-
Seema Haider: 11 నెలల క్రితం ఒక ఆడపిల్లకు జన్మనిచ్చిన సీమా హైదర్.. ఆరోసారి తల్లైంది..
పాకిస్తాన్ నుండి భారత్ కి వలస వచ్చిన సీమా హైదర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె గ్రేటర్ నోయిడాలోని ఓ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ఆరవ బిడ్డకు తల్లి అయ్యింది. తల్లి, నవజాత శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత, సీమ తన భర్త సచిన్ మీనాతో కలిసి రబుపురలోని ఇంటికి చేరుకున్నారు. కొడుకు పుట్టడంతో కుటుంబంలో ఆనందం వెల్లువిరిసింది. సీమా 2023 నుండి […] -
Vivo V60 Lite 4G: 50MP కెమెరా, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, 6,500mAh బ్యాటరీతో.. కొత్త ఫోన్ను విడుదల చేసిన వివో
వివో తన 4G స్మార్ట్ఫోన్ రిఫ్రెష్ వెర్షన్గా V60 లైట్ 4G అనే మరో కొత్త ఫోన్ను విడుదల చేసింది. కంపెనీ ఈ ఫోన్ మొదటి వెర్షన్ను సెప్టెంబర్ 2025లో విడుదల చేసింది. అయితే, అప్ డేట్ మోడల్ ఇప్పుడు మునుపటి స్నాప్డ్రాగన్ 685 వెర్షన్ స్థానంలో కొత్త స్నాప్డ్రాగన్ 6s Gen 2 4G చిప్సెట్ను కలిగి ఉంది. హ్యాండ్సెట్ మిగిలిన స్పెసిఫికేషన్లు చాలావరకు ఒకేలా కనిపిస్తున్నాయి. కంపెనీ ఇంకా ధరను ప్రకటించలేదు. ఈ ఫోన్ […] -
TG EAPCET 2026: తెలంగాణ ఎప్ సెట్ పరీక్షలపై కీలక నిర్ణయం.. పరీక్ష పూర్తి కాగానే
తెలంగాణ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ, బీటెక్, బీ ఫార్మసీ వంటి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో సీట్ల భర్తీకి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ ఈఏపీసెట్ 2026) పరీక్షల షెడ్యుల్ విడుదలైన విషయం తెలిసిందే. తెలంగాణ ఎప్ సెట్ పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయ్ కుమార్ రెడ్డి , కన్వీనర్ ఎప్ సెట్ , జెఎన్టియూ హెచ్ మాట్లాడుతూ.. ఎప్ సెట్ పరీక్ష పూర్తి అవ్వగానే ప్రిలిమినరీ […] -
Actress Pratyusha: నటి ప్రత్యూష తల్లి సంచలన వ్యాఖ్యలు.. వాళ్లందరూ కుక్క చావు చస్తారంటూ..
సినీ నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. సిద్ధార్థ రెడ్డి పిటిషన్ ను సుప్రీంకోర్ట్ డిస్మిస్ చేసింది. నాలుగు వారాల్లో సిద్ధార్థ రెడ్డిని లొంగిపోవాలని సుప్రీంకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం తీర్పుపై నటి ప్రత్యూష తల్లి సరోజినిదేవి స్పందించారు. సరోజిని దేవి మాట్లాడుతూ.. “నాకు న్యాయం జరగలేదు.. నా కూతురు చంపబడిందనే చెబుతున్నాను.. సాక్ష్యాధారాలను తారుమారు చేశారు.. అన్ని సాక్ష్యాలు దొరికి ఉంటే జీవితం ఖైదు పడేది.. ముని స్వామి రిపోర్టును కోర్టులు […] -
CM Revanth Reddy: హైదరాబాద్ ప్రపంచ జీవవిజ్ఞాన రాజధానిగా ఎదుగుతోంది..
హైటెక్స్ లో బయో ఏషియా 2026 సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. హైదరాబాద్ అంటే చార్మినార్.. బిర్యానీ.. ఫార్మా.. సాఫ్ట్వేర్ అని గుర్తు.. కానీ ఇవాళ గ్లోబల్ మాన్యుఫాక్చర్ కి కేంద్రంగా మారిందన్నారు. నాణ్యమైన విద్య సంస్థలు.. ఇక్కడ ఉన్నాయి.. హైదరాబాద్ క్యాపబుల్ సెంటర్ గా మారిందన్నారు. గత రెండు సంవత్సరాల్లోనే, జీవవిజ్ఞాన రంగంలో రూ.73,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయన్నారు. కొద్ది వారాల క్రితం దావోస్లో మా […] -
Actress Pratyusha: సినీ నటి ప్రత్యూష కేసు పూర్తి వివరాలు..
ఈ కేసు 2002లో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనం సృష్టించింది. అప్పట్లో మీడియా, సినీ వర్గాలు, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ప్రత్యూష తెలుగు టీవీ సీరియల్స్, కొన్ని సినిమాల్లో నటించారు. తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించారు. హైదరాబాద్లో నివసించేవారు. 23 ఫిబ్రవరి 2002న హైదరాబాద్లోని ఆమె నివాసంలో ప్రత్యూష మృతి చెందిన స్థితిలో కనుగొన్నారు. ఆమెతో పాటు సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తి కూడా అపస్మారక స్థితిలో ఉన్నారు. ఇద్దరూ విషం […] -
Actress Pratyusha: సినీ నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
సినీ నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. సిద్ధార్థ రెడ్డి పిటిషన్ ను సుప్రీంకోర్ట్ డిస్మిస్ చేసింది. నాలుగు వారాల్లో సిద్ధార్థ రెడ్డిని లొంగిపోవాలని సుప్రీ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. పోస్టుమార్టం రిపోర్టు, మునిస్వామి ఇచ్చిన ఫోరెన్సిక్ నివేదిక, ప్రత్యూషను ఆత్మహత్యకు పురిగొలిపినట్లుగా లభించిన ఆధారాలు, హెల్త్ రిపోర్ట్స్ సహా ఏడు ఆధారాలను పరిశీలించి సిద్ధార్థ రెడ్డి పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది. హైకోర్ట్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్ట్ సమర్థించింది. Also Read:Gold-Silver […] -
Bhadradri Kothagudem: నాలుగు నెలల క్రితం యువకుడి పేరుతో రూ.కోటి బీమా.. ఆ సొమ్ము కోసం హత్యకు యత్నం
డబ్బు మాయలో పడి మనుషులు విచక్షణ కోల్పోతున్నారు. ఆస్తిపాస్తుల కోసం అయినవారిని కడతేర్చుతున్నారు. ఇటీవల ఓ అన్న తన చెల్లిని భూమి కోసం హత్య చేసిన విషయం తెలిసిందే. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం వెలుగుచూసింది. నాలుగు నెలల క్రితం యువకుడి పేరుతో రూ.కోటి బీమా చేయించి.. ఆ సొమ్ము కోసం హత్యకు యత్నించారు ఇద్దరు వ్యక్తులు. బూర్గంపాడు మండలం మోతె పట్టీనగర్ లో రూ. కోటి బీమా కాజేసేందుకు ఇద్దరు వ్యక్తులు ఓ యువకుడిని […] -
RBI Assistant Vacancy 2026: ఆర్బీఐలో 650 అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం.. మంచి జీతం.. ఫీజు రూ. 50 మాత్రమే!
స్టేట్ తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ గోల్డెన్ ఛాన్స్ మీకోసమే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఖాళీగా ఉన్న 650 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి రిక్రూట్ మెంట్ ప్రకటించింది. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 16న ప్రారంభమైంది.. మార్చి 8, 2026 వరకు కొనసాగుతుంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మొత్తం 650 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 346 జనరల్కు, 58 EWSకు, […] -
Kamareddy: ఎంతకు తెగించార్రా.. నగలు తీసేందుకు సమయం లేక.. ఏకంగా బీరువానే ఎత్తుకెళ్లిన దొంగలు(వీడియో)
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత ఎస్సీఆర్ కాలనీలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. దొంగతనానికి వచ్చి ఏకంగా బీరువానే ఎత్తుకెళ్లిన వింతైన దొంగతనం వెలుగుచూసింది. తాళం వేసిన ఇంట్లో చొరబడ్డ దొంగలు.. నగలు తీసేందుకు సమయం లేక బీరువానే ఎత్తుకెళ్లారు ముగ్గురు దొంగలు. బీరువాలో రెండు తులాల బంగారం, నగదు దోపిడీ చేశారు. బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న దేవునిపల్లి పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఇంటి సమీపంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించగా […]
తాజావార్తలు
-
Jason Sanjay: దళపతి ప్లేస్ను కొడుకు రిప్లేస్ చేస్తాడా? డైరెక్టర్ నుంచి హీరోగా మారుతున్న విజయ్ కొడుకు
-
Andhra Pradesh Job Calendar: ఏపీలో రెండో దశ జాబ్ క్యాలెండర్.. సీఎస్ కీలక సమావేశం..
-
Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
-
Clash Between Punganur TDP Activits: కొట్టుకున్న పుంగనూరు తెలుగు తమ్ముళ్లు.. సమావేశం రద్దు
-
India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!