, రెడ్మి కూడా తమ కొత్త ఫోన్లను విడుదల చేయబోతున్నాయి. వచ్చే నెలలో లాంచ్ కానున్న ఈ […]
గత కొన్ని రోజులుగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. తెలంగాణలో నేడు వర్షం తెరిపిచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో రేపు, ఎల్లుండి వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రేపు, ఎల్లుండి శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. మిగతా జిల్లాలో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు ధవళేశ్వరం […]
కొన్ని ప్రేమ పెళ్లిళ్లు సక్సెస్ అవుతుండగా మరికొన్ని ప్రేమ పెళ్లిళ్లు విషాదంగా ముగుస్తున్నాయి. మనస్పర్థల కారణంగా.. కట్నం డిమాండ్ తో నవ వధువులు షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. బక్షి కా తలాబ్ (బికెటి) పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న అనురాగ్ సింగ్ భార్య సౌమ్య ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు, సౌమ్య ఇన్స్టాగ్రామ్లో ఒక భావోద్వేగ వీడియోను పోస్ట్ చేసింది. […]
22 మంది డాక్టర్లు, నర్సులపై చర్యలు చేపట్టేందుకు విచారణకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. 2020లో అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వాసుపత్రిలో జరిగిన నిర్వాహకాలపై చర్యలకు ఉపక్రమించారు. ఫిబ్రవరి, 2020లో ఏసీబి ఆకస్మిక తనిఖీలో అక్రమాలు వెలుగుచూశాయి. ఈ ఏడాది జూన్ లో ఏసీబీ అధికారులిచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకున్న మంత్రి చర్యలకు ఆదేశించారు. అవినీతి, పాలన వైఫల్యాలు, పర్యవేక్షణ లోపాల్ని గుర్తించారు. ఇన్పేషెంట్లపై తప్పుడు లెక్కలు.. మందుల వినియోగాన్ని సరిగా చూపని నర్సులు.. గత ప్రభుత్వ హయాంలో […]