llegal Betting App Case: సురేష్ రైనా, శిఖర్ ధావన్లకు ఈడీ షాక్.. రూ.11 కోట్ల ఆస్తులు జప్తు
- సురేష్ రైనా, శిఖర్ ధావన్లకు ఈడీ షాక్
- రూ.11 కోట్ల ఆస్తులు జప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, సురేష్ రైనాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ చర్య తీసుకుంది. వీరికి చెందిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. మాజీ క్రికెటర్లు ఇద్దరూ విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా అక్రమ బెట్టింగ్ ప్లాట్ఫామ్ 1xBet ను ప్రోత్సహించారని ED దర్యాప్తులో వెల్లడైంది. ఆన్లైన్ బెట్టింగ్ సైట్ 1xBet పై కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ధావన్ కు చెందిన రూ.4.5 కోట్ల విలువైన స్థిరాస్తులు, రైనాకు చెందిన రూ.6.64 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్లను అటాచ్ చేయడానికి తాత్కాలిక ఉత్తర్వు జారీ అయ్యిందని వర్గాలు తెలిపాయి.
Also Read:West Bengal: చెరువులో వందలాది ఆధార్ కార్డులు.. “సర్” సమయంలో బెంగాల్లో వివాదం..
Also Read
1xBet దాని అనుబంధ సంస్థలను ప్రోత్సహించడానికి ఇద్దరు మాజీ క్రికెటర్లు విదేశీ సంస్థలతో యాడ్ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారని దర్యాప్తు సంస్థ దర్యాప్తులో తేలింది. ఈ ఇద్దరితో పాటు, ఈ దర్యాప్తులో భాగంగా యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, నటులు సోను సూద్, ఊర్వశి రౌతేలా, మిమి చక్రవర్తి (తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ), అంకుష్ హజ్రా (బెంగాలీ నటుడు) వంటి ఇతర మాజీ క్రికెటర్లను కూడా ఈడీ ప్రశ్నించింది.
తాజావార్తలు
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?