విదేశీ విద్యార్థులకు బ్రిటిష్ ప్రభుత్వం షాకిచ్చింది. కఠినమైన నియమాలను ప్రవేశపెట్టే శ్వేతపత్రాన్ని బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది తమ చదువు పూర్తి చేసిన తర్వాత యూకేలో పనిచేయాలని ప్లాన్ చేసుకునే విద్యార్థులను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అత్యంత ముఖ్యమైన వలస సంస్కరణ ఏమిటంటే విదేశీ విద్యార్థులకు పోస్ట్-స్టడీ వర్క్ పర్మిట్ల వ్యవధిని తగ్గించడం. పోస్ట్-స్టడీ వర్క్ పర్మిట్ విదేశీ విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసిన తర్వాత యూకేలో పనిచేయడానికి అనుమతిస్తుంది. ఇది కీలకమైన వర్క్ పర్మిట్. Also […]
మధ్యప్రదేశ్ పోలీసులు ట్రాన్స్జెండర్లకు కానిస్టేబుళ్లుగా మారే అవకాశాన్ని అందిస్తున్నారు. ఈ మేరకు, స్టాఫ్ సెలక్షన్ బోర్డు నిర్వహించే కానిస్టేబుల్ నియామక పరీక్ష నోటిఫికేషన్లో మార్పులు చేశారు. బుధవారం సాయంత్రం జారీ చేసిన నోటిఫికేషన్లో పురుష, స్త్రీలతో పాటు ఇతర జెండర్ ఆప్షన్స్ ను చేర్చారు. వీరికి దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 22 వరకు గడువు ఇచ్చారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 6 గడువు ఉండేది. 2014లో, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వర్సెస్ యూనియన్ ఆఫ్ […]
ప్రముఖ స్టాండ్-అప్ కమెడియన్ కపిల్ శర్మ కెనడాకు చెందిన “క్యాప్స్ కేఫ్” గురువారం తెల్లవారుజామున మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. కేఫ్ పై తొమ్మిది నుంmr పది బుల్లెట్లు పేలాయి. కాల్పుల్లో అద్దాలు ధ్వంసం అయ్యాయి. కాల్పులకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించింది. ఈ నెలలో కపిల్ శర్మ కేఫ్ లో జరిగిన కాల్పుల్లో ఇది రెండవ సంఘటన, మొత్తం మీద మూడవ సంఘటన. కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ […]
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ప్రజల కోసం ఎప్పటికప్పుడు అద్భుతమైన ప్లాన్స్ ను తీసుకొస్తోంది. తాజాగా ఎల్ఐసీ రెండు కొత్త పథకాలను ప్రారంభించింది. మొదటిది LIC జన్ సురక్ష యోజన, ప్రత్యేకంగా తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తుల కోసం. రెండవది LIC బీమా లక్ష్మి యోజన, ప్రత్యేకంగా మహిళల కోసం. పాలసీల పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. Also Read:Pakistan Seeks US Help: తాలిబన్ల దాడితో గజగజలాడిన పాక్.. అగ్రరాజ్యాన్ని కాపాడాలని వేడుకున్న […]
పెర్ప్లెక్సిటీ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ స్మార్ట్ఫోన్ వినియోగదారులను హెచ్చరించారు. సోషల్ మీడియా వేదిక ద్వారా మీ స్మార్ట్ఫోన్ను హ్యాక్ చేసి, మీ బ్యాంక్ ఖాతాను కూడా ఖాళీ చేయగల నకిలీ యాప్కు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పోస్ట్లో, అరవింద్ శ్రీనివాస్ ఇలా రాసుకొచ్చారు.. “ప్రస్తుతం iOS యాప్ స్టోర్లో అందుబాటులో ఉన్న కామెట్ యాప్ నకిలీది. స్పామ్. ఈ యాప్ పెర్ప్లెక్సిటీ నుండి వచ్చింది కాదు. AI స్టార్టప్ యాప్ను విడుదల చేసినప్పుడు లేదా ప్రీ-రిజిస్ట్రేషన్కు అందుబాటులో […]
గుజరాత్ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్నందున, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తప్ప మిగతా మంత్రులందరూ తమ పదవులకు రాజీనామా చేశారు. అందిన సమాచారం ప్రకారం, మొదట బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ విశ్వకర్మ రాజీనామా చేశారు, ఆ తర్వాత మంత్రులందరూ ఒకరి తర్వాత ఒకరు రాజీనామా చేశారు. ఈ రాజీనామాలను విశ్వకర్మకు సమర్పించారు. Also Read:Electric Bikes: దీపావళికి ఎలక్ట్రిక్ బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?.. ఈ చౌకైన […]
పర్యావరణ హితం, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండడంతో ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం పెరిగింది. చాలా మంది పండగ వేళ కొత్త వెహికల్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తుంటారు. సింగిల్ ఛార్జ్ తో ఎక్కువ పరిధిని అందించే బైక్ లపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు కూడా ఎలక్ట్రిక్ బైక్ ను కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లతో పలు కంపెనీలకు చెందిన ఈవీలు అందుబాటులో ఉన్నాయి. ఓలా రోడ్స్టర్ ఎక్స్, రివోల్ట్ RV1, Ultraviolette […]
లగ్జరీ లైఫ్ కు అలవాటు పడో లేక ఆస్తులు కూడాబెట్టుకోవాలన్న అత్యాశనో ఏమో కానీ కొందరు ప్రభుత్వ అధికారులు లంచాలకు తెగబడుతున్నారు. లంచాలు తీసుకుని కోట్లుకు పడగలెత్తుతున్నారు. చేసిన పాపం ఎప్పటికైనా పండాల్సిందే కదా.. ఏసీబీ అధికారులకు పట్టుబడుతూ తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. తాజాగా మధ్య ప్రదేశ్ లో రిటైర్డ్ ఎక్సైజ్ అధికారి ఇంట్లో కరెన్సీ నోట్లు, బంగారు ఆభరణాలు గుట్టులు గుట్టలుగా వెలుగుచూశాయి. మధ్యప్రదేశ్లోని మినీ ముంబైలోని ఇండోర్లో, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రిటైర్డ్ […]
ఏజ్ ఎక్కువైపోయింది.. ఇక గవర్నమెంట్ జాబ్ సాధించలేనేమో అని వర్రీ అవుతున్నారా? మీ లాంటి వారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. భారత ప్రభుత్వ సంస్థ అయిన RITES (రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్) లిమిటెడ్ 600 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. Also Read:Uttar […]
మధ్యప్రదేశ్లో సుమారు రూ. 3 కోట్ల హవాలా దోపిడీకి సంబంధించి పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారు. సోమవారం, మహిళా DSP పూజా పాండేతో సహా 11 మంది పోలీసు అధికారులపై దోపిడీ, కిడ్నాప్, నేరపూరిత కుట్ర, ఇతర సెక్షన్ల కింద FIR నమోదు అయ్యింది. వీరిలో డీఎస్పీతో సహా ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేయగా, ముగ్గురు ఇంకా పరారీలో ఉన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఆదేశాల అనంతరం ఈ చర్య తీసుకున్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన […]