ఆగస్టు 17 రాత్రి మీరట్-కర్నాల్ జాతీయ రహదారి (NH-709A)లోని భూని టోల్ ప్లాజా వద్ద దారుణం చోటుచేసుకుంది. టోల్ సిబ్బంది భారత ఆర్మీ జవాన్ కపిల్ సింగ్, అతని సోదరుడు శివంపై దారుణంగా దాడి చేశారు. ఈ సంఘటన తర్వాత, నేషనల్ హైవే అథారిటీ (NHAI) కఠిన చర్యలు తీసుకుంది. టోల్ వసూలు సంస్థ అయిన మెస్సర్స్ ధరమ్ సింగ్ & కంపెనీపై రూ. 20 లక్షల జరిమానా విధించింది. ఆ కంపెనీ కాంట్రాక్ట్ ను రద్దు […]
బంగాళాఖాతంలో వాయుగుండం ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కుండపోత వానలతో వాగులువంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లు కాలువలను తలపిస్తుండగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అల్లూరి ఏజెన్సీలో బాహుబలి సీన్ రిపీట్ అయ్యింది. బిడ్డను బుజాన ఎత్తుకుని పీకల్లోతు వాగు దాటాడు ఓ గిరిజనుడు. పెదబయలు పెదకొండపల్లి పంచాయితీ చెక్కరాయి వద్ద తన బిడ్డను బుజాన ఎక్కించుకొని పీకల్లోతు వాగు దాటాడు. వాగులోంచి […]
కలియుగ దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇదే అదునుగా భావించిన కొందరు దళారులు మోసాలకు పాల్పడుతున్నారు. సోషియల్ మీడియా వేదికగా భక్తులను మోసగిస్తున్నారు దళారులు. శ్రీవారి భక్తులను దర్శనాల పేరుతో మోసం చేస్తున్న ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ కి చెందిన భక్తుడి వద్ద దర్శనాల పేరుతో రూ. 90 వేలు వసూలు చేసినట్లు గుర్తించారు. భక్తుడు దళారుపై టిటిడి విజిలెన్స్ కి పిర్యాదు చేయడంతో మోసం వెలుగుచూసింది. […]
దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఉన్న యూజర్లు కాల్స్, మెసేజ్లు చేయడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొంతమంది వినియోగదారులు ఎయిర్టెల్ నంబర్ నుంచి కాల్స్ చేయగలిగినప్పటికీ, X లో ఫిర్యాదు చేస్తున్నారు. కాల్ చేస్తున్నప్పుడు, కాల్ ఫెయిల్డ్ అనే మెసేజ్ వస్తోంది. మొబైల్ ఇంటర్నెట్ పనిచేయడం లేదు. కోరకుండానే ఎయిర్టెల్ థాంక్స్ యాప్ OTPని కూడా పొందుతున్నట్లు తెలిపారు. Also Read:Vizianagaram :విజయనగరం చెల్లూరు వద్ద బస్సు బోల్తా. ఎయిర్టెల్తో పాటు, […]
ప్రజలు కావిటీస్ వదిలించుకోవడానికి అనేక రకాల టూత్పేస్ట్లు, మందులు, ఇంటి చిట్కాలను ప్రయత్నిస్తారు. దంత కుహరం సమస్యకు ఇప్పటివరకు ఫిల్లింగ్లు, రూట్ కెనాల్ వంటి సాధారణ చికిత్సలే అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు కావిటీస్ వదిలించుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ ప్రకారం, కావిటీస్ నయం కావడానికి ఏ ఔషధం అవసరం లేదు. మీ తలపై ఉన్న వెంట్రుకల ద్వారా నయమవుతాయంటున్నారు సైంటిస్టులు. జుట్టుతో కావిటీస్ చికిత్స చేయొచ్చంటూ కొత్త పరిశోధన సంచలనం రేపుతోంది. […]
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం జరిగింది. అమరావతి నిర్మాణంలో పలు కీలక నిర్ణయాలపై చర్చించారు. రాజధాని లో పలు సంస్థలకు భూ కేటాయింపులు చేశారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ‘అమరావతి లో ఉన్న గ్రామ కంఠాల అభివృద్ధి కి సీఆర్డీఏ ఆమోదం తెలిపింది.. 904 కోట్లు 29 గ్రామాలకు కేటాయిస్తూ సీఆర్డీఏ నిర్ణయం తీసుకుంది.. నీటి సరఫరా…కు 64 కోట్లు…సీవరేజ్ కోసం 110 కోట్లు..రోడ్లు..కోసం..300 కోట్లు..కేటాయిస్తూ సీఆర్డీఏ నిర్ణయం తీసుకుంది. వచ్చే కేబినెట్ లో అనుమతి […]
ఈ ఏడాది గణేష్ చతుర్థి ఉత్సవాలు మరో వారం రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే గణపయ్య భక్తులు విగ్రహాలు కొనుగోలు చేస్తున్నారు. ఊరు వాడలు వినాయక మండపాలతో ముస్తాబవుతున్నాయి. కాగా గణేష్ వేడుకలకు ముందే ముంబైలోని జీఎస్బీ సేవా మండల్ హాట్ టాపిక్ గా మారింది. తమ వినాయకుడికి ఏకంగా రూ. 474 కోట్ల ఇన్సూరెన్స్ తీసుకుంది. దీంతో రిచెస్ట్ గణపతిగా రికార్డ్ సృష్టించాడు. గతేడాది కూడా రికార్డ్ స్థాయిలో రూ. 400 కోట్లు, 2023లో రూ. […]
ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ తో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భవిష్యత్ అంతా ఏఐతోనే ముడిపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏఐకి ఇంపార్టెన్స్ పెరిగింది. నేటి కాలంలో, కంపెనీలు ఏఐ నిపుణులకు కోట్ల విలువైన ప్యాకేజీలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. దిగ్గజ కంపెనీలు ఏఐ స్కిల్స్ కలిగిన వారికోసం చూస్తున్నాయి. కాబట్టి ఈ దిశలో కెరీర్ను నిర్మించుకోవాలనే ఆలోచన మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, మెటా నియామకాల కోసం “ది […]
పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ అసిమ్ మునీర్ ప్రతిరోజూ భారత్ పై విషం కక్కుతూనే ఉన్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆపరేషన్ సిందూర్లో భారత సైన్యం చేతిలో ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా, షాబాజ్ షరీఫ్ మునీర్ను పదోన్నతి కల్పించి ఫీల్డ్ మార్షల్గా చేశాడు. కానీ దేవుడు తనను రక్షకుడిగా చేశాడని, తనకు ఏ పదవి అవసరం లేదని అసిమ్ మునీర్ చెబుతున్నాడు. Also Read:BCCI New Rule: బీసీసీఐ సరికొత్త రూల్.. ఆ […]
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తెచ్చుకున్నదే నదీ జలాల కోసం….బీడు భూములను సాగులోకి తెచ్చుకోవడం కోసం… మా రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తై., నీటి కేటాయింపులు జరిగిన తర్వాతే మిగులు జలాల అంశం తేల్చుకోవాలి. వరద జలాలపై ఇరు రాష్ర్టాల వాటా తేలిన తర్వాతే ప్రాజెక్టులు కట్టుకుంటే న్యాయ బద్ధంగా ఉంటుంది. నీటి వాటాలను తేల్చాల్సిన బాధ్యత కేంద్రానిది… రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం… ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్, […]